నాన్నా..వెళ్లిపోయావా! | Uddanam Kidney Disease Claims Another Life as Daughter Performs Father’s Last Rites | Sakshi
Sakshi News home page

నాన్నా..వెళ్లిపోయావా!

Aug 17 2026 8:07 AM | Updated on Aug 17 2026 8:07 AM

Uddanam Kidney Disease Claims Another Life as Daughter Performs Father’s Last Rites

శ్రీకాకుళం: కిడ్నీ మహమ్మారికి మరొకరు బలయ్యారు. కవిటి మండలం ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన దొళాయి సోమేశ్వరరావు కిడ్నీవ్యాధితో బాధపడుతూ ఆదివారం మృతిచెందారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె పావని తండ్రికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. కిడ్నీ మహమ్మారి కారణంగా ఉద్దానంలో ఇంటిపెద్దను కోల్పోవడం ద్వారా వందలాది కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి.                 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement