తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Continual Rush Of Devotees In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Nov 19 2023 7:43 AM | Updated on Nov 19 2023 7:45 AM

Continual Rush Of Devotees In Tirumala - Sakshi

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలపల‌ ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటలు సమయం పడుతోంది.

సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలపల‌ ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటలు సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,686 కాగా, తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 34,563.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.02 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement