
21 మంది తెలుగు ఎంపీలపై ముజఫర్ పూర్ లో కేసు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్టను మంటగలిపారంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన 21 మంది ఎంపీలపై బీహార్ లోని ముజఫర్ నగర్ లో కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై రాజద్రోహం, ఇతర కేసులను నమోదు చేశారు.
Feb 14 2014 5:22 PM | Updated on Aug 18 2018 4:13 PM
21 మంది తెలుగు ఎంపీలపై ముజఫర్ పూర్ లో కేసు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్టను మంటగలిపారంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన 21 మంది ఎంపీలపై బీహార్ లోని ముజఫర్ నగర్ లో కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలపై రాజద్రోహం, ఇతర కేసులను నమోదు చేశారు.