తమిళనాడులో బాంబు బెదిరింపు కలకలం.. స్టాలిన్‌, గవర్నర్‌, త్రిషా సహా.. | Bomb Threats Target Tamil Nadu CM MK Stalin, Governor RN Ravi, Actress Trisha And BJP Office | Sakshi
Sakshi News home page

తమిళనాడులో బాంబు బెదిరింపు కలకలం.. స్టాలిన్‌, గవర్నర్‌, త్రిషా సహా..

Oct 3 2025 9:04 AM | Updated on Oct 3 2025 11:11 AM

Tamil Nadu police Search Operation CM Stalin Home

చెన్నై: తమిళనాడులో(Tamil Nadu) మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) నివాసం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(RN Ravi)భవనం, సినీనటి త్రిష(Trisha) నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి శుక్రవారం ఉదయం బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబు స్వ్కాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement