250 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ | Stock Market Today, Oct 1 2025: Sensex at 80,503, Nifty at 24,691 in Early Trade | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 250 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

Oct 1 2025 9:52 AM | Updated on Oct 1 2025 11:20 AM

stock market updates October 1st 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:49 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు పెరిగి 24,691కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 251 పాయింట్లు  పుంజుకొని 80,503 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement