తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees rush very normal at tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Jan 12 2017 9:10 AM | Updated on Aug 25 2018 7:11 PM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - Sakshi

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 61,552 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 1.76 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement