-
మూడు ముళ్లు వేసి.. రూ.28 కోట్లు కాజేసి!
చిత్తూరు అర్బన్: ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్నులు చెల్లిస్తే రూ.1,700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు.
-
మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు
ఏజీ వర్సిటీ (హైదరాబాద్): త్వరలోనే నియోజకవర్గాల పునరి్వభజనతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
Tue, Jul 08 2025 04:40 AM -
అడుగంటిన ఆశలు
అడుగంటి పోతున్న కంభం చెరువు (ప్రస్తుతం 5 అడుగులు ఉన్న నీటిమట్టం)
గోవిందాపురం సమీపంలో చెరువు నీళ్ళతో చిన్నపాటి చెరువులను తలపిస్తున్న బీడుభూములు
పెద్దకంభం తూములనుండి లీకేజి ద్వారా పంటకాల్వల్లో పారుతున్న నీళ్ళు
Tue, Jul 08 2025 04:37 AM -
తండ్రిపై హత్యాయత్నం కేసులో కుమారుడికి రిమాండ్
టంగుటూరు: తండ్రిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన కుమారుడికి రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..
Tue, Jul 08 2025 04:37 AM -
వాకర్స్కు మంచినీటి సౌకర్యం కల్పించాలి
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలోని మామిడిపాలెం ఎస్ఎస్ ట్యాంక్–1 కట్టపై వాకర్స్ కోసం మంచినీటి సదుపాయం కల్పించాలని కోరుతూ ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్, జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు.
Tue, Jul 08 2025 04:35 AM -
10న మెగా టీచర్–పేరెంట్ మీటింగ్
ఒంగోలు సబర్బన్: మెగా టీచర్ – పేరెంట్ మీటింగులను జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్, జేసీ ఆర్.గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు.
Tue, Jul 08 2025 04:35 AM -
ఎకై ్సజ్ అధికారుల తనిఖీలు
టంగుటూరు: మండలంలోని ఎం.నిడమానూరు, పొందూరు గ్రామాల్లో ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ లీనా, ఎస్సై గీత వారి సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై మద్యం విక్రయించడం గురించి..
Tue, Jul 08 2025 04:35 AM -
పట్టపగలే ఇంట్లో చోరీ
టంగుటూరు: పట్టపగలే ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీచేసిన సంఘటన శుక్రవారం జరగ్గా, సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టంగుటూరు మండలంలోని జయవరం గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల మేరకు..
Tue, Jul 08 2025 04:35 AM -
మామిడికాయల లోడు వాహనం బోల్తా
మద్దిపాడు: మామిడికాయల లోడుతో వెళ్తున్న 407 వాహనం జాతీయ రహదారిపై మద్దిపాడు సమీపంలో బోల్తాపడింది. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల ప్రకారం..
Tue, Jul 08 2025 04:35 AM -
బురద.. గుంతలు
తరలివచ్చి.. అర్జీలిచ్చిబెల్ అవుతుంది కాని..: మధ్యాహ్నం కొడుక్కు లంచ్ తినిపిస్తూ..
అమ్మే.. ఆది గురువు!
Tue, Jul 08 2025 04:35 AM -
10న శ్రీకాకుళంలో జాబ్మేళా
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం బలగ హాస్పిటల్ రోడ్ జంక్షన్ వద్ద ఉన్న డీఎల్టీసీ/ఐటీఐ పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో ఈనెల 10వ తేదీన జాబ్మేళా జరగనుందని అసిస్టెంట్ డైరెక్టర్ (శిక్షణ) వై.రామ్మోహనరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Tue, Jul 08 2025 04:35 AM -
" />
ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వరా..?
● సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీపై రాష్ట్ర అధికారుల ఆగ్రహం
Tue, Jul 08 2025 04:35 AM -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
Tue, Jul 08 2025 04:35 AM -
చైన్స్నాచర్లు అరెస్టు
మెళియాపుట్టి: పలు కేసుల్లో నిందితులైన ఇద్దరు వ్యక్తులను మెళియాపుట్టి పోలీసులు జోడూరు గ్రామం వద్ద అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో పాతపట్నం సీఐ రామారావు, ఎస్ఐ రమేష్ బాబు సోమవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
Tue, Jul 08 2025 04:35 AM -
బొరిగివలసలో విషాదం
నరసన్నపేట: మండలంలోని బొరిగివలసలో విషాదం అలుముకుంది. అనకాపల్లి జిల్లాలో తలుపులమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు గ్రామస్తులతో కలిసి వెళ్లిన రాజాపు గురన్న (64) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
Tue, Jul 08 2025 04:35 AM -
దారి పొడవునా ఇసుక నిల్వలు
నరసన్నపేట: మండలంలో వంశధార నది పొడవునా ఇసుకాసురులు రాజ్యమేలుతున్నారు. ఇసుక నిల్వలు పెద్ద ఎత్తున నదీ పరిసర గ్రామాల్లో వేశారు. వర్షాకాలంలో నదిలో నీరు వస్తే అమ్మకాలు చేసుకునేందుకు వీలుగా ఎక్కడికక్కడ ఇసుక పోగులు కొన్ని వేల క్యూబిక్ మీటర్లు వేశారు.
Tue, Jul 08 2025 04:35 AM -
కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా నిరసన
మందస: కార్గో ఎయిర్పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాట కమిటీ కన్వీనర్ కొమర వాసు ఆధ్వర్యంలో సోమవారం రాంపురం సచివాలయం ఎదుట నిరసన తెలియజేశారు.
Tue, Jul 08 2025 04:35 AM -
హరిత యూరియా వస్తోంది!
పర్యావరణాన్ని, ప్రకృతిని కలుషితం చేస్తున్న రసాయనిక యూరియా వాడకానికి నూకలు చెల్లే రోజులు దగ్గరపడ్డాయి. శిలాజ ఇంధనాలు వాడకుండా తయారు చేసే ‘హరిత యూరియా’ సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి రానుంది.
Tue, Jul 08 2025 04:33 AM -
" />
స్థానిక సమరానికి బీజేపీ సై
● కేంద్రమంత్రి బండి సంజయ్Tue, Jul 08 2025 04:33 AM -
● జర్రున జారుడే ● ఫస్ట్గ్రేడ్ సిరిసిల్ల బల్దియాలో వసతుల లేమి ● అధ్వానంగా శివారుకాలనీల రోడ్లు ● వానొస్తే అంతా బురదమయం
సిరిసిల్లటౌన్: స్మార్ట్ సిరిసిల్ల శివారు కాలనీలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరదనీటితో పాటు, బురద రోడ్లతో జనం అపసోపాలు పడుతున్నారు. విలీన గ్రామాల్లో సీసీరోడ్లు లేక ప్రజలు బురదలో సర్కస్ ఫీట్లు చేయాల్సిన దుస్థితి.
Tue, Jul 08 2025 04:33 AM -
శ్రమిస్తేనే సత్ఫలితాలు
● సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్Tue, Jul 08 2025 04:33 AM -
గ్రీవెన్స్తోబాధితులకు భరోసా
● ఎస్పీ మహేశ్ బి గితేTue, Jul 08 2025 04:33 AM -
అడవంతా పండుగ..
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం శీత్లాభవాని అమ్మవారి వేడుకలకు తండాలు ముస్తాబయ్యాయి. అడవి బిడ్డల ప్రత్యేక పండుగగా శీత్లా భవానిని వేడుకుంటారు. వర్షాకాలం ఆరంభమై పెద్దపూసల కార్తీలో గిరిజన తండాలో శీత్లా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ.
Tue, Jul 08 2025 04:33 AM -
" />
సెలవు ప్రకటించాలి
ఏటా జూలై రెండో మంగళవారం శీత్లా పండుగ జరుపుకుంటాం. అమ్మవారలకు సంప్రదాయ వేశధారణలో మొక్కులు చెల్లించుకుంటాం. శీత్లాభవాని వేడుకలకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరుతున్నాం. – గుగులోత్ కళావతి,
మాజీ జెడ్పీటీసీ, వీర్నపల్లి
Tue, Jul 08 2025 04:33 AM -
" />
రాజన్నకు మొక్కులు
వేములవాడ: రాజన్నను సోమవారం 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ముసురును సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో రాధాబాయి, ఏఈవోలు శ్రీనివాస్, శ్రవణ్, అశోక్, జయకుమారి, పర్యవేక్షకులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు.
Tue, Jul 08 2025 04:33 AM
-
మూడు ముళ్లు వేసి.. రూ.28 కోట్లు కాజేసి!
చిత్తూరు అర్బన్: ఒంటరిగా ఉన్న ఓ మహిళను నమ్మకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు లాటరీ పేరుతో ఆమెకు టోకరా వేశాడు. రూ.15 కోట్లు పన్నులు చెల్లిస్తే రూ.1,700 కోట్లు వస్తాయని ఆశలు కల్పించాడు.
Tue, Jul 08 2025 04:41 AM -
మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు
ఏజీ వర్సిటీ (హైదరాబాద్): త్వరలోనే నియోజకవర్గాల పునరి్వభజనతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
Tue, Jul 08 2025 04:40 AM -
అడుగంటిన ఆశలు
అడుగంటి పోతున్న కంభం చెరువు (ప్రస్తుతం 5 అడుగులు ఉన్న నీటిమట్టం)
గోవిందాపురం సమీపంలో చెరువు నీళ్ళతో చిన్నపాటి చెరువులను తలపిస్తున్న బీడుభూములు
పెద్దకంభం తూములనుండి లీకేజి ద్వారా పంటకాల్వల్లో పారుతున్న నీళ్ళు
Tue, Jul 08 2025 04:37 AM -
తండ్రిపై హత్యాయత్నం కేసులో కుమారుడికి రిమాండ్
టంగుటూరు: తండ్రిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన కుమారుడికి రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..
Tue, Jul 08 2025 04:37 AM -
వాకర్స్కు మంచినీటి సౌకర్యం కల్పించాలి
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలోని మామిడిపాలెం ఎస్ఎస్ ట్యాంక్–1 కట్టపై వాకర్స్ కోసం మంచినీటి సదుపాయం కల్పించాలని కోరుతూ ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్, జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు.
Tue, Jul 08 2025 04:35 AM -
10న మెగా టీచర్–పేరెంట్ మీటింగ్
ఒంగోలు సబర్బన్: మెగా టీచర్ – పేరెంట్ మీటింగులను జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్, జేసీ ఆర్.గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు.
Tue, Jul 08 2025 04:35 AM -
ఎకై ్సజ్ అధికారుల తనిఖీలు
టంగుటూరు: మండలంలోని ఎం.నిడమానూరు, పొందూరు గ్రామాల్లో ఒంగోలు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ లీనా, ఎస్సై గీత వారి సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై మద్యం విక్రయించడం గురించి..
Tue, Jul 08 2025 04:35 AM -
పట్టపగలే ఇంట్లో చోరీ
టంగుటూరు: పట్టపగలే ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీచేసిన సంఘటన శుక్రవారం జరగ్గా, సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టంగుటూరు మండలంలోని జయవరం గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల మేరకు..
Tue, Jul 08 2025 04:35 AM -
మామిడికాయల లోడు వాహనం బోల్తా
మద్దిపాడు: మామిడికాయల లోడుతో వెళ్తున్న 407 వాహనం జాతీయ రహదారిపై మద్దిపాడు సమీపంలో బోల్తాపడింది. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల ప్రకారం..
Tue, Jul 08 2025 04:35 AM -
బురద.. గుంతలు
తరలివచ్చి.. అర్జీలిచ్చిబెల్ అవుతుంది కాని..: మధ్యాహ్నం కొడుక్కు లంచ్ తినిపిస్తూ..
అమ్మే.. ఆది గురువు!
Tue, Jul 08 2025 04:35 AM -
10న శ్రీకాకుళంలో జాబ్మేళా
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం బలగ హాస్పిటల్ రోడ్ జంక్షన్ వద్ద ఉన్న డీఎల్టీసీ/ఐటీఐ పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో ఈనెల 10వ తేదీన జాబ్మేళా జరగనుందని అసిస్టెంట్ డైరెక్టర్ (శిక్షణ) వై.రామ్మోహనరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Tue, Jul 08 2025 04:35 AM -
" />
ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వరా..?
● సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీపై రాష్ట్ర అధికారుల ఆగ్రహం
Tue, Jul 08 2025 04:35 AM -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
Tue, Jul 08 2025 04:35 AM -
చైన్స్నాచర్లు అరెస్టు
మెళియాపుట్టి: పలు కేసుల్లో నిందితులైన ఇద్దరు వ్యక్తులను మెళియాపుట్టి పోలీసులు జోడూరు గ్రామం వద్ద అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో పాతపట్నం సీఐ రామారావు, ఎస్ఐ రమేష్ బాబు సోమవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
Tue, Jul 08 2025 04:35 AM -
బొరిగివలసలో విషాదం
నరసన్నపేట: మండలంలోని బొరిగివలసలో విషాదం అలుముకుంది. అనకాపల్లి జిల్లాలో తలుపులమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు గ్రామస్తులతో కలిసి వెళ్లిన రాజాపు గురన్న (64) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
Tue, Jul 08 2025 04:35 AM -
దారి పొడవునా ఇసుక నిల్వలు
నరసన్నపేట: మండలంలో వంశధార నది పొడవునా ఇసుకాసురులు రాజ్యమేలుతున్నారు. ఇసుక నిల్వలు పెద్ద ఎత్తున నదీ పరిసర గ్రామాల్లో వేశారు. వర్షాకాలంలో నదిలో నీరు వస్తే అమ్మకాలు చేసుకునేందుకు వీలుగా ఎక్కడికక్కడ ఇసుక పోగులు కొన్ని వేల క్యూబిక్ మీటర్లు వేశారు.
Tue, Jul 08 2025 04:35 AM -
కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా నిరసన
మందస: కార్గో ఎయిర్పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాట కమిటీ కన్వీనర్ కొమర వాసు ఆధ్వర్యంలో సోమవారం రాంపురం సచివాలయం ఎదుట నిరసన తెలియజేశారు.
Tue, Jul 08 2025 04:35 AM -
హరిత యూరియా వస్తోంది!
పర్యావరణాన్ని, ప్రకృతిని కలుషితం చేస్తున్న రసాయనిక యూరియా వాడకానికి నూకలు చెల్లే రోజులు దగ్గరపడ్డాయి. శిలాజ ఇంధనాలు వాడకుండా తయారు చేసే ‘హరిత యూరియా’ సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి రానుంది.
Tue, Jul 08 2025 04:33 AM -
" />
స్థానిక సమరానికి బీజేపీ సై
● కేంద్రమంత్రి బండి సంజయ్Tue, Jul 08 2025 04:33 AM -
● జర్రున జారుడే ● ఫస్ట్గ్రేడ్ సిరిసిల్ల బల్దియాలో వసతుల లేమి ● అధ్వానంగా శివారుకాలనీల రోడ్లు ● వానొస్తే అంతా బురదమయం
సిరిసిల్లటౌన్: స్మార్ట్ సిరిసిల్ల శివారు కాలనీలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరదనీటితో పాటు, బురద రోడ్లతో జనం అపసోపాలు పడుతున్నారు. విలీన గ్రామాల్లో సీసీరోడ్లు లేక ప్రజలు బురదలో సర్కస్ ఫీట్లు చేయాల్సిన దుస్థితి.
Tue, Jul 08 2025 04:33 AM -
శ్రమిస్తేనే సత్ఫలితాలు
● సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్ జాదవ్Tue, Jul 08 2025 04:33 AM -
గ్రీవెన్స్తోబాధితులకు భరోసా
● ఎస్పీ మహేశ్ బి గితేTue, Jul 08 2025 04:33 AM -
అడవంతా పండుగ..
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం శీత్లాభవాని అమ్మవారి వేడుకలకు తండాలు ముస్తాబయ్యాయి. అడవి బిడ్డల ప్రత్యేక పండుగగా శీత్లా భవానిని వేడుకుంటారు. వర్షాకాలం ఆరంభమై పెద్దపూసల కార్తీలో గిరిజన తండాలో శీత్లా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ.
Tue, Jul 08 2025 04:33 AM -
" />
సెలవు ప్రకటించాలి
ఏటా జూలై రెండో మంగళవారం శీత్లా పండుగ జరుపుకుంటాం. అమ్మవారలకు సంప్రదాయ వేశధారణలో మొక్కులు చెల్లించుకుంటాం. శీత్లాభవాని వేడుకలకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరుతున్నాం. – గుగులోత్ కళావతి,
మాజీ జెడ్పీటీసీ, వీర్నపల్లి
Tue, Jul 08 2025 04:33 AM -
" />
రాజన్నకు మొక్కులు
వేములవాడ: రాజన్నను సోమవారం 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ముసురును సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో రాధాబాయి, ఏఈవోలు శ్రీనివాస్, శ్రవణ్, అశోక్, జయకుమారి, పర్యవేక్షకులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు.
Tue, Jul 08 2025 04:33 AM