-
సికింద్రాబాద్-హిస్సార్ ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం
సాక్షి,హన్మకొండ: సికింద్రాబాద్,హిస్సార్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజన్ వీల్ విరిగిపోవడంతో ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు.
-
‘కుచేలుని’ ఇఫ్తార్ విందు: వేదికపై అపురూప దృశ్యం
త్రిశూర్: కళకు మతం అడ్డుకాదని, భక్తికి ఆచారాలు సరిహద్దులు కావని కేరళకు చెందిన ఒక ముస్లిం కళాకారుడు చాటిచెప్పారు.
Thu, Mar 05 2026 09:52 AM -
చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నా: బండ్ల గణేశ్
బండ్ల గణేశ్ మొదట నటుడిగానే అందరికీ పరిచయం. ఆ తర్వాత ఆంజనేయులు చిత్రంతో నిర్మాతగా మారాడు. తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంటి పలు చిత్రాలు నిర్మించాడు.
Thu, Mar 05 2026 09:38 AM -
రెండో సారి.. ఎస్ఐ సస్పెన్షన్
హైదరాబాద్: డబ్బు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యాడు.. అనంతరం కొద్ది సంవత్సరాల తరువాత విధుల్లో చేరాడు.. ఈ క్రమంలో సిటీలోని ఓ పీఎస్లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టాడు.
Thu, Mar 05 2026 09:34 AM -
ఇరాన్పై దాడులు.. భారత్ నావల్ బేస్లను అమెరికా వినియోగిస్తోందా?
ఢిల్లీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ నావల్ బేస్లను ధ్వంసం చేసిన తర్వాత అమెరికా భారత్ నావల్ బేస్లను వినియోగిస్తోందంటూ అమెరికా మీడియా విస్తృత ప్రచారం చేసింది.
Thu, Mar 05 2026 09:31 AM -
స్టాక్ మార్కెట్ సూచీల దారెటు?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 117 పాయింట్లు పెరిగి 24,596 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 375 పాయింట్లు పుంజుకొని 79,502 వద్ద ట్రేడవుతోంది.
Thu, Mar 05 2026 09:28 AM -
మార్చిలోనే మాడ్చేసేలా..
సాక్షి,
Thu, Mar 05 2026 09:27 AM -
రెండేళ్ల చిన్నారి.. రాత్రంతా చెట్లపొదల్లోనే
హైదరాబాద్: అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తల్లిదండ్రులతో వచ్చి తప్పిపోయిన రెండేళ్ల బాలుడు మంగళవారం రాత్రంతా చెట్ల పొదల్లోనే ఉన్నాడు.
Thu, Mar 05 2026 09:24 AM -
బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త
రియాద్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం సౌదీపై కనిపిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం స్థానిక ప్రజలకు శుభవార్త చెప్పింది.
Thu, Mar 05 2026 09:18 AM -
మొయిన్ అలీపై నిషేధం..!
ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ 2026 హండ్రెడ్ లీగ్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకారం, ఏ ఫ్రాంచైజీ మొయిన్ను నామినేట్ చేయలేదు. దీంతో అతని పేరు వేలం జాబితాలో చేరలేదు.
Thu, Mar 05 2026 09:07 AM -
దలాల్ స్ట్రీట్లో నెత్తురోడిన సూచీలు! ఎందుకీ పరిస్థితి?
పశ్చిమ ఆసియాలో నెలకొన్ని యుద్ధ మేఘాల సెగ భారత స్టాక్ మార్కెట్లను చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుండగా ఇటీవల దేశీయ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి.
Thu, Mar 05 2026 09:05 AM -
దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలు
పెద్దవూర : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని లోకాయుక్త జస్టిస్ యడవెల్లి రాజశేఖర్రెడ్డి అన్నారు.
Thu, Mar 05 2026 08:55 AM -
కర్ల రాజేష్ మృతిపై విచారణలో జాప్యం
నల్లగొండ టౌన్: కర్ల రాజేష్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్, విచారణ అధికారి డీఎస్పీ రవిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ..
Thu, Mar 05 2026 08:55 AM -
సాగర్ కాల్వలో కొనసాగుతున్న గాలింపు
హాలియా : హాలియా వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో మంగళవారం గల్లంతైన పెద్దవూర మండలంలోని సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నకుంట్ల బబ్లూచారి(17), నిడమనూరు మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్ల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
Thu, Mar 05 2026 08:55 AM -
" />
బుద్ధవనంలో బోధి మొక్క నాటిన బౌద్ధ భిక్షువులు
నాగార్జునసాగర్ : దమ్మయాత్రలో పాల్గొన్న థాయిలాండ్ బౌద్ధభిక్షువులు బుధవారం బుద్ధవనంలో బోధి (రావి) మొక్క నాటారు.
Thu, Mar 05 2026 08:55 AM -
" />
కడసారి చూపు కోసం వస్తూ.. కానరాని లోకాలకు
మునగాల, అనంతగిరి: అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వస్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం మునగాల మండలంలోని ఆకుపాముల శివారులో భగత్సింగ్ కళాశాల ఎదురుగా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
Thu, Mar 05 2026 08:55 AM -
ఎరువుల సమతుల్యత.. పంటల భద్రత
త్రిపురారం : వివిధ రకాల పంటల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు కీలకమని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొంటున్నారు. ఎరువుల యాజయాన్యం పద్ధతులు ఆయన మాటల్లోనే..
Thu, Mar 05 2026 08:55 AM -
ఇరాన్ సుప్రీం లీడర్ మృతికి సంతాపం
భువనగిరిటౌన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి సంతాప సూచికగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. భువనగిరి పట్టణంలోని షియా ముస్లింల మసీదు పై ఖమేనీ ఫొటోతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పాటు, నల్ల జెండా సైతం ఎగురవేశారు.
Thu, Mar 05 2026 08:55 AM -
నిప్పులగుండంలో పడిపోయిన భక్తులు
కేతేపల్లి: వేములపల్లి మండలం ఆమనగల్లు పార్వతీ రామలింగేశ్వరస్వామి జాతర సందర్భంగా కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన ఏడుగురు భక్తులు అగ్నిగుండంలో పడి తీవ్ర గాయాలపాలయ్యారు.
Thu, Mar 05 2026 08:55 AM -
వీడిన ఉత్కంఠ.. తెలంగాణలో రాజ్యసభకు ఇద్దరు ఎవరంటే?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు సభ్యుల జాబితాపై ఉత్కంఠ వీడింది. ఏఐసీసీ తాజాగా రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి అభిషేక్ సింగ్వి, వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.
Thu, Mar 05 2026 08:54 AM -
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
7 కేంద్రాల్లో నిర్వహణ..
Thu, Mar 05 2026 08:54 AM -
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్న 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు.
Thu, Mar 05 2026 08:54 AM -
నీళ్లు ఇలా.. తాగేదెలా?
కాశిబుగ్గ: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో మూడు రోజుల నుంచి నల్లా నీళ్లు పసుపురంగులో సరఫరా అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన కూడా వస్తున్నాయని, వీటిని ఎలా తాగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Thu, Mar 05 2026 08:54 AM
-
సికింద్రాబాద్-హిస్సార్ ఎక్స్ప్రెస్ రైలుకు తప్పిన పెను ప్రమాదం
సాక్షి,హన్మకొండ: సికింద్రాబాద్,హిస్సార్ ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజన్ వీల్ విరిగిపోవడంతో ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు.
Thu, Mar 05 2026 10:00 AM -
‘కుచేలుని’ ఇఫ్తార్ విందు: వేదికపై అపురూప దృశ్యం
త్రిశూర్: కళకు మతం అడ్డుకాదని, భక్తికి ఆచారాలు సరిహద్దులు కావని కేరళకు చెందిన ఒక ముస్లిం కళాకారుడు చాటిచెప్పారు.
Thu, Mar 05 2026 09:52 AM -
చిరంజీవి సినిమాలో యాక్ట్ చేస్తున్నా: బండ్ల గణేశ్
బండ్ల గణేశ్ మొదట నటుడిగానే అందరికీ పరిచయం. ఆ తర్వాత ఆంజనేయులు చిత్రంతో నిర్మాతగా మారాడు. తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంటి పలు చిత్రాలు నిర్మించాడు.
Thu, Mar 05 2026 09:38 AM -
రెండో సారి.. ఎస్ఐ సస్పెన్షన్
హైదరాబాద్: డబ్బు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యాడు.. అనంతరం కొద్ది సంవత్సరాల తరువాత విధుల్లో చేరాడు.. ఈ క్రమంలో సిటీలోని ఓ పీఎస్లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టాడు.
Thu, Mar 05 2026 09:34 AM -
ఇరాన్పై దాడులు.. భారత్ నావల్ బేస్లను అమెరికా వినియోగిస్తోందా?
ఢిల్లీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాన్ నావల్ బేస్లను ధ్వంసం చేసిన తర్వాత అమెరికా భారత్ నావల్ బేస్లను వినియోగిస్తోందంటూ అమెరికా మీడియా విస్తృత ప్రచారం చేసింది.
Thu, Mar 05 2026 09:31 AM -
స్టాక్ మార్కెట్ సూచీల దారెటు?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 117 పాయింట్లు పెరిగి 24,596 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 375 పాయింట్లు పుంజుకొని 79,502 వద్ద ట్రేడవుతోంది.
Thu, Mar 05 2026 09:28 AM -
మార్చిలోనే మాడ్చేసేలా..
సాక్షి,
Thu, Mar 05 2026 09:27 AM -
రెండేళ్ల చిన్నారి.. రాత్రంతా చెట్లపొదల్లోనే
హైదరాబాద్: అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తల్లిదండ్రులతో వచ్చి తప్పిపోయిన రెండేళ్ల బాలుడు మంగళవారం రాత్రంతా చెట్ల పొదల్లోనే ఉన్నాడు.
Thu, Mar 05 2026 09:24 AM -
బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త
రియాద్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం సౌదీపై కనిపిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వం స్థానిక ప్రజలకు శుభవార్త చెప్పింది.
Thu, Mar 05 2026 09:18 AM -
మొయిన్ అలీపై నిషేధం..!
ఇంగ్లండ్ వెటరన్ ఆల్రౌండర్ మొయిన్ అలీ 2026 హండ్రెడ్ లీగ్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకారం, ఏ ఫ్రాంచైజీ మొయిన్ను నామినేట్ చేయలేదు. దీంతో అతని పేరు వేలం జాబితాలో చేరలేదు.
Thu, Mar 05 2026 09:07 AM -
దలాల్ స్ట్రీట్లో నెత్తురోడిన సూచీలు! ఎందుకీ పరిస్థితి?
పశ్చిమ ఆసియాలో నెలకొన్ని యుద్ధ మేఘాల సెగ భారత స్టాక్ మార్కెట్లను చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుండగా ఇటీవల దేశీయ మార్కెట్లు భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి.
Thu, Mar 05 2026 09:05 AM -
దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలు
పెద్దవూర : దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని లోకాయుక్త జస్టిస్ యడవెల్లి రాజశేఖర్రెడ్డి అన్నారు.
Thu, Mar 05 2026 08:55 AM -
కర్ల రాజేష్ మృతిపై విచారణలో జాప్యం
నల్లగొండ టౌన్: కర్ల రాజేష్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్, విచారణ అధికారి డీఎస్పీ రవిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ..
Thu, Mar 05 2026 08:55 AM -
సాగర్ కాల్వలో కొనసాగుతున్న గాలింపు
హాలియా : హాలియా వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో మంగళవారం గల్లంతైన పెద్దవూర మండలంలోని సిరసనగండ్ల గ్రామానికి చెందిన కన్నకుంట్ల బబ్లూచారి(17), నిడమనూరు మండలంలోని సూరేపల్లి గ్రామానికి చెందిన ఆలేటి కార్తీక్ల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
Thu, Mar 05 2026 08:55 AM -
" />
బుద్ధవనంలో బోధి మొక్క నాటిన బౌద్ధ భిక్షువులు
నాగార్జునసాగర్ : దమ్మయాత్రలో పాల్గొన్న థాయిలాండ్ బౌద్ధభిక్షువులు బుధవారం బుద్ధవనంలో బోధి (రావి) మొక్క నాటారు.
Thu, Mar 05 2026 08:55 AM -
" />
కడసారి చూపు కోసం వస్తూ.. కానరాని లోకాలకు
మునగాల, అనంతగిరి: అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వస్తుండగా మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం మునగాల మండలంలోని ఆకుపాముల శివారులో భగత్సింగ్ కళాశాల ఎదురుగా జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
Thu, Mar 05 2026 08:55 AM -
ఎరువుల సమతుల్యత.. పంటల భద్రత
త్రిపురారం : వివిధ రకాల పంటల సాగులో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు కీలకమని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొంటున్నారు. ఎరువుల యాజయాన్యం పద్ధతులు ఆయన మాటల్లోనే..
Thu, Mar 05 2026 08:55 AM -
ఇరాన్ సుప్రీం లీడర్ మృతికి సంతాపం
భువనగిరిటౌన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతికి సంతాప సూచికగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. భువనగిరి పట్టణంలోని షియా ముస్లింల మసీదు పై ఖమేనీ ఫొటోతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో పాటు, నల్ల జెండా సైతం ఎగురవేశారు.
Thu, Mar 05 2026 08:55 AM -
నిప్పులగుండంలో పడిపోయిన భక్తులు
కేతేపల్లి: వేములపల్లి మండలం ఆమనగల్లు పార్వతీ రామలింగేశ్వరస్వామి జాతర సందర్భంగా కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన ఏడుగురు భక్తులు అగ్నిగుండంలో పడి తీవ్ర గాయాలపాలయ్యారు.
Thu, Mar 05 2026 08:55 AM -
వీడిన ఉత్కంఠ.. తెలంగాణలో రాజ్యసభకు ఇద్దరు ఎవరంటే?
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు సభ్యుల జాబితాపై ఉత్కంఠ వీడింది. ఏఐసీసీ తాజాగా రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ నుంచి అభిషేక్ సింగ్వి, వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.
Thu, Mar 05 2026 08:54 AM -
గురువారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2026
7 కేంద్రాల్లో నిర్వహణ..
Thu, Mar 05 2026 08:54 AM -
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనున్న 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు.
Thu, Mar 05 2026 08:54 AM -
నీళ్లు ఇలా.. తాగేదెలా?
కాశిబుగ్గ: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో మూడు రోజుల నుంచి నల్లా నీళ్లు పసుపురంగులో సరఫరా అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన కూడా వస్తున్నాయని, వీటిని ఎలా తాగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Thu, Mar 05 2026 08:54 AM -
ఇరాన్ పై నిప్పుల వర్షం.. అణు ప్రాజెక్ట్ ధ్వంసం
ఇరాన్ పై నిప్పుల వర్షం.. అణు ప్రాజెక్ట్ ధ్వంసం
Thu, Mar 05 2026 09:12 AM -
హెరిటేజ్ కోసం కొన్న కెమికల్స్.. వివరాలను బయటపెట్టే దమ్ముందా..?
హెరిటేజ్ కోసం కొన్న కెమికల్స్.. వివరాలను బయటపెట్టే దమ్ముందా..?
Thu, Mar 05 2026 09:02 AM
