Ap: రూ.15 లక్షల ఇంజెక్షన్‌.. ఉచితంగా అందించిన ప్రభుత్వం | Ap Government Gave Expensive Injection To child Under Cmrf | Sakshi
Sakshi News home page

బాలుడికి రూ. 15 లక్షల ఇంజెక్షన్‌.. ఉచితంగా అందించిన ఏపీ ప్రభుత్వం

Feb 6 2024 3:43 PM | Updated on Feb 6 2024 4:08 PM

Ap Government Gave Expensive Injection To child Under Cmrf - Sakshi

సాక్షి,తూర్పుగోదావరి: పేదలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముందుంటుందని మరోసారి రుజువైంది. రాజమండ్రిలో హీమోఫిలియా వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి ప్రభుత్వం భారీ సాయం అందజేసింది. 

సీఎంఆర్ఎఫ్ ద్వారా 15 లక్షల రూపాయల విలువైన అరుదైన ఇంజెక్షన్‌ను స్విట్జర్లాండ్‌ నుంచి తెప్పించి మరీ బాలుడికి చికిత్స అందించారు. కార్డియాలజిస్ట్ పీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజమండ్రి ఆస్పత్రిలో బాలుడికి ఇంజెక్షన్ చేశారు. 

ఇదీచదవండి.. ఏపీ అసెంబ్లీ అప్‌డేట్స్‌ 

Advertisement
 
Advertisement
Advertisement