ఉత్సాహంగా ఎంసీసీ ఫ్రీడమ్‌ రైడ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ఎంసీసీ ఫ్రీడమ్‌ రైడ్‌

Aug 17 2026 1:59 AM | Updated on Aug 17 2026 1:59 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: మహబూబ్‌నగర్‌ సైక్లింగ్‌ క్లబ్‌ (ఎంసీసీ) ఆధ్వర్యంలో ఆదివారం ఫ్రీడమ్‌ రైడ్‌ ఉత్సాహంగా జరిగింది. శిక్షణ అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాయిశివాని ముఖ్య అతిథిగా హాజరై సైక్లింగ్‌ రైడ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. మెట్టుగడ్డ నుంచి ప్రారంభమైన ఈ సైక్లింగ్‌ రైడ్‌ పద్మావతీకాలనీ మీదుగా పిస్తా హౌజ్‌ వరకు వెళ్లి.. తిరిగి అక్కడి నుంచి మెయిన్‌ స్టేడియం వరకు నిర్వహించారు. ఈ ఫ్రీడమ్‌ రైడ్‌లో దాదాపు వందమందికిపైగా పాల్గొన్నారు. నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించే దిశగా ఈ రైడ్‌ నిర్వహించినట్లు సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement