
క్రీడలతో మానసికోల్లాసం
నాంపల్లి : క్రీడల వల్ల మానసీకోల్లాసం కలుగుతుందని నాంపల్లి జెడ్పీటీసీ శ్వేతారవీంధర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తాజ్ చికెన్ సెంటర్ యజమాని క్రీడాకారులకు రూ.6వేలు విలువ కలిగిన దుస్తువుల పంపిణీలో పాల్గొన్నారు.
Aug 15 2016 11:44 PM | Updated on Oct 19 2018 7:52 PM
క్రీడలతో మానసికోల్లాసం
నాంపల్లి : క్రీడల వల్ల మానసీకోల్లాసం కలుగుతుందని నాంపల్లి జెడ్పీటీసీ శ్వేతారవీంధర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో తాజ్ చికెన్ సెంటర్ యజమాని క్రీడాకారులకు రూ.6వేలు విలువ కలిగిన దుస్తువుల పంపిణీలో పాల్గొన్నారు.