తెలంగాణకు అమిత్‌షా.. టూర్ ఖరారు

Union Home Minister Amit Shah Visit To Telangana On February 11th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ ఖరారైంది. ఫిబ్రవరి 11న తెలంగాణకు అమిత్ షా రానున్నారు. పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజనలో ఆయన పాల్గొననున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో పర్యటించనున్నట్లు తెలిసింది.

కాగా, ఈ నెల 13న ప్రధాని మోదీ పర్యటన మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. ఈ నెలాఖరున జేపీ నడ్డా కూడా తెలంగాణకు రానున్నారు. దీంతో తెలంగాణలో ఇద్దరు అగ్ర నేతలు పర్యటించనున్నారు.
చదవండి: Union Budget 2023: పెరిగేవి, తగ్గేవి ఇవే! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top