వైఎస్సార్‌సీపీలో పలు విభాగాలకు నియామకాలు | New Appointments in YSRCP: Andhra pradesh | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో పలు విభాగాలకు నియామకాలు

Aug 17 2025 5:42 AM | Updated on Aug 17 2025 5:42 AM

New Appointments in YSRCP: Andhra pradesh

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలు విభాగాలకు నియామకాలు చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది.

ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌ను పార్టీ రాష్ట్ర శెట్టి­బలిజ విభాగం అధ్యక్షుడిగా నియమించారు.
శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన     అంబటి శ్రీనివాసరావుకు రాష్ట్ర పోలినాటి వెలమ విభాగ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.  

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన ఎల్లా భాస్కర్‌­రావును రాష్ట్ర అతిరస విభాగ అధ్యక్షుడిగా నియమించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన పులిపాటి దుర్గారెడ్డికి పార్టీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు.
పల్నాడు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియో జకవర్గానికి చెందిన షేక్‌ దస్తగిరిని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర  ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement