బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు : ఎమ్మెల్సీ కవిత | mlc kavitha comments on brs merge with bjp | Sakshi
Sakshi News home page

బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు : ఎమ్మెల్సీ కవిత

May 30 2025 1:15 PM | Updated on May 30 2025 3:16 PM

mlc kavitha comments on brs merge with bjp

సాక్షి,మంచిర్యాల: నాకంటూ సొంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాల‌నేది నా త‌పన అంటూ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ క‌విత మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

ఎమ్మెల్సీ కవిత శుక్ర‌వారం మంచిర్యాల జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా క‌విత మాట్లాడుతూ.. ‘నాకు సొతంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాల‌నేది నా తప‌న‌. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్ద‌నేది నా వాద‌న. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ  బాగుప‌డ‌లేదు.  నేను జైల్లో ఉన్న‌ప్పుడు పార్టీని బీజేపీలో క‌లుపుతాన‌ని అన్నారు. పార్టీని బీజేపీలో క‌లుపుతానంటే నేను ఒప్పుకోను. లెట‌ర్ రాయ‌డంలో నా త‌ప్పేమీ లేదు. లెట‌ర్ బ‌య‌ట‌పెట్టిన వారిని ప‌ట్టుకోండి’ అని వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement