-
భారత్ క్రూడాయిల్, ఎల్పీజీ నిల్వలు ఇలా..
పశ్చిమ ఆసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు) మారుతున్న యుద్ధ పరిణామాలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే ఎదుర్కోవడానికి దేశం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
-
Chittoor: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి,పలమనేరు: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
Wed, Mar 04 2026 09:50 AM -
భీకర యుద్ధం దిశగా పాక్-అఫ్గాన్?.. లక్షలాది మంది విలవిల
కాబూల్/ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్- పాకిస్తాన్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
Wed, Mar 04 2026 09:34 AM -
టెక్సాస్ ఘటనలో భారత సంతతి విద్యార్థిని మృతి
ఆస్టిన్: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో గల యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో మృతి చెందిన నలుగురిలో సవితా షణ్ముగసుందరం(21) అనే భారత సంతతి విద్యార్థి కూడా ఉన్నారు.
Wed, Mar 04 2026 09:28 AM -
దుస్తులు విప్పి చూపినా సెలవు ఇవ్వలేదు..!
న్యూఢిల్లీ: ఒక లోకో పైలట్ తనకు పైల్స్ (మొలలు) సర్జరీ అయ్యిందని, ఆ గాయం మానలేదని మొరపెట్టుకున్నా సంబంధిత అధికారి సెలవు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు.
Wed, Mar 04 2026 09:24 AM -
యుద్ధ భయాలు.. మార్కెట్లో నీలినీడలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 486 పాయింట్లు తగ్గి 24,384 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1580 పాయింట్లు నష్టపోయి 78,661 వద్ద ట్రేడవుతోంది.
Wed, Mar 04 2026 09:23 AM -
రేపే నేపాల్ పార్లమెంట్ ఎన్నికలు
కఠ్మాండు: నేపాల్ పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. గురువారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో మూడేళ్ల క్రితమే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.
Wed, Mar 04 2026 09:22 AM -
కాసేపట్లో విశాఖ బయలుదేరనున్న వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.
Wed, Mar 04 2026 09:19 AM -
ఇక్కడికొచ్చేదాకా వణికిపోయాం
ఢిల్లీ/ముంబై/చెన్నై/బెంగళూరు: పశ్చిమాసియాలో మూడ్రోజులుగా చిక్కుకుపోయి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయుల్లో కొందరు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. అక్కడ క్షణమొక యుగంలా గడిచిందని, తిరిగొస్తామా అన్న భయంతో గడిపామని చెప్పారు.
Wed, Mar 04 2026 09:18 AM -
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ రెండో కుమారుడు
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఆయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడే మోజ్తాబా.
Wed, Mar 04 2026 09:13 AM -
" />
వట్టెం వెంకన్న పల్లకీసేవ
బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అలివేలుమంగ, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామికి పల్లకీసేవ నిర్వహించారు.
Wed, Mar 04 2026 09:12 AM -
వైద్యశాఖలో దుమారం..!
సంచలనంగా మారిన జడ్చర్ల ఘటనWed, Mar 04 2026 09:12 AM -
నెట్టెంపాడుకు మహర్దశ
●
ప్రభుత్వానికి నివేదిక..
Wed, Mar 04 2026 09:12 AM -
" />
‘కేంద్రీయ విద్యాలయ’కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని రాజపేట శివారు వైటీసీ భవనంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
Wed, Mar 04 2026 09:12 AM -
పూర్తిస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ..
జడ్చర్ల పట్టణంలోనే బాదేపల్లిలో 30 పడకల ఆస్పత్రి ఉండేది. దీన్ని బీఆర్ఎస్ హయాంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా కల్వకుర్తి రోడ్డులో నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనంలోకి మార్చారు.
Wed, Mar 04 2026 09:12 AM -
భక్తిశ్రద్ధలతో అశ్వవాహనసేవ
అడ్డాకుల: మండలంలోని కందూర్లో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత స్వామివారికి అశ్వవాహనసేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయం ముందున్న చిన్న తేరును పూజారులు శుద్ధి చేశారు.
Wed, Mar 04 2026 09:12 AM -
" />
నాలుగేళ్లుగా టెండర్లు లేవు..
కోర్టు తీర్పు వెలువడిన తర్వాత సంత వేలం నిర్వహించడం లేదు. చివరిసారి నిర్వహించిన వేలం పాటలో మున్సిపాలిటీకి రూ.3.36 కోట్ల ఆదాయం సమకూరింది. పురపాలిక నాలుగేళ్లుగా రూ.కోట్లలో ఆదాయం కోల్పోయింది.
– గణేష్, మేనేజర్, పెబ్బేరు పురపాలిక
Wed, Mar 04 2026 09:12 AM -
కుటుంబంలో సంక్షోభం.. కుర్రాళ్లకు సందేశం
చెన్నై: విడాకుల వార్తల నడుమ టీవీకే అధినేత విజయ్ విజయ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు చర్చనీయాంశంగా మారింది. తన పాతికేళ్ల ఏళ్ల వైవాహిక బంధం కోర్టు మెట్లెక్కిన వేళ..
Wed, Mar 04 2026 09:07 AM -
బషీరాబ్యాడ్ బస్టాండ్!
బషీరాబాద్: మూడు దశాబ్దాల క్రితం బషీరాబాద్లో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ అక్కరకు రాకుండా పోతోంది. సుమారు ఎకరం స్థలంలో నిర్మించిన ప్రయాణ ప్రాంగణానికి బస్సులు రావడం లేదు. దీంతో పందులు, కుక్కలకు ఆవాసంగా మారింది.
Wed, Mar 04 2026 09:05 AM -
క్రాప్ సర్వేకు వలంటీర్లు
సదావకాశం
Wed, Mar 04 2026 09:05 AM -
ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధం
తాండూరు రూరల్: మండల పరిధిలోని చంద్రవంచలో ప్రమాదవశాత్తు జొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు బాధిత రైతు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ మల్లేశ్ ఎనిమిది ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. పంట కోత దశకు వచ్చింది.
Wed, Mar 04 2026 09:05 AM -
పలు ఆలయాల మూసివేత
అనంతగిరి: చంద్రగ్రహణం పురస్కరించుకుని వికారాబాద్కు సమీపంలోని అనంతగిరిగుట్ట దేవాలయంతో పాటు పట్టణంలోని అన్ని దేవాలయాల్లో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మూసి వేశారు. రాత్రి 8 గంటల తర్వాత ఆలయాలను శుద్ధి చేశారు. బుధవారం ఉదయం నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
Wed, Mar 04 2026 09:05 AM -
33 పంచాయతీలు.. రూ.61 లక్షలు
దౌల్తాబాద్: గ్రామ పంచాయతీల్లో నిధులు లేక రెండేళ్లుగా అభివృద్ధి కుంటుపడిది. కేంద్ర ఆర్థిక సంఘం పంచాయతీలకు నిధులు విడుదల చేస్తుండడంతో పనులకు మోక్షం లభించనుంది. మండల పరిధిలోని 33 గ్రామ పంచాయతీలకు రూ.61 లక్షలు మంజూరయ్యాయి.
Wed, Mar 04 2026 09:05 AM
-
భారత్ క్రూడాయిల్, ఎల్పీజీ నిల్వలు ఇలా..
పశ్చిమ ఆసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు) మారుతున్న యుద్ధ పరిణామాలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే ఎదుర్కోవడానికి దేశం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Wed, Mar 04 2026 10:00 AM -
Chittoor: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి,పలమనేరు: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
Wed, Mar 04 2026 09:50 AM -
భీకర యుద్ధం దిశగా పాక్-అఫ్గాన్?.. లక్షలాది మంది విలవిల
కాబూల్/ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్- పాకిస్తాన్ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
Wed, Mar 04 2026 09:34 AM -
టెక్సాస్ ఘటనలో భారత సంతతి విద్యార్థిని మృతి
ఆస్టిన్: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో గల యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో మృతి చెందిన నలుగురిలో సవితా షణ్ముగసుందరం(21) అనే భారత సంతతి విద్యార్థి కూడా ఉన్నారు.
Wed, Mar 04 2026 09:28 AM -
దుస్తులు విప్పి చూపినా సెలవు ఇవ్వలేదు..!
న్యూఢిల్లీ: ఒక లోకో పైలట్ తనకు పైల్స్ (మొలలు) సర్జరీ అయ్యిందని, ఆ గాయం మానలేదని మొరపెట్టుకున్నా సంబంధిత అధికారి సెలవు ఇచ్చేందుకు ససేమిరా అన్నారు.
Wed, Mar 04 2026 09:24 AM -
యుద్ధ భయాలు.. మార్కెట్లో నీలినీడలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 486 పాయింట్లు తగ్గి 24,384 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 1580 పాయింట్లు నష్టపోయి 78,661 వద్ద ట్రేడవుతోంది.
Wed, Mar 04 2026 09:23 AM -
రేపే నేపాల్ పార్లమెంట్ ఎన్నికలు
కఠ్మాండు: నేపాల్ పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. గురువారం జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో మూడేళ్ల క్రితమే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.
Wed, Mar 04 2026 09:22 AM -
కాసేపట్లో విశాఖ బయలుదేరనున్న వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.
Wed, Mar 04 2026 09:19 AM -
ఇక్కడికొచ్చేదాకా వణికిపోయాం
ఢిల్లీ/ముంబై/చెన్నై/బెంగళూరు: పశ్చిమాసియాలో మూడ్రోజులుగా చిక్కుకుపోయి ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయుల్లో కొందరు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. అక్కడ క్షణమొక యుగంలా గడిచిందని, తిరిగొస్తామా అన్న భయంతో గడిపామని చెప్పారు.
Wed, Mar 04 2026 09:18 AM -
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ రెండో కుమారుడు
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మోజ్తాబా హోస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఆయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడే మోజ్తాబా.
Wed, Mar 04 2026 09:13 AM -
" />
వట్టెం వెంకన్న పల్లకీసేవ
బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అలివేలుమంగ, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామికి పల్లకీసేవ నిర్వహించారు.
Wed, Mar 04 2026 09:12 AM -
వైద్యశాఖలో దుమారం..!
సంచలనంగా మారిన జడ్చర్ల ఘటనWed, Mar 04 2026 09:12 AM -
నెట్టెంపాడుకు మహర్దశ
●
ప్రభుత్వానికి నివేదిక..
Wed, Mar 04 2026 09:12 AM -
" />
‘కేంద్రీయ విద్యాలయ’కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని రాజపేట శివారు వైటీసీ భవనంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
Wed, Mar 04 2026 09:12 AM -
పూర్తిస్థాయిలో కొరవడిన పర్యవేక్షణ..
జడ్చర్ల పట్టణంలోనే బాదేపల్లిలో 30 పడకల ఆస్పత్రి ఉండేది. దీన్ని బీఆర్ఎస్ హయాంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా కల్వకుర్తి రోడ్డులో నిర్మించిన 100 పడకల ఆస్పత్రి భవనంలోకి మార్చారు.
Wed, Mar 04 2026 09:12 AM -
భక్తిశ్రద్ధలతో అశ్వవాహనసేవ
అడ్డాకుల: మండలంలోని కందూర్లో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత స్వామివారికి అశ్వవాహనసేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయం ముందున్న చిన్న తేరును పూజారులు శుద్ధి చేశారు.
Wed, Mar 04 2026 09:12 AM -
" />
నాలుగేళ్లుగా టెండర్లు లేవు..
కోర్టు తీర్పు వెలువడిన తర్వాత సంత వేలం నిర్వహించడం లేదు. చివరిసారి నిర్వహించిన వేలం పాటలో మున్సిపాలిటీకి రూ.3.36 కోట్ల ఆదాయం సమకూరింది. పురపాలిక నాలుగేళ్లుగా రూ.కోట్లలో ఆదాయం కోల్పోయింది.
– గణేష్, మేనేజర్, పెబ్బేరు పురపాలిక
Wed, Mar 04 2026 09:12 AM -
కుటుంబంలో సంక్షోభం.. కుర్రాళ్లకు సందేశం
చెన్నై: విడాకుల వార్తల నడుమ టీవీకే అధినేత విజయ్ విజయ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు చర్చనీయాంశంగా మారింది. తన పాతికేళ్ల ఏళ్ల వైవాహిక బంధం కోర్టు మెట్లెక్కిన వేళ..
Wed, Mar 04 2026 09:07 AM -
బషీరాబ్యాడ్ బస్టాండ్!
బషీరాబాద్: మూడు దశాబ్దాల క్రితం బషీరాబాద్లో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ అక్కరకు రాకుండా పోతోంది. సుమారు ఎకరం స్థలంలో నిర్మించిన ప్రయాణ ప్రాంగణానికి బస్సులు రావడం లేదు. దీంతో పందులు, కుక్కలకు ఆవాసంగా మారింది.
Wed, Mar 04 2026 09:05 AM -
క్రాప్ సర్వేకు వలంటీర్లు
సదావకాశం
Wed, Mar 04 2026 09:05 AM -
ప్రమాదవశాత్తు జొన్న పంట దగ్ధం
తాండూరు రూరల్: మండల పరిధిలోని చంద్రవంచలో ప్రమాదవశాత్తు జొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు బాధిత రైతు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ మల్లేశ్ ఎనిమిది ఎకరాల్లో జొన్న పంట సాగు చేశారు. పంట కోత దశకు వచ్చింది.
Wed, Mar 04 2026 09:05 AM -
పలు ఆలయాల మూసివేత
అనంతగిరి: చంద్రగ్రహణం పురస్కరించుకుని వికారాబాద్కు సమీపంలోని అనంతగిరిగుట్ట దేవాలయంతో పాటు పట్టణంలోని అన్ని దేవాలయాల్లో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మూసి వేశారు. రాత్రి 8 గంటల తర్వాత ఆలయాలను శుద్ధి చేశారు. బుధవారం ఉదయం నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
Wed, Mar 04 2026 09:05 AM -
33 పంచాయతీలు.. రూ.61 లక్షలు
దౌల్తాబాద్: గ్రామ పంచాయతీల్లో నిధులు లేక రెండేళ్లుగా అభివృద్ధి కుంటుపడిది. కేంద్ర ఆర్థిక సంఘం పంచాయతీలకు నిధులు విడుదల చేస్తుండడంతో పనులకు మోక్షం లభించనుంది. మండల పరిధిలోని 33 గ్రామ పంచాయతీలకు రూ.61 లక్షలు మంజూరయ్యాయి.
Wed, Mar 04 2026 09:05 AM -
జ్యోతిషుడు చెప్పిందే నిజమైంది: నటి అమలా పాల్
జ్యోతిషుడు చెప్పిందే నిజమైంది: నటి అమలా పాల్
Wed, Mar 04 2026 09:25 AM -
అమెరికాతో చర్చలకు ఇరాన్ నో.. ట్రంప్ కు ఇరాన్ గట్టి కౌంటర్
అమెరికాతో చర్చలకు ఇరాన్ నో.. ట్రంప్ కు ఇరాన్ గట్టి కౌంటర్
Wed, Mar 04 2026 09:16 AM
