
దీపావళి(Divali) లేదా మరే ఇతర పండుగల సందర్భంగా బహుమతుల కోసం ప్రజాధనాన్ని వృథా చేయవద్దని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ సంస్థలను ఆర్థిక మంత్రిత్వ శాఖ(Finance Ministry) ఆదేశించింది. సెప్టెంబర్ 19, 2025న ప్రకటించిన ఈ మెమోరాండం సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడానికి, అనవసరమైన ఖర్చులను పరిమితం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉంది.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్(వ్యయ శాఖ) జారీ చేసిన మెమోరాండం ప్రకారం.. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఇదే తరహాలో గతంలో ఆదేశాలు జారీ చేశామని, ప్రభుత్వ నిధులను జాగ్రత్తగా వినియోగించుకునేలా ప్రభుత్వ విధానానికి కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్ పేర్కొంది. ‘ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడం, అనవసరమైన వ్యయాలను అరికట్టడం లక్ష్యంగా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోంది. ఈ ప్రదీపావళి లేదా మరే ఇతర పండుగల సందర్భంగా బహుమతుల కోసం ప్రజాధనాన్ని వృథా చేయవద్దని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ సంస్థలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సెప్టెంబర్ 19, 2025న ప్రకటించిన ఈ మెమోరాండం సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడానికి, అనవసరమైన ఖర్చులను పరిమితం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉంది.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్(వ్యయ శాఖ) జారీ చేసిన మెమోరాండం ప్రకారం.. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఇదే తరహాలో గతంలో ఆదేశాలు జారీ చేశామని, ప్రభుత్వ నిధులను జాగ్రత్తగా వినియోగించుకునేలా ప్రభుత్వ విధానానికి కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్ పేర్కొంది. ‘ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడం, అనవసరమైన వ్యయాలను అరికట్టడం లక్ష్యంగా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోంది. ఈ ప్రయత్నాలకు కొనసాగింపుగా ప్రజా వనరులను వివేకవంతంగా, న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో దీపావళి, ఇతర పండుగల బహుమతుల కోసం మంత్రిత్వ శాఖలు / విభాగాలు, ఇతర అనుబంధ సంస్థలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు’ అని నిర్ణయించారు.
ఈ మెమోరాండంను వ్యయ కార్యదర్శి ఆమోదించగా, భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి పి.కె.సింగ్ సంతకం చేశారు. ఇది అన్ని మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాల ఆర్థిక సలహాదారులు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఆర్థిక సేవల విభాగానికి పంపినట్లు తెలిపారు.యత్నాలకు కొనసాగింపుగా ప్రజా వనరులను వివేకవంతంగా, న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో దీపావళి, ఇతర పండుగల బహుమతుల కోసం మంత్రిత్వ శాఖలు / విభాగాలు, ఇతర అనుబంధ సంస్థలు ప్రజాధనాన్ని దుర్వినియోగం(Gift Ban) చేయకూడదు’ అని నిర్ణయించారు.
ఈ మెమోరాండంను వ్యయ కార్యదర్శి ఆమోదించగా, భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి పి.కె.సింగ్ సంతకం చేశారు. ఇది అన్ని మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాల ఆర్థిక సలహాదారులు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఆర్థిక సేవల విభాగానికి పంపినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రూ.15 వేలులోపు 5జీ స్మార్ట్ఫోన్లు