-
జానకమ్మకు అక్షర నివాళి
నంద్యాల(అర్బన్): ప్రసిద్ధ గాయని ఎస్.జానకి మృతిని స్మరించుకుంటూ నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ అక్షర నివాళిలర్పించారు.
-
కడుపు కోత.. అమ్మలకు వ్యథ
రాయదుర్గం: పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లే అమ్మలకు కడుపు‘కోత’ మిగుల్చుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఏదో ఓ కారణం చెప్పి సిజేరియన్లు చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాదిగా ప్రసవాల సంఖ్య చూస్తే సగం దాకా శస్త్రచికిత్స కాన్పులు ఉండడం ఆందోళన కలిగించే అంశం.
Mon, Jul 13 2026 04:19 AM -
భూగర్భజలాలు ఢమాల్
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి అక్టోబర్ ఆఖరు వరకు వర్షాకాలం సీజన్ ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ నుంచి చలి మొదలవుతుంది. ఈ ఐదు నెలల్లో కురిసే వర్షాలపై ఖరీఫ్, రబీ పంటల సాగు ఆధారపడి ఉంటుంది.
Mon, Jul 13 2026 04:19 AM -
అమ్ముకుంటాం.. అడిగేవారెవరు..?
బ్రహ్మసముద్రం : గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం మంజూరు చేసిన స్వచ్ఛభారత్ ట్రాక్టర్లు కనిపించడం లేదు. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు తమ అధీనంలో ఉంచుకుని సొంతానికి వాడుకోవడమే కాకుండా.. కొందరు వాటిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు.
Mon, Jul 13 2026 04:19 AM -
అటవీ శాఖ సిబ్బంది దౌర్జన్యం
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం అటవీ శాఖ సిబ్బంది తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన నగరవనం పార్కును పర్యవేక్షించాల్సిన సిబ్బంది తమ బాధ్యతలను విస్మరించి సందర్శకుల పట్ల నిర్లక్ష్యంగా, దురుసుగా ప్రవర్తిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.
Mon, Jul 13 2026 04:19 AM -
15న ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారానికి బదులుగా ఈ నెల 15న నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, Jul 13 2026 04:19 AM -
టీబీ డ్యాంలో 23 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలో 23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం 44,782 క్యూసెక్కులు ఉన్న ఇన్ఫ్లో.. ఆదివారం నాటికి 25,120 క్యూసెక్కులకు తగ్గింది.
Mon, Jul 13 2026 04:19 AM -
పెళ్లి కాకుండానే ప్రసవాలు
చిరు ప్రాయంలోనే ప్రేమలు.. పెళ్లి కాకుండానే యువతులు, బాలికలు గర్భం దాలుస్తున్నారు. మోసపోయామని గుర్తించేలోపు ఓ బిడ్డకు తల్లి అవుతున్నారు. ఇటీవల వెలుగు చూస్తున్న ఈ ఘటనలు ఆందోళన రేపుతున్నాయి.Mon, Jul 13 2026 04:19 AM -
కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి
పుట్లూరు: మండలంలోని మడుగుపల్లి గ్రామ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు.
Mon, Jul 13 2026 04:19 AM -
రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై టమాట లోడుతో వెళ్తున్న ఐచర్ అదుపు తప్పింది. అందులోని టమాట బాక్సులు పక్కనే వెళ్తున్న కారుపై పడటంతో 8 మందికి గాయాలయ్యాయి. ఎస్ఐ సురేష్ వివరాలమేరకు...
Mon, Jul 13 2026 04:19 AM -
వైభవంగా మస్తానయ్య ఉరుసు
గుంతకల్లు: పట్టణంలోని పాత గుంతకల్లు ప్రాంతం మస్తానయ్య నామస్మరణతో మార్మోగింది. హజరత్ మస్తాన్వలి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా అత్యంత కీలకమైన షంషీర్ ఊరేగింపు ఆదివారం వైభవంగా జరిగింది.
Mon, Jul 13 2026 04:19 AM -
అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు
పెద్దవడుగూరు: టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు గూడూరు సూర్యనారాయణరెడ్డిని వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు.
Mon, Jul 13 2026 04:19 AM -
పశువుల సంతలో డిజిటల్ రసీదులు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో ప్రతి శని, ఆదివారం జరిగే జీవాలు, పశువుల సంతల్లో ఇక నుంచి డిజిటల్ పద్దతిలో రసీదు అందజేస్తామని ఉన్నతశ్రేణి కార్యదర్శి కె.గోవిందు తెలిపారు.
Mon, Jul 13 2026 04:19 AM -
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
రాయదుర్గంటౌన్: పట్టణంలోని ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాగునీరు అందించి ఆదుకోవాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో తరచూ ఏదో ఒక ప్రాంతంలో ధర్నాలు, నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు.
Mon, Jul 13 2026 04:19 AM -
ఆస్పత్రుల్లో హాహాకారం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఏఐ డాక్టర్లను తీసుకొస్తాం..
Mon, Jul 13 2026 04:10 AM -
కరెంట్కు ఎల్నినో కష్టం
సాక్షి, అమరావతి: దేశంలో ఎల్నినో ప్రభావం ఈసారి వ్యవసాయంపైనే కాదు... విద్యుత్ రంగంపైనా తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ నుంచి సెపె్టంబర్ వరకు పవన విద్యుత్ అత్యధికంగా ఉత్పత్తి అయ్యే కాలం.
Mon, Jul 13 2026 04:04 AM -
సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై సాగతీతే
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను చంద్రబాబు సర్కారు రెండేళ్లుగా సాగదీస్తోంది.
Mon, Jul 13 2026 04:00 AM -
‘ఎన్టీటీపీఎస్’లో రూ. 7 కోట్ల 'పెట్రో' స్కామ్!
సాక్షి, అమరావతి: ఏపీ జెన్కో పరిధిలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లో ఉద్యోగులు, వినియోగదారుల సహకార సంఘంలో ఆర్థిక అక్రమాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
Mon, Jul 13 2026 03:53 AM -
డీమార్ట్ మూడు నెలల లాభం ఎంతంటే..
న్యూఢిల్లీ: రిటైల్ చెయిన్ డీమార్ట్ మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 860 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ1లో నమోదైన రూ. 773 కోట్లతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఆదాయం రూ.
Mon, Jul 13 2026 03:52 AM -
రాత్రికి రాత్రే పంటలను నాశనం చేయడం దారుణం
తాడేపల్లి రూరల్: తగిన నష్టపరిహారం ఇస్తే రాజధాని నిర్మాణానికి భూములిస్తామని చెప్పిన ఉండవల్లి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు జొన్న శివశంకరరావు, రైతు బుర్రముక్కు పద్మారెడ్డి,
Mon, Jul 13 2026 03:47 AM -
ప్రశ్నిస్తే జైలు.. నిలదీస్తే ఉపా!
సాక్షి, అమరావతి: తాను ప్రతిపక్షంలో ఉంటే సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి గొంతుక. అధికారంలోకి వచ్చాక అదే సోషల్ మీడియా ఒక ముప్పు. ఇదీ చంద్రబాబు నైజం.
Mon, Jul 13 2026 03:44 AM -
వెంచర్ వేస్తే వాలిపోతున్న టీడీపీ గద్దలు
సాక్షి టాస్క్ ఫోర్స్: ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ విషయంలో పోలీసుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
Mon, Jul 13 2026 03:35 AM -
ఖతార్లో నాలుగు రోజులు సెలవులు
దోహా: ఖతార్ మాజీ అమీర్ (ఫాదర్ అమీర్) షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) మరణంతో ఆ దేశం నాలుగు రోజుల అధికారిక సంతాపాన్ని ప్రకటించింది. జూలై 12 నుంచి సంతాప దినాలు అమల్లోకి వచ్చాయని ఖతార్ అమిరీ దివాన్ వెల్లడించింది.
Mon, Jul 13 2026 03:31 AM -
నేడు ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలతో ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తోంది.
Mon, Jul 13 2026 03:31 AM
-
జానకమ్మకు అక్షర నివాళి
నంద్యాల(అర్బన్): ప్రసిద్ధ గాయని ఎస్.జానకి మృతిని స్మరించుకుంటూ నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ అక్షర నివాళిలర్పించారు.
Mon, Jul 13 2026 04:19 AM -
కడుపు కోత.. అమ్మలకు వ్యథ
రాయదుర్గం: పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లే అమ్మలకు కడుపు‘కోత’ మిగుల్చుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఏదో ఓ కారణం చెప్పి సిజేరియన్లు చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాదిగా ప్రసవాల సంఖ్య చూస్తే సగం దాకా శస్త్రచికిత్స కాన్పులు ఉండడం ఆందోళన కలిగించే అంశం.
Mon, Jul 13 2026 04:19 AM -
భూగర్భజలాలు ఢమాల్
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి అక్టోబర్ ఆఖరు వరకు వర్షాకాలం సీజన్ ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ నుంచి చలి మొదలవుతుంది. ఈ ఐదు నెలల్లో కురిసే వర్షాలపై ఖరీఫ్, రబీ పంటల సాగు ఆధారపడి ఉంటుంది.
Mon, Jul 13 2026 04:19 AM -
అమ్ముకుంటాం.. అడిగేవారెవరు..?
బ్రహ్మసముద్రం : గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం మంజూరు చేసిన స్వచ్ఛభారత్ ట్రాక్టర్లు కనిపించడం లేదు. అధికార తెలుగుదేశం పార్టీ నేతలు తమ అధీనంలో ఉంచుకుని సొంతానికి వాడుకోవడమే కాకుండా.. కొందరు వాటిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు.
Mon, Jul 13 2026 04:19 AM -
అటవీ శాఖ సిబ్బంది దౌర్జన్యం
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం అటవీ శాఖ సిబ్బంది తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రజాధనంతో నిర్మించిన నగరవనం పార్కును పర్యవేక్షించాల్సిన సిబ్బంది తమ బాధ్యతలను విస్మరించి సందర్శకుల పట్ల నిర్లక్ష్యంగా, దురుసుగా ప్రవర్తిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.
Mon, Jul 13 2026 04:19 AM -
15న ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారానికి బదులుగా ఈ నెల 15న నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, Jul 13 2026 04:19 AM -
టీబీ డ్యాంలో 23 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలో 23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శుక్రవారం 44,782 క్యూసెక్కులు ఉన్న ఇన్ఫ్లో.. ఆదివారం నాటికి 25,120 క్యూసెక్కులకు తగ్గింది.
Mon, Jul 13 2026 04:19 AM -
పెళ్లి కాకుండానే ప్రసవాలు
చిరు ప్రాయంలోనే ప్రేమలు.. పెళ్లి కాకుండానే యువతులు, బాలికలు గర్భం దాలుస్తున్నారు. మోసపోయామని గుర్తించేలోపు ఓ బిడ్డకు తల్లి అవుతున్నారు. ఇటీవల వెలుగు చూస్తున్న ఈ ఘటనలు ఆందోళన రేపుతున్నాయి.Mon, Jul 13 2026 04:19 AM -
కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి
పుట్లూరు: మండలంలోని మడుగుపల్లి గ్రామ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు.
Mon, Jul 13 2026 04:19 AM -
రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు
గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై టమాట లోడుతో వెళ్తున్న ఐచర్ అదుపు తప్పింది. అందులోని టమాట బాక్సులు పక్కనే వెళ్తున్న కారుపై పడటంతో 8 మందికి గాయాలయ్యాయి. ఎస్ఐ సురేష్ వివరాలమేరకు...
Mon, Jul 13 2026 04:19 AM -
వైభవంగా మస్తానయ్య ఉరుసు
గుంతకల్లు: పట్టణంలోని పాత గుంతకల్లు ప్రాంతం మస్తానయ్య నామస్మరణతో మార్మోగింది. హజరత్ మస్తాన్వలి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా అత్యంత కీలకమైన షంషీర్ ఊరేగింపు ఆదివారం వైభవంగా జరిగింది.
Mon, Jul 13 2026 04:19 AM -
అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు
పెద్దవడుగూరు: టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుడు గూడూరు సూర్యనారాయణరెడ్డిని వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు.
Mon, Jul 13 2026 04:19 AM -
పశువుల సంతలో డిజిటల్ రసీదులు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో ప్రతి శని, ఆదివారం జరిగే జీవాలు, పశువుల సంతల్లో ఇక నుంచి డిజిటల్ పద్దతిలో రసీదు అందజేస్తామని ఉన్నతశ్రేణి కార్యదర్శి కె.గోవిందు తెలిపారు.
Mon, Jul 13 2026 04:19 AM -
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
రాయదుర్గంటౌన్: పట్టణంలోని ప్రజలను తాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాగునీరు అందించి ఆదుకోవాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో తరచూ ఏదో ఒక ప్రాంతంలో ధర్నాలు, నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు.
Mon, Jul 13 2026 04:19 AM -
ఆస్పత్రుల్లో హాహాకారం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఏఐ డాక్టర్లను తీసుకొస్తాం..
Mon, Jul 13 2026 04:10 AM -
కరెంట్కు ఎల్నినో కష్టం
సాక్షి, అమరావతి: దేశంలో ఎల్నినో ప్రభావం ఈసారి వ్యవసాయంపైనే కాదు... విద్యుత్ రంగంపైనా తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ నుంచి సెపె్టంబర్ వరకు పవన విద్యుత్ అత్యధికంగా ఉత్పత్తి అయ్యే కాలం.
Mon, Jul 13 2026 04:04 AM -
సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై సాగతీతే
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను చంద్రబాబు సర్కారు రెండేళ్లుగా సాగదీస్తోంది.
Mon, Jul 13 2026 04:00 AM -
‘ఎన్టీటీపీఎస్’లో రూ. 7 కోట్ల 'పెట్రో' స్కామ్!
సాక్షి, అమరావతి: ఏపీ జెన్కో పరిధిలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లో ఉద్యోగులు, వినియోగదారుల సహకార సంఘంలో ఆర్థిక అక్రమాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
Mon, Jul 13 2026 03:53 AM -
డీమార్ట్ మూడు నెలల లాభం ఎంతంటే..
న్యూఢిల్లీ: రిటైల్ చెయిన్ డీమార్ట్ మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 860 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ1లో నమోదైన రూ. 773 కోట్లతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఆదాయం రూ.
Mon, Jul 13 2026 03:52 AM -
రాత్రికి రాత్రే పంటలను నాశనం చేయడం దారుణం
తాడేపల్లి రూరల్: తగిన నష్టపరిహారం ఇస్తే రాజధాని నిర్మాణానికి భూములిస్తామని చెప్పిన ఉండవల్లి రైతులను ప్రభుత్వం మోసం చేసిందని రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు జొన్న శివశంకరరావు, రైతు బుర్రముక్కు పద్మారెడ్డి,
Mon, Jul 13 2026 03:47 AM -
ప్రశ్నిస్తే జైలు.. నిలదీస్తే ఉపా!
సాక్షి, అమరావతి: తాను ప్రతిపక్షంలో ఉంటే సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి గొంతుక. అధికారంలోకి వచ్చాక అదే సోషల్ మీడియా ఒక ముప్పు. ఇదీ చంద్రబాబు నైజం.
Mon, Jul 13 2026 03:44 AM -
వెంచర్ వేస్తే వాలిపోతున్న టీడీపీ గద్దలు
సాక్షి టాస్క్ ఫోర్స్: ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గంలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ విషయంలో పోలీసుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
Mon, Jul 13 2026 03:35 AM -
ఖతార్లో నాలుగు రోజులు సెలవులు
దోహా: ఖతార్ మాజీ అమీర్ (ఫాదర్ అమీర్) షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) మరణంతో ఆ దేశం నాలుగు రోజుల అధికారిక సంతాపాన్ని ప్రకటించింది. జూలై 12 నుంచి సంతాప దినాలు అమల్లోకి వచ్చాయని ఖతార్ అమిరీ దివాన్ వెల్లడించింది.
Mon, Jul 13 2026 03:31 AM -
నేడు ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలతో ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తోంది.
Mon, Jul 13 2026 03:31 AM -
.
Mon, Jul 13 2026 03:46 AM
