సాక్షి,ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 25న యూపీఎస్సీ ప్రిలిమ్స్ సివిల్స్ పరీక్షలు జరగ్గా.. ఆ ఫలితాలు బుధవారం (జూన్11)న యూపీఎస్సీ విడుదల చేసింది. దీంతో పాటు యూపీఎస్సీ ఫారెస్ట్ ప్రిలిమ్స్ ఫలితాలూ అందుబాటులోకి వచ్చాయి.