హిందూపురం రూరల్: సంజీవరాయనిపల్లి వద్ద పెన్నానదిలో బుధవారం ఇసుక లోడు చేస్తుండగా దిన్నెలు మీదపడి పెద్దప్పయ్య (45) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందా డు. మృతుడు పరిగి మండలం నరసాపురానికి చెందిన వాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
ఇసుక దిన్నెలు పడి కూలీ మృతి
Dec 22 2016 12:44 AM | Updated on Sep 28 2018 3:41 PM
హిందూపురం రూరల్: సంజీవరాయనిపల్లి వద్ద పెన్నానదిలో బుధవారం ఇసుక లోడు చేస్తుండగా దిన్నెలు మీదపడి పెద్దప్పయ్య (45) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందా డు. మృతుడు పరిగి మండలం నరసాపురానికి చెందిన వాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
Advertisement


