ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా షర్మిల | YS Sharmila Appointed Andhra Pradesh Congress Chief - Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ చీఫ్‌గా షర్మిల.. నియమించిన కాంగ్రెస్‌ హైకమాండ్‌

Jan 16 2024 2:43 PM | Updated on Feb 2 2024 7:10 PM

Congress Appoints Sharmila As Apcc Chief  - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(ఏపీ పీసీసీ) అధ్యక్షురాలిగా షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ(ఏఐసీసీ) మంగళవారం మధ్యాహ్నం అధికారిక ప్రకటన వెలువరించింది. తాజాగా ఏపీసీసీ చీఫ్‌ పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా  ఏఐసీసీ నియమించింది. 

(చదవండి : షర్మిల కాంగ్రెస్‌లో  చేరడం చంద్రబాబు కుట్రే)

వైఎస్సార్‌టీపీని 2021 జులై 8వ తేదీన ప్రారంభించారు షర్మిల. 2021 అక్టోబర్‌లో చేవెళ్ల నుంచి పాదయాత్ర చేశారు షర్మిల. తన పార్టీ YSRTPని జనవరి 4, 2024న కాంగ్రెస్‌లో విలీనం చేశారు షర్మిల. ఆ తర్వాత పరిణామాలు చకచకా మారిపోయాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా APCC చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం ఆ పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగిన మరుసటి రోజే షర్మిలను కాంగ్రెస్‌ పెద్దలు ఏపీసీసీ చీఫ్‌గా నియమించారు. 

ఇదీచదవండి.. రిమాండ్‌ సబబే.. కేసు కొట్టేయలేం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement