‘విద్యా శక్తి’ బహిష్కరిస్తూ ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

‘విద్యా శక్తి’ బహిష్కరిస్తూ ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం

Aug 21 2025 6:34 AM | Updated on Aug 21 2025 6:34 AM

‘విద్యా శక్తి’ బహిష్కరిస్తూ ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం

‘విద్యా శక్తి’ బహిష్కరిస్తూ ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం

ఆరిలోవ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన విద్యా శక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల(ఫ్యాప్టో) నాయకులు బుధవారం డీఈవో కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం ప్రకారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా గంటపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ఫ్యాప్టో సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిరసనలో భాగంగా వారు డీఈవో కార్యాలయంలో అధికారులను కలిసి తమ వినతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement