భూములిచ్చిన రైతులకు వెనుక సీట్లు | Back seats for farmers who gave away land | Sakshi
Sakshi News home page

భూములిచ్చిన రైతులకు వెనుక సీట్లు

Aug 2 2026 4:57 AM | Updated on Aug 2 2026 4:57 AM

Back seats for farmers who gave away land

వెనుక సీట్లలో కూర్చున్న ఎయిర్‌ పోర్టుకు భూములిచ్చిన రైతులు

పూసపాటిరేగ: అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంభోత్సవంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెనుక సీట్లు కేటాయించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రొటోకాల్‌ లేని నేతలను వీవీఐపీ గ్యాలరీలలో కూర్చోబెట్టారు. ఎయిర్‌పోర్టు సభలో ముందు వరుసలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చున్నారు. 

ఆ తరువాత వరుసలో వీవీఐపీ పాసులు సంపాదించిన కూటమి నేతలు, జీఎంఆర్‌ ప్రతినిధులు, ఉద్యోగులు, ఆ తరువాత వరుసలో మీడియా ప్రతినిధులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, చివరి వరుసలో సాధారణ ప్రజలకు సమీపంలో ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రైతులను కూర్చోబెట్టారు. ఎయిర్‌పోర్టుకు భూములిచ్చిన రైతులను ముందు వరుసలో కూర్చోబెట్టి గౌరవిస్తారని ఆశించినా నిరాశే ఎదురైందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement