లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update 23rd June 2026 | Sakshi
Sakshi News home page

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Jun 23 2026 3:49 PM | Updated on Jun 23 2026 4:07 PM

Stock Market Closing Update 23rd June 2026

మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 893.39 పాయింట్లు లేదా 1.16 శాతం నష్టంతో 76,200.68 వద్ద, నిఫ్టీ 278.80 పాయింట్లు లేదా 1.16 శాతం నష్టంతో 23,824.10 వద్ద నిలిచాయి.

ఆర్బిట్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ఓరియంటల్ హోటల్స్ లిమిటెడ్, కోహాన్స్ లైఫ్‌సైన్సెస్ లిమిటెడ్, మోహిత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. రోసెల్ టెక్సిస్ లిమిటెడ్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, వింధ్య టెలిలింక్స్ లిమిటెడ్, గంగా ఫోర్జింగ్ లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement