వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులు వీరే.. | YSRCP Legal Cell Presidents Appointmented | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుల నియామకం 

Aug 6 2021 8:57 AM | Updated on Aug 6 2021 11:29 AM

YSRCP Legal Cell Presidents Appointmented - Sakshi

రాష్ట్రంలోని పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులను 25 మందిని నియమించినట్టు వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి తెలిపారు.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షులను 25 మందిని నియమించినట్టు వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

పి.మురళీమోహన్‌(అరకు)
ఆర్‌.చిరంజీవి(శ్రీకాకుళం)
కె.నిరంజనరావు(విజయనగరం)
కె.కృష్ణ(విశాఖపట్నం)
జె.ఆనంద్‌(అనకాపల్లి)
పి.శ్రీనివాస్‌(కాకినాడ)
కె.త్రినాథరావు(అమలాపురం)
ఎస్‌ఎంఎస్‌ హుస్సేన్‌(రాజమండ్రి)
వి.డేవిడ్‌రాజు(నరసాపురం)
డీవీ రామాంజనేయులు(ఏలూరు)
కేఎం ప్రసాద్‌(మచిలీపట్నం)
సీహెచ్‌ విష్ణువర్ధన్‌రావు(విజయవాడ)
వి.రాజశేఖర్‌రెడ్డి(గుంటూరు)
కె.కోటేశ్వరరావు(నర్సరావుపేట్‌)
ఎ.శ్రీనివాస్‌రావు(బాపట్ల)
వై.వెంకటేశ్వర్లు(ఒంగోలు)
కె.రామసుబ్బయ్య(నంద్యాల)
పి.సువర్ణరెడ్డి(కర్నూల్‌)
జి.ఉమాపతిరావు(అనంతపురం)
ఎ.కృష్ణమూర్తి(హిందూపురం)
జీవీ రాఘవరెడ్డి(కడప)
వై.మురళీధర్‌రెడ్డి(నెల్లూరు)
దొరబాబు అలియాస్‌ ముని బాలసుబ్రమణ్యం(తిరుపతి)
ఏబీ సుదర్శన్‌రెడ్డి(రాజంపేట్‌)
జి.సూర్యప్రతాప్‌రెడ్డి(చిత్తూరు)

Advertisement
 
Advertisement
Advertisement