-
భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల బాహాబాహీ
సాక్షి యాదాద్రి: భువనగిరి జిల్లా కేంద్రంలోనూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పరం కార్యాలయాలపై దాడులకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు.
Wed, Sep 02 2026 06:04 AM -
‘సర్’ కొనసాగుతుండగా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కొనసాగుతుండగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ప్రశ్నించింది.
Wed, Sep 02 2026 05:56 AM -
కొత్తగా 22ఏ లో పెట్టలేదు.. అవి ఎప్పటి నుంచో ఉన్నవే
సాక్షి, హైదరాబాద్: నిషేధ భూముల జాబితా తాజాగా తయారు చేసిందేమీ కాదని.. ముందు నుంచీ ఉన్నవేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. 22ఏలో ఉన్న భూములు ఎప్పటి నుంచి ఉన్నాయి.?
Wed, Sep 02 2026 05:55 AM -
‘ఉక్కు’ ఉనికికి ముప్పు
సాక్షి, విశాఖపట్నం, సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్ని కనుమరుగు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి.
Wed, Sep 02 2026 05:52 AM -
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ చార్జ్షీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్.. అధికార పార్టీపై పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.
Wed, Sep 02 2026 05:50 AM -
చెట్టు కొమ్మల్లో.. 9 గంటలపాటు ముగ్గురి ప్రాణాలు..!
మార్కాపురం రూరల్: వెలిగొండ ప్రాజెక్టు నీటి ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురిని అధికారులు అర్ధరాత్రి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్తో రక్షించారు.
Wed, Sep 02 2026 05:42 AM -
స్థానిక సంస్థల ఎన్నికలను చాలెంజ్గా తీసుకోండి
సాక్షి ప్రతినిధి, కడప: ‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్సీపీ నేతలు చాలెంజ్గా తీసుకోవాలి. ప్రతి చోటా నాయకులు కేడర్కు అండగా నిలవాలి.
Wed, Sep 02 2026 05:39 AM -
మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి
ఎటపాక/చింతూరు: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఓ చిన్నారి మృతిచెందగా, మరో 41 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
Wed, Sep 02 2026 05:39 AM -
రెచ్చిపోయిన గంజాయి ముఠా
కంకిపాడు: చంద్రబాబు కూటమి పాలనలో గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసుల పైనా దాడులకు తెగబడుతున్నాయి.
Wed, Sep 02 2026 05:31 AM -
మరపురాని మహానేత.. జలప్రదాత వైఎస్సార్
సాక్షి, అమరావతి: ‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన జలయజ్ఞం ఒక పథకం కాదు.. కోట్లాది మంది రైతన్నల బతుకులకు కొత్త ఊపిరి. కాలువల ద్వారా జలసిరులు పారించి.. కరువును తరిమేసిన అపర భగీరథుడు వైఎస్సార్.
Wed, Sep 02 2026 05:30 AM -
సాగునీళ్లడిగితే 'పోలీసు జులుం'
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్సార్బీసీ తదితర ప్రాజెక్టులకు సాగునీరు విడుదల చేసి కరువు ప్రాంతాల రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి’ కార్యక్రమాన్ని
Wed, Sep 02 2026 05:26 AM -
5 వేల క్యూసెక్కులతో.. 2.87 లక్షల ఎకరాలకు నీళ్లా
Wed, Sep 02 2026 05:25 AM -
రేపు కర్నూలుకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం(3వ తేదీ) కర్నూలులో పర్యటించనున్నారు.
Wed, Sep 02 2026 05:22 AM -
వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు చేసిందేమీ లేదు
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు కోసం రెండుసార్లు శంకుస్థాపన చేయడం తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి చెప్పారు.
Wed, Sep 02 2026 05:18 AM -
అన్ని ఎఫ్ఐఆర్లూ కొట్టివేత
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీ
Wed, Sep 02 2026 05:15 AM -
వాట్సాప్ డీపీలతోఉద్యమ వేడి
సాక్షి, అమరావతి: న్యాయమైన సమస్యల పరిష్కారం.. వెంటనే పీఆర్సీతోపాటు డీఏలు, ఐఆర్, పెండింగ్ బకాయిల విడుదల డిమాండ్తో చంద్రబాబు సర్కారుపై సమరశంఖం పూరించిన ఉద్యోగుల ఆందోళన కొత్త రూపం తీసుకుంది.
Wed, Sep 02 2026 05:13 AM -
ఉక్రెయిన్పై రష్యా దాడిలో భారతీయుడి మృతి
లండన్: ఉక్రెయిన్పై రష్యా వరుసగా ఆరో రోజు రాత్రి కొనసాగించిన దాడుల్లో ప్రభుత్వ రైల్వే సంస్థ ఉక్ర్జలిజ్నిట్సియాలో పనిచేసే భారతీయుడొకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Wed, Sep 02 2026 05:05 AM -
పోలీసుల చిత్రహింసలకు దళిత యువకుడు బలి
తాడికొండ/గుంటూరు మెడికల్: రెడ్బుక్ రాజ్యాంగంలో పోలీసులు రెచ్చిపోయారు. ముగ్గురు దళిత యువకులపై దాష్టీకం ప్రదర్శించారు. ముగ్గురినీ స్టేషన్కు తీసుకువచ్చి విచక్షణారహితంగా కొట్టారు.
Wed, Sep 02 2026 05:05 AM -
జీఎస్టీ ఢమాల్
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్ర జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఆదాయం మరోసారి పడిపోయింది. వరుసగా మూడో ఏడాది కూడా నేల చూపులు చూస్తోంది.
Wed, Sep 02 2026 05:00 AM -
నేపాల్ వరదల్లో వేయి దాటిన మరణాలు
కఠ్మాండు: నేపాల్ దిగువ ప్రాంతాలపై జలఖడ్గంతో దండయాత్ర చేసిన వరద విలయం ధాటికి జల సమాధి అయిన అమాయకుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. నేపాల్ను ముంచెత్తిన మెరుపు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 1,050కి పెరిగింది.
Wed, Sep 02 2026 05:00 AM -
ఎయిర్ స్టాఫ్ అసిస్టెంట్ చీఫ్గా శక్తి శర్మ
న్యూఢిల్లీ: భారత సాయుధ బలగాల చరిత్రలో ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ నూతన చరిత్రను లిఖించారు. వాయుసేన ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్(విద్య)గా ఆమె బుధవారం బాధ్యతలు చేపట్టారు.
Wed, Sep 02 2026 04:55 AM -
ఉగ్రవాద పోషకులను సహించడానికి వీల్లేదు
బిష్కెక్: ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుంటున్న దేశాలను సహించడానికి వీల్లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చేశారు.
Wed, Sep 02 2026 04:51 AM -
శతక్కొట్టిన ఓపెనర్.. ఇంగ్లండ్ రికార్డు విజయం
స్వదేశంలో ఐర్లాండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఘనంగా బోణీ కొట్టింది. లీసెస్టర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య టీమ్ 6 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించింది.
Wed, Sep 02 2026 04:45 AM -
అంతర్జాతీయంగా జియోహాట్స్టార్ విస్తరణ
ముంబై: స్ట్రీమింగ్ సేవల దిగ్గజం జియోహాట్స్టార్ తమ కార్యకలాపాలను అంతర్జాతీయంగా విస్తరిస్తోంది. యునైటెడ్ కింగ్డం, కెనడా, సింగపూర్లో వీటిని ఆవిష్కరించినట్లు వెల్లడించింది.
Wed, Sep 02 2026 04:33 AM
-
‘మిర్జాపూర్ : ది మూవీ’ తెలుగు ప్రెస్మీట్ (ఫొటోలు)
Wed, Sep 02 2026 06:16 AM -
భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల బాహాబాహీ
సాక్షి యాదాద్రి: భువనగిరి జిల్లా కేంద్రంలోనూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పరం కార్యాలయాలపై దాడులకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు.
Wed, Sep 02 2026 06:04 AM -
‘సర్’ కొనసాగుతుండగా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు?
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కొనసాగుతుండగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ప్రశ్నించింది.
Wed, Sep 02 2026 05:56 AM -
కొత్తగా 22ఏ లో పెట్టలేదు.. అవి ఎప్పటి నుంచో ఉన్నవే
సాక్షి, హైదరాబాద్: నిషేధ భూముల జాబితా తాజాగా తయారు చేసిందేమీ కాదని.. ముందు నుంచీ ఉన్నవేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. 22ఏలో ఉన్న భూములు ఎప్పటి నుంచి ఉన్నాయి.?
Wed, Sep 02 2026 05:55 AM -
‘ఉక్కు’ ఉనికికి ముప్పు
సాక్షి, విశాఖపట్నం, సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్ని కనుమరుగు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి.
Wed, Sep 02 2026 05:52 AM -
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ చార్జ్షీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్.. అధికార పార్టీపై పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.
Wed, Sep 02 2026 05:50 AM -
చెట్టు కొమ్మల్లో.. 9 గంటలపాటు ముగ్గురి ప్రాణాలు..!
మార్కాపురం రూరల్: వెలిగొండ ప్రాజెక్టు నీటి ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురిని అధికారులు అర్ధరాత్రి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్తో రక్షించారు.
Wed, Sep 02 2026 05:42 AM -
స్థానిక సంస్థల ఎన్నికలను చాలెంజ్గా తీసుకోండి
సాక్షి ప్రతినిధి, కడప: ‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్సీపీ నేతలు చాలెంజ్గా తీసుకోవాలి. ప్రతి చోటా నాయకులు కేడర్కు అండగా నిలవాలి.
Wed, Sep 02 2026 05:39 AM -
మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి
ఎటపాక/చింతూరు: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్లోరోక్విన్ మాత్రలు వికటించి ఓ చిన్నారి మృతిచెందగా, మరో 41 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
Wed, Sep 02 2026 05:39 AM -
రెచ్చిపోయిన గంజాయి ముఠా
కంకిపాడు: చంద్రబాబు కూటమి పాలనలో గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసుల పైనా దాడులకు తెగబడుతున్నాయి.
Wed, Sep 02 2026 05:31 AM -
మరపురాని మహానేత.. జలప్రదాత వైఎస్సార్
సాక్షి, అమరావతి: ‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన జలయజ్ఞం ఒక పథకం కాదు.. కోట్లాది మంది రైతన్నల బతుకులకు కొత్త ఊపిరి. కాలువల ద్వారా జలసిరులు పారించి.. కరువును తరిమేసిన అపర భగీరథుడు వైఎస్సార్.
Wed, Sep 02 2026 05:30 AM -
సాగునీళ్లడిగితే 'పోలీసు జులుం'
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్సార్బీసీ తదితర ప్రాజెక్టులకు సాగునీరు విడుదల చేసి కరువు ప్రాంతాల రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్సీపీ చేపట్టిన ‘వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి’ కార్యక్రమాన్ని
Wed, Sep 02 2026 05:26 AM -
5 వేల క్యూసెక్కులతో.. 2.87 లక్షల ఎకరాలకు నీళ్లా
Wed, Sep 02 2026 05:25 AM -
రేపు కర్నూలుకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం(3వ తేదీ) కర్నూలులో పర్యటించనున్నారు.
Wed, Sep 02 2026 05:22 AM -
వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు చేసిందేమీ లేదు
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు కోసం రెండుసార్లు శంకుస్థాపన చేయడం తప్ప చంద్రబాబు చేసింది ఏమీ లేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి చెప్పారు.
Wed, Sep 02 2026 05:18 AM -
అన్ని ఎఫ్ఐఆర్లూ కొట్టివేత
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన నిరసన సందర్భంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యార్థులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీ
Wed, Sep 02 2026 05:15 AM -
వాట్సాప్ డీపీలతోఉద్యమ వేడి
సాక్షి, అమరావతి: న్యాయమైన సమస్యల పరిష్కారం.. వెంటనే పీఆర్సీతోపాటు డీఏలు, ఐఆర్, పెండింగ్ బకాయిల విడుదల డిమాండ్తో చంద్రబాబు సర్కారుపై సమరశంఖం పూరించిన ఉద్యోగుల ఆందోళన కొత్త రూపం తీసుకుంది.
Wed, Sep 02 2026 05:13 AM -
ఉక్రెయిన్పై రష్యా దాడిలో భారతీయుడి మృతి
లండన్: ఉక్రెయిన్పై రష్యా వరుసగా ఆరో రోజు రాత్రి కొనసాగించిన దాడుల్లో ప్రభుత్వ రైల్వే సంస్థ ఉక్ర్జలిజ్నిట్సియాలో పనిచేసే భారతీయుడొకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Wed, Sep 02 2026 05:05 AM -
పోలీసుల చిత్రహింసలకు దళిత యువకుడు బలి
తాడికొండ/గుంటూరు మెడికల్: రెడ్బుక్ రాజ్యాంగంలో పోలీసులు రెచ్చిపోయారు. ముగ్గురు దళిత యువకులపై దాష్టీకం ప్రదర్శించారు. ముగ్గురినీ స్టేషన్కు తీసుకువచ్చి విచక్షణారహితంగా కొట్టారు.
Wed, Sep 02 2026 05:05 AM -
జీఎస్టీ ఢమాల్
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్ర జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఆదాయం మరోసారి పడిపోయింది. వరుసగా మూడో ఏడాది కూడా నేల చూపులు చూస్తోంది.
Wed, Sep 02 2026 05:00 AM -
నేపాల్ వరదల్లో వేయి దాటిన మరణాలు
కఠ్మాండు: నేపాల్ దిగువ ప్రాంతాలపై జలఖడ్గంతో దండయాత్ర చేసిన వరద విలయం ధాటికి జల సమాధి అయిన అమాయకుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. నేపాల్ను ముంచెత్తిన మెరుపు వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మంగళవారానికి 1,050కి పెరిగింది.
Wed, Sep 02 2026 05:00 AM -
ఎయిర్ స్టాఫ్ అసిస్టెంట్ చీఫ్గా శక్తి శర్మ
న్యూఢిల్లీ: భారత సాయుధ బలగాల చరిత్రలో ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ నూతన చరిత్రను లిఖించారు. వాయుసేన ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్(విద్య)గా ఆమె బుధవారం బాధ్యతలు చేపట్టారు.
Wed, Sep 02 2026 04:55 AM -
ఉగ్రవాద పోషకులను సహించడానికి వీల్లేదు
బిష్కెక్: ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుంటున్న దేశాలను సహించడానికి వీల్లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చేశారు.
Wed, Sep 02 2026 04:51 AM -
శతక్కొట్టిన ఓపెనర్.. ఇంగ్లండ్ రికార్డు విజయం
స్వదేశంలో ఐర్లాండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఘనంగా బోణీ కొట్టింది. లీసెస్టర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య టీమ్ 6 వికెట్ల తేడాతో రికార్డు విజయం సాధించింది.
Wed, Sep 02 2026 04:45 AM -
అంతర్జాతీయంగా జియోహాట్స్టార్ విస్తరణ
ముంబై: స్ట్రీమింగ్ సేవల దిగ్గజం జియోహాట్స్టార్ తమ కార్యకలాపాలను అంతర్జాతీయంగా విస్తరిస్తోంది. యునైటెడ్ కింగ్డం, కెనడా, సింగపూర్లో వీటిని ఆవిష్కరించినట్లు వెల్లడించింది.
Wed, Sep 02 2026 04:33 AM
