-
విత్తన దుకాణాలలో తనిఖీలు
రూ.60.17లక్షల మిరప, సోయాబిన్స్ విత్తనాల విక్రయాల నిలుపుదల
-
విత్తన చట్టంతో నకిలీలకు కళ్లెం
● ప్రతి ప్రైవేటు విత్తనాల దుకాణంలో లైసెన్స్ ప్రదర్శించాలి ● కొనుగోలుదారునికి రశీదు తప్పనిసరిTue, Jul 15 2025 06:27 AM -
వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం జెడ్పీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
Tue, Jul 15 2025 06:27 AM -
డాక్టర్ హేమంత్కు అరుదైన గౌరవం
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఉప్పుటూరి హేమంత్కు అరుదైన గౌరవం లభించింది.
Tue, Jul 15 2025 06:27 AM -
కత్తితో దాడి: ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
చేబ్రోలు: పొలంలోని బొంగులు తగలబడటానికి కారణంపై జరిగిన వివాదంలో కత్తితో జరిగిన దాడిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన చేబ్రోలు మండలం నారాకోడూరులో సోమవారం జరిగింది.
Tue, Jul 15 2025 06:27 AM -
కట్టుబాట్ల పేరుతో కుల పెద్దల ఆంక్షలు
Tue, Jul 15 2025 06:27 AM -
" />
దాడికి యత్నం
గత నలభై ఏళ్లుగా కాకానితోట వద్ద ఉంటున్నాం. చిక్కు వెంట్రుకల వ్యాపారం చేస్తుంటాం. స్థానికంగా ఉండే నాలుగు కుటుంబాల సభ్యులు పెద్దలుగా చలామణి చేస్తున్నారు. ఏ చిన్న వివాదం జరిగినా వారి సమక్షంలో రాజీ చేసుకోవాలి. పోలీసుల వద్దకెళ్తే జరిమానాలు విధించడం, కుల బహిష్కరణకు పాల్పడుతున్నారు.
Tue, Jul 15 2025 06:27 AM -
సోమేశ్వరాలయంలో పూజలు
పాలకుర్తి టౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రం సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్వామివారిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Tue, Jul 15 2025 06:27 AM -
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా శ్రీనివాసులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా ఆవిభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు.
Tue, Jul 15 2025 06:27 AM -
" />
ప్రొఫెసర్ శ్రీలతకు అవార్డు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ సీజే శ్రీలతకు ఉమెన్ లీడర్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవార్డు లభించింది. శ్రీలతకు బెంగళూరు కేంద్రంగా ఉన్న ప్రముఖ సంస్థ ది అకడమిక్ ఇన్సైట్స్ నుంచి అవార్డుకు ఎంపికయ్యారు.
Tue, Jul 15 2025 06:27 AM -
నడవలేరు.. కూర్చోలేరు..
జనగామ/జనగామ రూరల్: నడవలేరు, కూర్చోలేరు, కాళ్లు చేతులు ముడుచుకోలేరు, కంటిచూపు లేకున్నా.. తమ కంటి పాపలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లిదండ్రులు దివ్యాంగ పింఛన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. సదరం సర్టిఫి కెట్ ఉన్నా..
Tue, Jul 15 2025 06:27 AM -
" />
పాఠశాలల బలోపేతానికి కృషి
తరిగొప్పుల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు చాల్లా తిరుపతిరెడ్డి అన్నారు. టీపీయూఎస్ మండలశాఖ ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tue, Jul 15 2025 06:27 AM -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జనగామ రూరల్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, పాఠశాల స్థాయి నుంచే మొక్కల ప్రాధాన్యంను తెలపాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పసరమడ్ల అంగన్వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటారు.
Tue, Jul 15 2025 06:27 AM -
కలెక్టరేట్ను సందర్శించిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ
జనగామ: జనగామ సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి సోమవారం సందర్శించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్తో కలిసి రికార్డులను భద్ర పరిచే గదితో పాటు ఇతర విభాగాలను పరిశీలించారు.
Tue, Jul 15 2025 06:27 AM -
పెండింగ్ ఎక్స్గ్రేషియా విడుదల చేయాలి
జనగామ రూరల్: గీత కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేసి, సేఫ్టీ కిట్లు అందించాలని కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి అన్నారు.
Tue, Jul 15 2025 06:27 AM -
విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
చిల్పూరు: హై టెన్షన్ విద్యుత్ వైర్లను పోల్లపై గుంజుతుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై వలస కూలీ అర్షద్ అలీ (25) మృతి చెందిన సంఘటన సోమవారం వెంకటేశ్వరపల్లె గ్రామ సమీపంలో జరిగింది. సూపర్ వైజర్ రాజేశ్ అందించిన వివరాల ప్రకారం..
Tue, Jul 15 2025 06:27 AM -
గోదావరి జలాలతో చెరువులు నింపాలి
జనగామ రూరల్: గోదావరి జలాలతో జనగామ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు.
Tue, Jul 15 2025 06:27 AM -
‘ఇచ్చంపల్లి’కి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి
Tue, Jul 15 2025 06:26 AM -
అవినీతి పీడీపై వేటు!
● హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ సస్పెన్షన్ ● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వంTue, Jul 15 2025 06:25 AM -
" />
దొంగ అరెస్ట్
కుప్పం: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. తమిళనాడు రాష్ట్రం, తిరుపత్తూరు జిల్లా, కరంబూర్ గ్రామానికి చెందిన శక్తివేల్ దొంగతనాలకు పాల్పడేవాడని, ఈ క్రమంలో ఆంధ్రాలో అతనిపై ఇప్పటికే 14 కేసులు నమోదైనట్లు తెలిపారు.
Tue, Jul 15 2025 06:25 AM -
మేకలు తెచ్చిన గొడవ
● యువకుడిపై కత్తితో దాడిTue, Jul 15 2025 06:25 AM -
" />
చిత్తూరు ఎంపీ ఇంతవరకు రాలేదు
● కలెక్టరేట్ ఎదుట టీడీపీ నగరి నియోజకవర్గ నేతల ధర్నాTue, Jul 15 2025 06:25 AM -
టీబీని నివారిద్దాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): 2025 ఆఖరి కల్లా టీబీని దేశం నుంచి తరిమికొట్టాలని సెంట్రల్ టీబీ డివిజన్ డిప్యూటీ కమిషనర్ భవానిసింగ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లాలో జరుగుతున్న టీబీ ముక్త భారత్ కార్యాక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు.
Tue, Jul 15 2025 06:25 AM -
గోదావరి కడలిపాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి మహోగ్రరూపం దాల్చి కడలిపాలవుతోంది. ఒకటి, రెండు టీఎంసీలు కాదు ఏటా సగటున 1,900 టీఎంసీల గో దావరి జలాలు పోలవరం నుంచి ధవళేశ్వరం మీ దుగా సముద్రంలో కలిసిపోతున్నాయి.
Tue, Jul 15 2025 06:25 AM -
హెచ్ఎం మూర్తి రాజు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలుTue, Jul 15 2025 06:25 AM
-
విత్తన దుకాణాలలో తనిఖీలు
రూ.60.17లక్షల మిరప, సోయాబిన్స్ విత్తనాల విక్రయాల నిలుపుదల
Tue, Jul 15 2025 06:27 AM -
విత్తన చట్టంతో నకిలీలకు కళ్లెం
● ప్రతి ప్రైవేటు విత్తనాల దుకాణంలో లైసెన్స్ ప్రదర్శించాలి ● కొనుగోలుదారునికి రశీదు తప్పనిసరిTue, Jul 15 2025 06:27 AM -
వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం జెడ్పీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
Tue, Jul 15 2025 06:27 AM -
డాక్టర్ హేమంత్కు అరుదైన గౌరవం
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఉప్పుటూరి హేమంత్కు అరుదైన గౌరవం లభించింది.
Tue, Jul 15 2025 06:27 AM -
కత్తితో దాడి: ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
చేబ్రోలు: పొలంలోని బొంగులు తగలబడటానికి కారణంపై జరిగిన వివాదంలో కత్తితో జరిగిన దాడిలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన చేబ్రోలు మండలం నారాకోడూరులో సోమవారం జరిగింది.
Tue, Jul 15 2025 06:27 AM -
కట్టుబాట్ల పేరుతో కుల పెద్దల ఆంక్షలు
Tue, Jul 15 2025 06:27 AM -
" />
దాడికి యత్నం
గత నలభై ఏళ్లుగా కాకానితోట వద్ద ఉంటున్నాం. చిక్కు వెంట్రుకల వ్యాపారం చేస్తుంటాం. స్థానికంగా ఉండే నాలుగు కుటుంబాల సభ్యులు పెద్దలుగా చలామణి చేస్తున్నారు. ఏ చిన్న వివాదం జరిగినా వారి సమక్షంలో రాజీ చేసుకోవాలి. పోలీసుల వద్దకెళ్తే జరిమానాలు విధించడం, కుల బహిష్కరణకు పాల్పడుతున్నారు.
Tue, Jul 15 2025 06:27 AM -
సోమేశ్వరాలయంలో పూజలు
పాలకుర్తి టౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రం సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి స్వామివారిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Tue, Jul 15 2025 06:27 AM -
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా శ్రీనివాసులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా ఆవిభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు.
Tue, Jul 15 2025 06:27 AM -
" />
ప్రొఫెసర్ శ్రీలతకు అవార్డు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ సీజే శ్రీలతకు ఉమెన్ లీడర్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవార్డు లభించింది. శ్రీలతకు బెంగళూరు కేంద్రంగా ఉన్న ప్రముఖ సంస్థ ది అకడమిక్ ఇన్సైట్స్ నుంచి అవార్డుకు ఎంపికయ్యారు.
Tue, Jul 15 2025 06:27 AM -
నడవలేరు.. కూర్చోలేరు..
జనగామ/జనగామ రూరల్: నడవలేరు, కూర్చోలేరు, కాళ్లు చేతులు ముడుచుకోలేరు, కంటిచూపు లేకున్నా.. తమ కంటి పాపలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న తల్లిదండ్రులు దివ్యాంగ పింఛన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. సదరం సర్టిఫి కెట్ ఉన్నా..
Tue, Jul 15 2025 06:27 AM -
" />
పాఠశాలల బలోపేతానికి కృషి
తరిగొప్పుల: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు చాల్లా తిరుపతిరెడ్డి అన్నారు. టీపీయూఎస్ మండలశాఖ ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tue, Jul 15 2025 06:27 AM -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జనగామ రూరల్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, పాఠశాల స్థాయి నుంచే మొక్కల ప్రాధాన్యంను తెలపాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా పసరమడ్ల అంగన్వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటారు.
Tue, Jul 15 2025 06:27 AM -
కలెక్టరేట్ను సందర్శించిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ
జనగామ: జనగామ సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి సోమవారం సందర్శించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కలెక్టర్తో కలిసి రికార్డులను భద్ర పరిచే గదితో పాటు ఇతర విభాగాలను పరిశీలించారు.
Tue, Jul 15 2025 06:27 AM -
పెండింగ్ ఎక్స్గ్రేషియా విడుదల చేయాలి
జనగామ రూరల్: గీత కార్మికులకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేసి, సేఫ్టీ కిట్లు అందించాలని కల్లు గీత కార్మిక సంఘం (కేజీకేఎస్) రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి అన్నారు.
Tue, Jul 15 2025 06:27 AM -
విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి
చిల్పూరు: హై టెన్షన్ విద్యుత్ వైర్లను పోల్లపై గుంజుతుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై వలస కూలీ అర్షద్ అలీ (25) మృతి చెందిన సంఘటన సోమవారం వెంకటేశ్వరపల్లె గ్రామ సమీపంలో జరిగింది. సూపర్ వైజర్ రాజేశ్ అందించిన వివరాల ప్రకారం..
Tue, Jul 15 2025 06:27 AM -
గోదావరి జలాలతో చెరువులు నింపాలి
జనగామ రూరల్: గోదావరి జలాలతో జనగామ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు.
Tue, Jul 15 2025 06:27 AM -
‘ఇచ్చంపల్లి’కి అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి
Tue, Jul 15 2025 06:26 AM -
అవినీతి పీడీపై వేటు!
● హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ సస్పెన్షన్ ● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వంTue, Jul 15 2025 06:25 AM -
" />
దొంగ అరెస్ట్
కుప్పం: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి తెలిపారు. తమిళనాడు రాష్ట్రం, తిరుపత్తూరు జిల్లా, కరంబూర్ గ్రామానికి చెందిన శక్తివేల్ దొంగతనాలకు పాల్పడేవాడని, ఈ క్రమంలో ఆంధ్రాలో అతనిపై ఇప్పటికే 14 కేసులు నమోదైనట్లు తెలిపారు.
Tue, Jul 15 2025 06:25 AM -
మేకలు తెచ్చిన గొడవ
● యువకుడిపై కత్తితో దాడిTue, Jul 15 2025 06:25 AM -
" />
చిత్తూరు ఎంపీ ఇంతవరకు రాలేదు
● కలెక్టరేట్ ఎదుట టీడీపీ నగరి నియోజకవర్గ నేతల ధర్నాTue, Jul 15 2025 06:25 AM -
టీబీని నివారిద్దాం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): 2025 ఆఖరి కల్లా టీబీని దేశం నుంచి తరిమికొట్టాలని సెంట్రల్ టీబీ డివిజన్ డిప్యూటీ కమిషనర్ భవానిసింగ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లాలో జరుగుతున్న టీబీ ముక్త భారత్ కార్యాక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు.
Tue, Jul 15 2025 06:25 AM -
గోదావరి కడలిపాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి మహోగ్రరూపం దాల్చి కడలిపాలవుతోంది. ఒకటి, రెండు టీఎంసీలు కాదు ఏటా సగటున 1,900 టీఎంసీల గో దావరి జలాలు పోలవరం నుంచి ధవళేశ్వరం మీ దుగా సముద్రంలో కలిసిపోతున్నాయి.
Tue, Jul 15 2025 06:25 AM -
హెచ్ఎం మూర్తి రాజు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మండిపడ్డ ఉపాధ్యాయ సంఘాలుTue, Jul 15 2025 06:25 AM