January 22, 2023, 01:48 IST
చేవెళ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్పై అన్ని రాజకీయపార్టీలు, రైతులు దండుగా కదిలి పోరాడాలని భూ చట్టాల నిపుణుడు,...
December 04, 2022, 00:26 IST
సాక్షి, కామారెడ్డి: భూముల రికార్డులను భద్రపరిచి, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రూపొందించిన ధరణి పోర్టల్ రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు అని...
December 03, 2022, 02:49 IST
సాక్షి, హైదరాబాద్: రైతులను ఇబ్బందిపెడుతున్న ధరణి పోర్టల్ను ఎలా మార్చాలన్న దానిపై ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్...
November 27, 2022, 15:01 IST
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. నిషేధిత భూముల...
November 23, 2022, 01:04 IST
సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలోని బీజేపీని, ఇటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ను ఎదుర్కొని నిలబడాలంటే ఉద్యమాల ద్వారానే ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్...
November 13, 2022, 00:59 IST
తుక్కుగూడ: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి యాప్తో రైతులకు భూ సమస్యలు ఎదురవుతున్నాయని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు ‘...
November 11, 2022, 02:07 IST
సాక్షి, హైదరాబాద్: ధరణిలో పొరపాటున నిషేధిత జాబితా చేర్చిన పట్టా భూములను తొలగించేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) చేపట్టిన కసరత్తుపై...
October 13, 2022, 04:31 IST
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూముల ‘సుమోటో’పరిశీలనలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. కొండ నాలుకకు మందేస్తే.....
September 26, 2022, 01:13 IST
సంస్థాన్ నారాయణపురం: అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం భూములు ఇస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం దరిద్రపు ధరణి...
September 24, 2022, 03:16 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్న ‘ధరణి’ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి...
September 05, 2022, 07:58 IST
సాక్షి,మేడ్చల్ జిల్లా: రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020...
July 16, 2022, 12:48 IST
‘‘ధరణి ఒక విప్లవం. ఈ పోర్టల్ నిర్మాణం కోసం నేను, చీఫ్ సెక్రటరీ ఆరు నెలలు రేయింబవళ్లు కష్టపడి పనిచేశాం. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఇక ఏ...
July 12, 2022, 01:58 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ధరణి అనే దరిద్రపుగొట్టు పోర్టల్ తెచ్చి ప్రజలను సీఎం కేసీఆర్ ఇబ్బందుల పాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,...
July 11, 2022, 03:37 IST
ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యాయ శిబిరాలతో భూ సమస్యలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి గ్రామీణ న్యాయ పీఠం ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్న...
July 05, 2022, 13:33 IST
బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం దీని విలువ ధర రూ.60 కోట్ల పైమాటే. విలువైన ఈ భూమిపై ఓ ప్రముఖ సంస్థ కన్నుపడింది. పక్కనే ఉన్న తమ భూమిలో అసైన్డ్ భూములను...
July 03, 2022, 01:03 IST
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ నుంచి 76 మంది ఎస్టీ రైతుల పేర్లను తొలగించడంపై పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు కామారెడ్డి కలెక్టర్ను ఆదేశించింది....
June 28, 2022, 13:44 IST
ధరణి పోర్టల్ ట్యాంపరింగ్ చేసిన అక్రమార్కులు
June 28, 2022, 13:27 IST
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, అక్రమార్కులు ధరణి పోర్టల్ను ట్యాంపరింగ్ చేశారు. పాసు...
June 24, 2022, 02:45 IST
కోదాడ: తెలంగాణలో ధరణి పేరుతో పేదల భూములను తారుమారు చేశారని, ప్రజలకు తమ భూముల కోసం అధికా రుల చుట్టూ తిరగడంతోనే సరిపోతోందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు...
June 15, 2022, 03:10 IST
గజ్వేల్: ధరణి పోర్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఆర్థిక,...
June 07, 2022, 04:27 IST
గరిడేపల్లి (హుజూర్నగర్): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేసి రెవెన్యూ వ్యవ స్థను పటిష్టం చేస్తామని నల్లగొండ ఎంపీ...
May 11, 2022, 12:56 IST
ధరణి పోర్టల్లో నెలకొన్న లొసుగులతో రైతులు తీవ్రమానసిక వ్యధకు గురవుతున్నారు.
May 05, 2022, 05:15 IST
సాక్షి, హైదరాబాద్: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టు ఉంది ధరణి పోర్టల్ పరిస్థితి. రాష్ట్ర రైతాంగానికి మింగుడు పడని ఈ ధరణి పోర్టల్...
May 02, 2022, 17:18 IST
ఆప్షన్లు ఇచ్చి ప్రధాన ఆప్షన్లను ఇవ్వకపోవడంతో భూముల పట్టా మార్పిడి జరగకపోవడం, వివాదాలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి.ధరణిలో తాజాగా పాస్ బుక్కులలో
March 22, 2022, 05:12 IST
చేగుంట, వెల్దుర్తి (తూప్రాన్): ధరణి పోర్టల్లో లోపాలతో పేద రైతులకు అన్యా యం జరుగుతోందని మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ అన్నారు. రాజీవ్గాంధీ...
March 18, 2022, 02:52 IST
మేడ్చల్: ధరణి పోర్టల్ వల్ల లాభాల కంటే ఇబ్బందులే అధికమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ జె.గీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్...
February 16, 2022, 08:36 IST
అందరి ధరణి ఎప్పుడు ?
January 31, 2022, 03:37 IST
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి, రెవెన్యూ, ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన...
January 28, 2022, 02:12 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. జీహెచ్ఎంసీతో పాటు నాలుగైదు జిల్లాలు...
January 28, 2022, 02:08 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాష్ట్ర వ్యాప్తంగా ‘ధరణి’ సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో పాటు...
January 23, 2022, 02:43 IST
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ధరణి బాధితులకు...