లోకేష్‌ ఢిల్లీ వెళితే రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మారిపోతాయా? | Minister Kottu Satyanarayana Slams Nara Lokesh Over His Delhi Tour, Know Details Inside - Sakshi
Sakshi News home page

Kottu Satyanarayana: లోకేష్‌ ఢిల్లీ వెళితే రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మారిపోతాయా?

Sep 15 2023 5:47 PM | Updated on Sep 15 2023 6:02 PM

Minister Kottu Satyanarayana Slams Lokesh Delhi Tour - Sakshi

సాక్షి,  తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా):  నారా లోకేష్‌ ఢిల్లీ వెళ్లి ఊడపొడిచేది ఏమీలేదన్నారు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ.  లోకేష్‌ ఢిల్లీ వెళ్లినంత మాత్రాన రాష్ట్ర రాజకీయాలు ఏమైనా మారిపోతాయా? అని ప్రశ్నించారు మంత్రి.

తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ.. ‘జనసేన తో టీడీపీ కలవడం వల్ల కూడా చాలామంది టీడీపీ నుంచి బయటకు పోయేందుకు రెడీగా ఉన్నారు. జైలుకు వెళ్లి సాష్టాంగ నమస్కారంతో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్యాకేజీ మాట్లాడుకుని వచ్చాడు కదా. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండి సేవ చేయాలనుకున్న జనసైనికులు చంద్రబాబుకి సేవ చేయండని చెప్పగానే సగం మంది నీకు నీ పార్టీకి దండం అని జారిపోయారు’ అని ఎద్దేవా చేశారు. 

చదవండి: బీజేపీతో సంసారం చేస్తూనే టీడీపీతో పవన్‌ కలిశారు: మంత్రి జోగి రమేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement