Sakshi News home page

భారత్‌కు మరో ఒలింపిక్‌ బెర్త్‌ 

Published Fri, Aug 25 2023 2:48 AM

Another Olympic berth for India - Sakshi

ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ మహిళల ట్రాప్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ రాజేశ్వరి కుమారి ఐదో స్థానంలో నిలిచింది. అజర్‌బైజాన్‌ రాజధాని బాకులో జరుగుతున్న ఈ టోర్నీలో ఆరుగురు షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో రాజేశ్వరి 19 పాయింట్లు సాధించింది. రాజేశ్వరి ప్రదర్శనతో భారత్‌కు ఈ విభాగంలో పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారైంది. ఇప్పటివరకు షూటింగ్‌ క్రీడాంశంలో భారత్‌కు ఏడు ఒలింపిక్‌ బెర్త్‌లు లభించాయి.   

Advertisement

What’s your opinion

Advertisement