జక్కంపూడి గణేష్‌ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌

Cm Jagan Attended Jakkampudi Ganesh Wedding Reception - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్‌ వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం జగన్‌ ఆశీర్వదించారు.

తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చేరుకున్న సీఎంకు వైఎస్సార్‌సీపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
చదవండి: ‘పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top