టీమిండియాతో తొలి టెస్టు.. రెండో రోజు ఇంగ్లండ్‌దే | India Vs England 1st Test Day 2 Match Highlights And Full Scorecard | Sakshi
Sakshi News home page

IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. రెండో రోజు ఇంగ్లండ్‌దే

Jun 21 2025 10:20 PM | Updated on Jun 21 2025 11:59 PM

లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమిండియాపై ఇంగ్లండ్‌ పై చేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్‌ జట్టు 3 వికెట్ల నష్టానికి 209  పరుగులు చేసింది. క్రీజులో వైస్‌ కెప్టెన్‌ ఓలీ పోప్‌(100), హ్యారీ బ్రూక్ (0) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.  

అంతకుముందు భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో  471 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 359/3 ఓవ‌ర్ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ఆరంభించిన టీమిండియా అద‌నంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్‌తో పాటు కెప్టెన్‌ శుబ్‌మ‌న్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్‌), య‌శ‌స్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచ‌రీల‌తో చెల‌రేగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement