అధికారులు సమాధానం చెప్పడం లేదు | - | Sakshi
Sakshi News home page

అధికారులు సమాధానం చెప్పడం లేదు

Aug 18 2026 7:34 AM | Updated on Aug 18 2026 7:34 AM

అధికారులు సమాధానం చెప్పడం లేదు

దుకాణం ప్రారంభానికి ముందు రూ.52 వేల విలువైన సూపర్‌ ఫైన్‌ బియ్యం బస్తాలు పంపించారు. తొలిరోజు రూ.30 వేలు అమ్మకాలు చేసి ప్రభుత్వానికి చెల్లించాను. దుకాణం అద్దె, నిర్వహణ ఖర్చులు, కమీషన్‌, కూలి వంటి విషయాలు అడుగుతుంటే అధికారులు సమాధానం చెప్పడం లేదు. బియ్యం సరఫరా చేసిన రైస్‌మిల్లర్ల అసోసిషన్‌ ప్రతినిధులను అడిగితే ఇప్పటికే కిలో రూ.10 నష్టానికి సరఫరా చేస్తున్నాం, అమ్మకాలకు కమీషన్‌ ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో దుకాణం ఎలా నిర్వహించాలో తెలియక మూతపడింది.

–మైలవరపు లాలలయ్య, నిర్వాహకుడు, నిడమర్రు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement