దిశ డీఐజీగా రాజకుమారి | Rajakumari As Disha DIG | Sakshi
Sakshi News home page

దిశ డీఐజీగా రాజకుమారి

Jul 7 2021 3:22 AM | Updated on Jul 7 2021 12:30 PM

Rajakumari As Disha DIG - Sakshi

సాక్షి, అమరావతి: దిశ డీఐజీగా విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె స్థానంలో దిశా విభాగం ఎస్పీగా పని చేస్తున్న ఎం.దీపికాను నియమించారు. విజయనగరం, నెల్లూరు, కృష్ణా, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు స్థానచలనం కలిగించారు. మొత్తంగా రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

బదిలీ అయిన ఐపీఎస్‌ల వివరాలు.. 

Advertisement
 
Advertisement
Advertisement