-
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.సప్తమి రా.8.27 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: స్వాతి ఉ.9.10 వరకు తదుపరి విశాఖ,
-
చర్చల్లేవ్.. పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఇక చర్చలు జరిపే ప్రసక్తే లేదని తెలంగాణ ఉద్యోగ జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు.
Wed, Aug 19 2026 02:17 AM -
ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశWed, Aug 19 2026 02:11 AM -
బుసకనూ బొక్కేస్తున్నారు!
పెడనలో బరి తెగిస్తున్న అధికార పార్టీ నాయకులు● ఎమ్మెల్యే కాగిత, బూరగడ్డ వర్గీయుల
మధ్య పోటాపోటీ
● వారు రెండు ట్రాక్టర్లు తొలుతే..
Wed, Aug 19 2026 02:11 AM -
చిత్రప్రయాణం
కెమెరామేన్ ప్రసాద్తోక్లిక్ ఇవ్వని కిక్.. పాత కెమెరా ఇస్తోంది!Wed, Aug 19 2026 02:11 AM -
పనితీరు మారకపోతే చర్యలు తప్పవు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది.
Wed, Aug 19 2026 02:11 AM -
‘పీఎం రాహత్’పై అవగాహన అవసరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ.ఎం. రాహత్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
Wed, Aug 19 2026 02:11 AM -
స్వామివారి సన్నిధిలో పలువురు శాసనసభ్యులు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని పలువురు శాసనసభ్యులు దర్శించుకున్నారు.
Wed, Aug 19 2026 02:11 AM -
నిత్యావసరాలు సజావుగా అందించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులను సజావుగా ఎటువంటి అంతరాయం లేకుండా పంపిణీ చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి టి. శివరామప్రసాద్ అన్నారు.
Wed, Aug 19 2026 02:11 AM -
టిడ్కోకాలనీ వాసుల కష్టాలు తీరేనా?
సాక్షి టాస్క్ఫోర్స్: ‘ఎమ్మెల్యేగా గెలిస్తే గుడివాడ టిడ్కో కాలనీ ప్లాట్ల రుణాలను మాఫీ చేస్తా. ఇందుకు నా సొంత నిధులు చెల్లిస్తా’ ఇదీ ఎన్నికల సమయంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన హామీ. ‘రుణాలను చెల్లించడానికి నేనేమైనా టాటానా? బిర్లానా?
Wed, Aug 19 2026 01:53 AM -
దుర్గమ్మ సేవలో సీనియర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సీనియర్ ఐఏఎస్ అధికారి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ఎ.వి.రాజమౌళి కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు.
Wed, Aug 19 2026 01:53 AM -
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పూర్తిగా భ్రష్ఠుపట్టిందని మాజీ పోలీసు అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు విమర్శించారు.
Wed, Aug 19 2026 01:53 AM -
పిల్లల ఆధార్ అప్డేట్ తప్పనిసరి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పిల్లల ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయించా లని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు.
Wed, Aug 19 2026 01:53 AM -
ఘర్షణలో తీవ్రంగా గాయపడి వ్యక్తి మృతి
వించిపేట(విజయవాడపశ్చిమ): స్థానిక 50వ డివిజన్, గొల్లపాలెంగట్టు రోడ్డులో సోమవారం రాత్రి ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఘటనపై కేసు కాకుండా వామపక్ష మాజీ కార్పొరేటర్ ఒకరు పంచాయితీ చేశారు.
Wed, Aug 19 2026 01:53 AM -
సర్వేను అడ్డుకున్న అంబేడ్కర్ కాలనీవాసులు
గన్నవరం: మండలంలోని కేసరపల్లిలో ఆర్ఎస్ నంబరు 283/1లో మంగళవారం రెవెన్యూ, విమానాశ్రయ అధికారులు సంయుక్తంగా చేపట్టిన సర్వేను అంబేడ్కర్ కాలనీవాసులు అడ్డుకున్నారు.
Wed, Aug 19 2026 01:53 AM -
రైతు సేవా కేంద్రంతో కౌలు రైతులకు కష్టాలు
మచిలీపట్నం అర్బన్: రైతులకు అండగా నిలవాల్సిన రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే)లోనే కౌలు రైతులకు న్యాయం కరువైందని కౌలు రైతు సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి పంచకర్ల రంగారావు విమర్శించారు.
Wed, Aug 19 2026 01:53 AM -
ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశWed, Aug 19 2026 01:53 AM -
సాగర్కు జలకళ!
‘సీమ’ వెలవెల..Wed, Aug 19 2026 01:53 AM -
పురపోరుకు కసరత్తు షురూ!
● మున్సిపల్ ఎన్నికల వేళ ‘వార్డుల’ హడావుడి!
● మదనపల్లె, పుంగనూరు వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం ఆమోదం
Wed, Aug 19 2026 01:53 AM -
అన్నమయ్య ఉడాతో పాలనా సౌలభ్యం
సాక్షి, మదనపల్లె : అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పునర్ వ్యవస్థీకరణతో పాలన సౌలభ్యం కలుగుతుందని పీకేఎం ఉడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Aug 19 2026 01:53 AM -
‘నారు’పోసినవారికి.. నీరు పోయరా!
● కేసీ కాలువ కింద నీరొస్తుందనే ఆశతో ముమ్మరంగా నారుమడుల సాగు
● అధికారుల మౌనంతో 81 వేల ఎకరాల ఆయకట్టు రైతుల్లో గుబులు
Wed, Aug 19 2026 01:53 AM -
కరువును ఎదుర్కొనేలా చర్యలు
సాక్షి, మదనపల్లె : జిల్లాలో ఎల్నినో ప్రభావం ఎదుర్కునేలా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలు, గ్రామీణ నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.
Wed, Aug 19 2026 01:53 AM -
కష్టపడి పని చేసిన వారికి టీడీపీలో విలువలేదు
సాక్షి, మదనపల్లె : కార్యకర్తలను పట్టించుకోకుండా, ప్రజ లు కోరుతున్న పింఛన్లు, హౌసింగ్ బిల్లులు ఇవ్వకుండా టీడీపీకి ఓట్లు పడతాయి అనుకోవడం తప్పవుతుందని టీడీపీ రాజంపేట పార్లమెంటు మాజీ అధికార ప్రతినిధి ఆర్జే. వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Wed, Aug 19 2026 01:53 AM -
విజ్ఞాన్ వర్సిటీని సందర్శించిన ఎన్టీటీఎం బృందం
చేబ్రోలు: భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ, నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ (ఎన్టీటీఎం)కు చెందిన అధికారుల బృందం చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీని మంగళవారం సందర్శించింది.
Wed, Aug 19 2026 01:53 AM -
రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్
తాడేపల్లి రూరల్: వీవీఐపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివసిస్తున్న తాడేపల్లి పట్టణ పరిధిలో పలు ప్రాంతాల్లో రాత్రిళ్లు గంజాయి, మద్యం మత్తులో తిరుగుతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Wed, Aug 19 2026 01:53 AM
-
ఈ రాశి వారికి భూ, వాహనయోగాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.సప్తమి రా.8.27 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: స్వాతి ఉ.9.10 వరకు తదుపరి విశాఖ,
Wed, Aug 19 2026 03:04 AM -
చర్చల్లేవ్.. పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఇక చర్చలు జరిపే ప్రసక్తే లేదని తెలంగాణ ఉద్యోగ జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు.
Wed, Aug 19 2026 02:17 AM -
ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశWed, Aug 19 2026 02:11 AM -
బుసకనూ బొక్కేస్తున్నారు!
పెడనలో బరి తెగిస్తున్న అధికార పార్టీ నాయకులు● ఎమ్మెల్యే కాగిత, బూరగడ్డ వర్గీయుల
మధ్య పోటాపోటీ
● వారు రెండు ట్రాక్టర్లు తొలుతే..
Wed, Aug 19 2026 02:11 AM -
చిత్రప్రయాణం
కెమెరామేన్ ప్రసాద్తోక్లిక్ ఇవ్వని కిక్.. పాత కెమెరా ఇస్తోంది!Wed, Aug 19 2026 02:11 AM -
పనితీరు మారకపోతే చర్యలు తప్పవు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): షష్ఠిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది.
Wed, Aug 19 2026 02:11 AM -
‘పీఎం రాహత్’పై అవగాహన అవసరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ.ఎం. రాహత్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
Wed, Aug 19 2026 02:11 AM -
స్వామివారి సన్నిధిలో పలువురు శాసనసభ్యులు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని పలువురు శాసనసభ్యులు దర్శించుకున్నారు.
Wed, Aug 19 2026 02:11 AM -
నిత్యావసరాలు సజావుగా అందించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులను సజావుగా ఎటువంటి అంతరాయం లేకుండా పంపిణీ చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి టి. శివరామప్రసాద్ అన్నారు.
Wed, Aug 19 2026 02:11 AM -
టిడ్కోకాలనీ వాసుల కష్టాలు తీరేనా?
సాక్షి టాస్క్ఫోర్స్: ‘ఎమ్మెల్యేగా గెలిస్తే గుడివాడ టిడ్కో కాలనీ ప్లాట్ల రుణాలను మాఫీ చేస్తా. ఇందుకు నా సొంత నిధులు చెల్లిస్తా’ ఇదీ ఎన్నికల సమయంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇచ్చిన హామీ. ‘రుణాలను చెల్లించడానికి నేనేమైనా టాటానా? బిర్లానా?
Wed, Aug 19 2026 01:53 AM -
దుర్గమ్మ సేవలో సీనియర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సీనియర్ ఐఏఎస్ అధికారి, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి ఎ.వి.రాజమౌళి కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు.
Wed, Aug 19 2026 01:53 AM -
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పూర్తిగా భ్రష్ఠుపట్టిందని మాజీ పోలీసు అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు విమర్శించారు.
Wed, Aug 19 2026 01:53 AM -
పిల్లల ఆధార్ అప్డేట్ తప్పనిసరి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పిల్లల ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయించా లని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు.
Wed, Aug 19 2026 01:53 AM -
ఘర్షణలో తీవ్రంగా గాయపడి వ్యక్తి మృతి
వించిపేట(విజయవాడపశ్చిమ): స్థానిక 50వ డివిజన్, గొల్లపాలెంగట్టు రోడ్డులో సోమవారం రాత్రి ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఘటనపై కేసు కాకుండా వామపక్ష మాజీ కార్పొరేటర్ ఒకరు పంచాయితీ చేశారు.
Wed, Aug 19 2026 01:53 AM -
సర్వేను అడ్డుకున్న అంబేడ్కర్ కాలనీవాసులు
గన్నవరం: మండలంలోని కేసరపల్లిలో ఆర్ఎస్ నంబరు 283/1లో మంగళవారం రెవెన్యూ, విమానాశ్రయ అధికారులు సంయుక్తంగా చేపట్టిన సర్వేను అంబేడ్కర్ కాలనీవాసులు అడ్డుకున్నారు.
Wed, Aug 19 2026 01:53 AM -
రైతు సేవా కేంద్రంతో కౌలు రైతులకు కష్టాలు
మచిలీపట్నం అర్బన్: రైతులకు అండగా నిలవాల్సిన రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే)లోనే కౌలు రైతులకు న్యాయం కరువైందని కౌలు రైతు సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి పంచకర్ల రంగారావు విమర్శించారు.
Wed, Aug 19 2026 01:53 AM -
ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశWed, Aug 19 2026 01:53 AM -
సాగర్కు జలకళ!
‘సీమ’ వెలవెల..Wed, Aug 19 2026 01:53 AM -
పురపోరుకు కసరత్తు షురూ!
● మున్సిపల్ ఎన్నికల వేళ ‘వార్డుల’ హడావుడి!
● మదనపల్లె, పుంగనూరు వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం ఆమోదం
Wed, Aug 19 2026 01:53 AM -
అన్నమయ్య ఉడాతో పాలనా సౌలభ్యం
సాక్షి, మదనపల్లె : అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పునర్ వ్యవస్థీకరణతో పాలన సౌలభ్యం కలుగుతుందని పీకేఎం ఉడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Aug 19 2026 01:53 AM -
‘నారు’పోసినవారికి.. నీరు పోయరా!
● కేసీ కాలువ కింద నీరొస్తుందనే ఆశతో ముమ్మరంగా నారుమడుల సాగు
● అధికారుల మౌనంతో 81 వేల ఎకరాల ఆయకట్టు రైతుల్లో గుబులు
Wed, Aug 19 2026 01:53 AM -
కరువును ఎదుర్కొనేలా చర్యలు
సాక్షి, మదనపల్లె : జిల్లాలో ఎల్నినో ప్రభావం ఎదుర్కునేలా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలు, గ్రామీణ నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.
Wed, Aug 19 2026 01:53 AM -
కష్టపడి పని చేసిన వారికి టీడీపీలో విలువలేదు
సాక్షి, మదనపల్లె : కార్యకర్తలను పట్టించుకోకుండా, ప్రజ లు కోరుతున్న పింఛన్లు, హౌసింగ్ బిల్లులు ఇవ్వకుండా టీడీపీకి ఓట్లు పడతాయి అనుకోవడం తప్పవుతుందని టీడీపీ రాజంపేట పార్లమెంటు మాజీ అధికార ప్రతినిధి ఆర్జే. వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Wed, Aug 19 2026 01:53 AM -
విజ్ఞాన్ వర్సిటీని సందర్శించిన ఎన్టీటీఎం బృందం
చేబ్రోలు: భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ, నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ (ఎన్టీటీఎం)కు చెందిన అధికారుల బృందం చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీని మంగళవారం సందర్శించింది.
Wed, Aug 19 2026 01:53 AM -
రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్
తాడేపల్లి రూరల్: వీవీఐపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివసిస్తున్న తాడేపల్లి పట్టణ పరిధిలో పలు ప్రాంతాల్లో రాత్రిళ్లు గంజాయి, మద్యం మత్తులో తిరుగుతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
Wed, Aug 19 2026 01:53 AM
