-
జిల్లాకు సంపూర్ణత అభియాన్ అవార్డు
చుంచుపల్లి: వెనుకబడిన జిల్లాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ తీసుకొచ్చిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో అభివృద్ధి సూచికలన్నింటినీ సమర్థంగా సాధిస్తూ రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రశంసలు అందుకుంది.
-
స్థానిక పోరుకు సన్నద్ధం !
● రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ ● గ్రామాల్లో వేడెక్కుతున్న రాజకీయం ● జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలుSun, Aug 03 2025 03:40 AM -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Sun, Aug 03 2025 03:40 AM -
రామాలయ ఈఓ బదిలీ
● ఆర్అండ్బీ శాఖకు కేటాయింపు ● భద్రాచలం ఆర్డీఓ దేవాదాయ శాఖకు.. ● దామోదర్రావుకే ఆలయ ఈఓ బాధ్యతలు ?Sun, Aug 03 2025 03:40 AM -
ప్రామాణిక గ్రంథంగా ‘ఇలవేల్పుల చరిత్ర’
భద్రాచలం: గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భవిష్యత్ తరాలకు తెలిసేలా రూపొందిస్తున్న ఇలవేల్పుల గ్రంథం ప్రామాణికంగా మారుతుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Sun, Aug 03 2025 03:40 AM -
ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ సమాధానం చెప్పాలి
సింగరేణి(కొత్తగూడెం): ఆపరేషన్ సింధూర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Sun, Aug 03 2025 03:40 AM -
పెట్టుబడి సాయం సద్వినియోగం చేసుకోండి
గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంగతల్లి, జెడ్పీటీసీ గాయత్రిదేవి, సర్పంచ్ ఉషారాణి, టూరిజం డైరెక్టర్ కిల్లు రమేష్నాయుడు పాల్గొన్నారు.
Sun, Aug 03 2025 03:40 AM -
ప్రజలను మోసగించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయం
అరకులోయటౌన్: ప్రజలను మోసగించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. పెదలబుడు పంచాయతీ పరిధిలోని మూడు ప్రాంతాల్లో పార్టీ కమిటీ నియామకాన్ని పర్యవేక్షించారు.
Sun, Aug 03 2025 03:40 AM -
స్వచ్ఛంద సంస్థ, దాతల ఔదార్యంతో పాఠశాలకు భవనం
● పాఠశాల ప్రారంభం ● విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తుల హర్షంSun, Aug 03 2025 03:40 AM -
ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు
కశింకోట: ఒడిశా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిపోతున్న దాదాపు అరకోటి రూపాయల విలువైన 262 కిలోల గంజాయిని శనివారం కశింకోటలో పోలీసులు పట్టుకున్నారు. నలుగుర్ని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
Sun, Aug 03 2025 03:40 AM -
ఘనంగా బళ్లారి రాఘవ జయంతి
పాడేరు : ఉన్నత విద్యను అభ్యసించి, లాయర్ వృత్తిని చేపట్టి నాటకరంగం మీద ఉన్న మక్కువతో తాను సంపాదించిన యావత్తు నాటక రంగ పురోగతికి త్యాగం చేసిన వ్యక్తి బళ్లారి రాఘువ కలెక్టరఱ్ దినేష్కుమార్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ అన్నారు.
Sun, Aug 03 2025 03:40 AM -
రోడ్డుకు అడ్డంగా నిలిచిన కంటైనర్
పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు – చోడవరం ప్రధాన రహదారి రాజపురం మొదటి మలుపు వద్ద రోడ్డుకు అడ్డంగా కంటైనర్ శనివారం రాత్రి నిలిచిపోయింది. దీంతో రహదారికి అటు ఇటుగా సుమారు రెండు కిలో మీటర్ల మేర వందల సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించాయి.
Sun, Aug 03 2025 03:38 AM -
ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
Sun, Aug 03 2025 03:38 AM -
వైద్య రంగం పట్ల కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. దీంతో ఇప్పటికే మంజూరైన కాలేజీలు కనుమరుగయ్యాయి. కేటాయించిన సీట్లు వెనక్కు వెళ్లాయి. ఇప్పుడు ప్రభుత్వ హోమియోపతి వైద్య రంగం కూడా అచేతనంగా మారింది. తాజాగా కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీకి పీజీ సీట్లను ఒక్కట
కడప రూరల్: ప్రభుత్వ హోమియోపతి కాలేజీలు కడపతోపాటు గుడివాడ, రాజమండ్రిలో మాత్రమే ఉన్నాయి. పాలకుల నుంచి ఆలన..పాలన లేకపోవడంతో ఈ కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రధానంగా ఈ వైద్య రంగంలో విద్యను అభ్యసించే వారికి కష్టతరంగా మారింది.
Sun, Aug 03 2025 03:38 AM -
రైతు ఖాతాలకు నగదు జమ
కడప అగ్రికల్చర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల నిధులు శనివారం రైతు ఖాతాలకు జమ అయ్యింది.
Sun, Aug 03 2025 03:38 AM -
గండి క్షేత్రం.. పోటెత్తిన భక్తజనం
వైభవంగా రెండో శనివారోత్సవం
Sun, Aug 03 2025 03:38 AM -
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్
స్నేహితుల సంఘం!
Sun, Aug 03 2025 03:38 AM -
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu
3. నీకు ఎంతమంది
నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు.
A) ఇద్దరికి మించి
B) ఒకరు
21
Sun, Aug 03 2025 03:38 AM -
ఆడపిల్లలకు ఆర్థిక చేయూత
ఖానాపురం: మండల కేంద్రంలోని హైస్కూల్లో 1996–97లో విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకున్నారు. వీరంతా మూడేళ్ల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్న సమయంలో వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకున్నారు.
Sun, Aug 03 2025 03:38 AM -
ఆప్తమిత్రుడి స్ఫూర్తితో..
జగిత్యాల: స్నేహబంధం గొప్పది. ఆ బాండింగే వేరు. స్నేహితులు మంచి కోరుతుంటారు. సూచనలు ఇస్తుంటారు. నాకు కడలి జయకృష్ణ మంచి స్నేహితుడు. బీటెక్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారు.
Sun, Aug 03 2025 03:38 AM -
బెస్ట్ ఫ్రెండ్ శివం ఉపాధ్యాయ
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పడం చాలా కష్టం. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, కెరీర్లో అనేక మంది ఫ్రెండ్స్ అయ్యారు.
Sun, Aug 03 2025 03:38 AM -
స్నేహబంధమే శాశ్వతం
సాక్షి, పెద్దపల్లి: స్నేహబంధమే అన్నింటికన్నా శాశ్వతమైనది. నేను ఇప్పటికీ నా స్కూల్మేట్స్ను కలుస్తుంటా. చిన్నప్పుడు ఖమ్మం పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నం.
Sun, Aug 03 2025 03:38 AM -
దిల్ఖుష్ దోస్తానా
ఆడపిల్లల్లో స్నేహితుడిని
చూసుకుంటూ..
Sun, Aug 03 2025 03:38 AM -
" />
●యాభై ఏళ్ల స్నేహం
మధిర: మధిర లడకబజార్కు చెందిన చెరుపల్లి శ్రీహరి, రావిరాల శశికుమార్, కాలం యుగంధర్, చెరుపల్లి శ్రీధర్, కంచి కృష్ణ, ఆలా ఆరోగ్య వరప్రసాద్, కోడెం రమణ, ఎస్.కే.యూనిస్, పాసికంటి రవి, కుడుముల శ్రీనివాసరావు మధ్య 50 ఏళ్ల కిందట ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది.
Sun, Aug 03 2025 03:38 AM -
మేమంతా ఉన్నాం..
నీ కోసం నేనున్నా అనే ఆత్మీయ స్పర్శే స్నేహం. నిరాశ, నిస్పృహలు చుట్టుముట్టినా, భరించలేని కష్టం ఎదురైనా అండగా నిలబడే వారే స్నేహితులు. ప్రతిఫలంగా హితం కోరే వారిని నిజమైన స్నేహితులుగా భావిస్తారు. అలాంటి స్నేహం ఏళ్లు గడిచినా, స్థాయి మారినా కొనసాగితేనే ఆనందం!Sun, Aug 03 2025 03:38 AM
-
జిల్లాకు సంపూర్ణత అభియాన్ అవార్డు
చుంచుపల్లి: వెనుకబడిన జిల్లాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ తీసుకొచ్చిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో అభివృద్ధి సూచికలన్నింటినీ సమర్థంగా సాధిస్తూ రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రశంసలు అందుకుంది.
Sun, Aug 03 2025 03:40 AM -
స్థానిక పోరుకు సన్నద్ధం !
● రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ ● గ్రామాల్లో వేడెక్కుతున్న రాజకీయం ● జిల్లాలో 22 జెడ్పీటీసీ, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలుSun, Aug 03 2025 03:40 AM -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
Sun, Aug 03 2025 03:40 AM -
రామాలయ ఈఓ బదిలీ
● ఆర్అండ్బీ శాఖకు కేటాయింపు ● భద్రాచలం ఆర్డీఓ దేవాదాయ శాఖకు.. ● దామోదర్రావుకే ఆలయ ఈఓ బాధ్యతలు ?Sun, Aug 03 2025 03:40 AM -
ప్రామాణిక గ్రంథంగా ‘ఇలవేల్పుల చరిత్ర’
భద్రాచలం: గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భవిష్యత్ తరాలకు తెలిసేలా రూపొందిస్తున్న ఇలవేల్పుల గ్రంథం ప్రామాణికంగా మారుతుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
Sun, Aug 03 2025 03:40 AM -
ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ సమాధానం చెప్పాలి
సింగరేణి(కొత్తగూడెం): ఆపరేషన్ సింధూర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Sun, Aug 03 2025 03:40 AM -
పెట్టుబడి సాయం సద్వినియోగం చేసుకోండి
గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మంగతల్లి, జెడ్పీటీసీ గాయత్రిదేవి, సర్పంచ్ ఉషారాణి, టూరిజం డైరెక్టర్ కిల్లు రమేష్నాయుడు పాల్గొన్నారు.
Sun, Aug 03 2025 03:40 AM -
ప్రజలను మోసగించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయం
అరకులోయటౌన్: ప్రజలను మోసగించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. పెదలబుడు పంచాయతీ పరిధిలోని మూడు ప్రాంతాల్లో పార్టీ కమిటీ నియామకాన్ని పర్యవేక్షించారు.
Sun, Aug 03 2025 03:40 AM -
స్వచ్ఛంద సంస్థ, దాతల ఔదార్యంతో పాఠశాలకు భవనం
● పాఠశాల ప్రారంభం ● విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తుల హర్షంSun, Aug 03 2025 03:40 AM -
ఒడిశా నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు
కశింకోట: ఒడిశా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిపోతున్న దాదాపు అరకోటి రూపాయల విలువైన 262 కిలోల గంజాయిని శనివారం కశింకోటలో పోలీసులు పట్టుకున్నారు. నలుగుర్ని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
Sun, Aug 03 2025 03:40 AM -
ఘనంగా బళ్లారి రాఘవ జయంతి
పాడేరు : ఉన్నత విద్యను అభ్యసించి, లాయర్ వృత్తిని చేపట్టి నాటకరంగం మీద ఉన్న మక్కువతో తాను సంపాదించిన యావత్తు నాటక రంగ పురోగతికి త్యాగం చేసిన వ్యక్తి బళ్లారి రాఘువ కలెక్టరఱ్ దినేష్కుమార్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ అన్నారు.
Sun, Aug 03 2025 03:40 AM -
రోడ్డుకు అడ్డంగా నిలిచిన కంటైనర్
పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు – చోడవరం ప్రధాన రహదారి రాజపురం మొదటి మలుపు వద్ద రోడ్డుకు అడ్డంగా కంటైనర్ శనివారం రాత్రి నిలిచిపోయింది. దీంతో రహదారికి అటు ఇటుగా సుమారు రెండు కిలో మీటర్ల మేర వందల సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించాయి.
Sun, Aug 03 2025 03:38 AM -
ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.
Sun, Aug 03 2025 03:38 AM -
వైద్య రంగం పట్ల కూటమి ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. దీంతో ఇప్పటికే మంజూరైన కాలేజీలు కనుమరుగయ్యాయి. కేటాయించిన సీట్లు వెనక్కు వెళ్లాయి. ఇప్పుడు ప్రభుత్వ హోమియోపతి వైద్య రంగం కూడా అచేతనంగా మారింది. తాజాగా కడప ప్రభుత్వ హోమియోపతి కాలేజీకి పీజీ సీట్లను ఒక్కట
కడప రూరల్: ప్రభుత్వ హోమియోపతి కాలేజీలు కడపతోపాటు గుడివాడ, రాజమండ్రిలో మాత్రమే ఉన్నాయి. పాలకుల నుంచి ఆలన..పాలన లేకపోవడంతో ఈ కాలేజీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రధానంగా ఈ వైద్య రంగంలో విద్యను అభ్యసించే వారికి కష్టతరంగా మారింది.
Sun, Aug 03 2025 03:38 AM -
రైతు ఖాతాలకు నగదు జమ
కడప అగ్రికల్చర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల నిధులు శనివారం రైతు ఖాతాలకు జమ అయ్యింది.
Sun, Aug 03 2025 03:38 AM -
గండి క్షేత్రం.. పోటెత్తిన భక్తజనం
వైభవంగా రెండో శనివారోత్సవం
Sun, Aug 03 2025 03:38 AM -
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్
స్నేహితుల సంఘం!
Sun, Aug 03 2025 03:38 AM -
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu
3. నీకు ఎంతమంది
నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు.
A) ఇద్దరికి మించి
B) ఒకరు
21
Sun, Aug 03 2025 03:38 AM -
ఆడపిల్లలకు ఆర్థిక చేయూత
ఖానాపురం: మండల కేంద్రంలోని హైస్కూల్లో 1996–97లో విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకున్నారు. వీరంతా మూడేళ్ల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్న సమయంలో వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకున్నారు.
Sun, Aug 03 2025 03:38 AM -
ఆప్తమిత్రుడి స్ఫూర్తితో..
జగిత్యాల: స్నేహబంధం గొప్పది. ఆ బాండింగే వేరు. స్నేహితులు మంచి కోరుతుంటారు. సూచనలు ఇస్తుంటారు. నాకు కడలి జయకృష్ణ మంచి స్నేహితుడు. బీటెక్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారు.
Sun, Aug 03 2025 03:38 AM -
బెస్ట్ ఫ్రెండ్ శివం ఉపాధ్యాయ
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పడం చాలా కష్టం. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, కెరీర్లో అనేక మంది ఫ్రెండ్స్ అయ్యారు.
Sun, Aug 03 2025 03:38 AM -
స్నేహబంధమే శాశ్వతం
సాక్షి, పెద్దపల్లి: స్నేహబంధమే అన్నింటికన్నా శాశ్వతమైనది. నేను ఇప్పటికీ నా స్కూల్మేట్స్ను కలుస్తుంటా. చిన్నప్పుడు ఖమ్మం పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నం.
Sun, Aug 03 2025 03:38 AM -
దిల్ఖుష్ దోస్తానా
ఆడపిల్లల్లో స్నేహితుడిని
చూసుకుంటూ..
Sun, Aug 03 2025 03:38 AM -
" />
●యాభై ఏళ్ల స్నేహం
మధిర: మధిర లడకబజార్కు చెందిన చెరుపల్లి శ్రీహరి, రావిరాల శశికుమార్, కాలం యుగంధర్, చెరుపల్లి శ్రీధర్, కంచి కృష్ణ, ఆలా ఆరోగ్య వరప్రసాద్, కోడెం రమణ, ఎస్.కే.యూనిస్, పాసికంటి రవి, కుడుముల శ్రీనివాసరావు మధ్య 50 ఏళ్ల కిందట ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది.
Sun, Aug 03 2025 03:38 AM -
మేమంతా ఉన్నాం..
నీ కోసం నేనున్నా అనే ఆత్మీయ స్పర్శే స్నేహం. నిరాశ, నిస్పృహలు చుట్టుముట్టినా, భరించలేని కష్టం ఎదురైనా అండగా నిలబడే వారే స్నేహితులు. ప్రతిఫలంగా హితం కోరే వారిని నిజమైన స్నేహితులుగా భావిస్తారు. అలాంటి స్నేహం ఏళ్లు గడిచినా, స్థాయి మారినా కొనసాగితేనే ఆనందం!Sun, Aug 03 2025 03:38 AM