నీట్‌ పేపర్‌ లీకేజీపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ Parliament Session 2024 | PM Narendra Modi Addressed NEET Paper Leak In Lok Sabha | Sakshi
Sakshi News home page

నీట్‌ పేపర్‌ లీకేజీపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

Jul 2 2024 6:49 PM | Updated on Jul 2 2024 7:12 PM

Modi addressed NEET paper leak in lok sabha

సాక్షి,న్యూఢిల్లీ : నీట్‌ పేపర్‌ లీకేజీపై ప్రధాని మోదీ లోక్‌సభలో తొలిసారి స్పందించారు. ‘నీట్‌ పేపర్‌ లీకేజీపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. లక్షలాది విద్యార్ధుల కష్టాన్ని వృథా పోనివ్వం. ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసే వారిని వదిలిపెట్టం’ అని మోదీ హెచ్చరించారు. 

యువత భవిష్యత్‌ను ఆడుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్న ఆయన.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని నీట్‌ విద్యార్ధులకు భరోసా ఇచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement