పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు | Terrorists Attack On Iaf Convoy In Poonch | Sakshi
Sakshi News home page

పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు

May 4 2024 9:17 PM | Updated on May 4 2024 9:17 PM

Terrorists Attack On Iaf Convoy In Poonch

ఢిల్లీ,సాక్షి: కాశ్మీర్‌లోని పూంచ్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.  ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో  ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న రాష్ట్రీయ రైఫిల్స్‌ గాలిస్తున్నారు.

దాడి జరిగిన ప్రదేశానికి పోలీసులు, ఆర్మీ ఉన్నతాధికారులు చేరుకుని పరి స్థితిని సమీక్షిస్తున్నారు. దాడి ఎలా జరిగిందనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement