‘చంద్రబాబు అంటేనే గూండాగిరి రాజకీయాలకు పెట్టింది పేరు’

Minister Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu - Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, చిత్తూరు: గూండాగిరి రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పం మున్సిపల్‌ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. కార్యాలయ అద్ధాలు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో సానుభూతి కోసం చంద్రబాబు తాపత్రయపడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి దుయ్యబట్టారు.
చదవండి: ‘ధర్నాల పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలు’

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top