‘తమిళనాడు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం’ | Sakshi
Sakshi News home page

‘తమిళనాడు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం’

Published Mon, Dec 5 2016 3:08 PM

ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో తమిళనాడుకు అదనపు బలగాలు పంపించేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌​ రిజిజు తెలిపారు. ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందిస్తామని చెప్పారు.