రెండు వేదికల్లోనే ... | India vs West Indies ODI and T20I series Venues Changed | Sakshi
Sakshi News home page

రెండు వేదికల్లోనే ...

Jan 23 2022 6:06 AM | Updated on Jan 23 2022 6:06 AM

India vs West Indies ODI and T20I series Venues Changed - Sakshi

ముంబై: వచ్చే నెలలో భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే వన్డే, టి20 సిరీస్‌ల షెడ్యూల్‌లో బీసీసీఐ మార్పులు చేసింది. 3 వన్డేలు, 3 టి20ల కోసం గతంలో ఆరు వేదికలను ప్రకటించగా, ఇప్పుడు కరోనా ఇబ్బందుల కారణంగా వాటిని రెండుకు కుదించారు. వన్డే సిరీస్‌ మొత్తం అహ్మదాబాద్‌లో, టి20 సిరీస్‌ మొత్తం కోల్‌కతాలోనే జరుగుతుందని బోర్డు వెల్లడించింది. భారత్, విండీస్‌ మధ్య ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో వన్డేలు...16, 18, 20 తేదీల్లో టి20లు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement