Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Tirumala TTD Latest News Updates On September 8 2024 | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Sep 8 2024 8:22 AM | Updated on Sep 8 2024 9:15 AM

Tirumala TTD Latest News Updates On September 8 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

ఇక.. నిన్న(శనివారం) 83,960 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 32,342 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 2.96 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement