May 20, 2023, 12:08 IST
న్యాయ వ్యవస్థకు న్యాయం జరిగింది కానీ.. మీకు మాత్రం అన్యాయం జరిగింది సార్!
May 19, 2023, 04:17 IST
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియంలో మరింత పారదర్శకత కోరుతూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజును ఆ శాఖ బాధ్యతల...
April 22, 2023, 20:08 IST
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియమకానికి సంబంధించి కొలీజియం గురించి ప్రశ్నించినప్పుడూ ఆయన ఇలా వ్యాఖ్యలు చేశారు.
April 08, 2023, 20:12 IST
జమ్మూ కశ్మీర్: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. జమ్మూకశ్మీర్లో ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్...
March 17, 2023, 05:38 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో మొత్తం 334 జడ్జీల పోస్టులు ఖాళీలుండగా 118 పోస్టుల భర్తీ కోసం హైకోర్టు కొలీజియంల నుంచి అందిన సిఫారసులు...
February 28, 2023, 12:13 IST
...మళ్లీ వ్యవస్థను నడిపేది జడ్జీలే అనరు కదా..?!
February 10, 2023, 19:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 2,53,358, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2,41,465 కేసులు పెండింగ్లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి...
February 10, 2023, 04:38 IST
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న విధానం, నిబంధనల ప్రకారం భారత న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లకు అవకాశం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. కానీ...
February 05, 2023, 04:12 IST
ప్రయాగ్రాజ్: కొలీజియం విషయంపై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు మరోసారి స్పందించారు....
January 29, 2023, 06:04 IST
ముంబై: కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు చేస్తున్న విమర్శలను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్...
January 28, 2023, 18:25 IST
న్యాయ వ్యవస్థపై కేంద్ర న్యాయశాఖ మంత్రి చేస్తున్న బహిరంగ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు..
December 16, 2022, 05:28 IST
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికలు అనేవి భారీ బడ్జెట్ వ్యవహారంగా మారిపోయాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. లోక్సభ, రాష్ట్రాల శాసనసభ...
December 16, 2022, 05:03 IST
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ పట్ల ప్రభుత్వ అసహనం మరోసారి తేటతెల్లమయ్యింది....
December 07, 2022, 07:07 IST
కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు.
November 28, 2022, 16:10 IST
అర్హత లేనివాళ్లను కొలీజియం ద్వారా జడ్జిలుగా నియమిస్తున్నారంటూ..
November 05, 2022, 05:16 IST
ముంబై: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే...
September 29, 2022, 09:22 IST
న్యూఢిల్లీ: భారత తదుపరి అటార్నీ జనరల్గా సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ మేరకు ట్వీట్ చేశారు. నియామకాన్ని...
July 22, 2022, 14:54 IST
ఏపీ హైకోర్టు కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందింది
July 22, 2022, 13:11 IST
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూల్కు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు...
July 16, 2022, 14:39 IST
ఉచిత న్యాయం అందించే ఈ దేశంలో.. కొందరు న్యాయవాదులు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తుండడంపై..