నేడు టెన్త్ ఫలితాలు | Telangana tenth results willbe released on wednesday | Sakshi
Sakshi News home page

నేడు టెన్త్ ఫలితాలు

May 11 2016 4:08 AM | Updated on Sep 3 2017 11:48 PM

పదో తరగతి పరీక్ష ఫలితాలను బుధవారం సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు.

- ఉదయం 11 గంటలకు విడుదల

 సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలను బుధవారం సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. ఈ www.bsetelangana.org, http://results.cgg.gov.in, www.sakshi. com, www.sakshieducation.com వెబ్‌సైట్లలో పొందవచ్చు.

 

ఫెయిల్ అయిన విద్యార్థులకు మే లేదా జూన్ నెలల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 7 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.64 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి ఫలితాల విడుదల తరువాత పాలీసెట్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement