-
" />
మరుగుదొడ్లు శిథిలం
పుట్టపర్తిలో నిత్యం విద్యుత్ కోతలతో భక్తులతో పాటు పట్టణ వాసులు కూడా అల్లాడిపోతున్నారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకపోతే ఇబ్బందులు అధికం కానున్నాయి. ఉన్న హైమాస్ లైట్లు కూడా వెలగడం లేదని, కొత్తవి ఎప్పుడు ఏర్పాటు చేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
-
కూటమిపై పోరుబాట...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అంగన్వాడీలు, ఇతర శాఖల ఉద్యోగులు నిరసన గళం విప్పారు. అయినా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ స్పందించ లేదు.Fri, Sep 19 2025 02:52 AM -
జూదరుల అరెస్ట్
బత్తలపల్లి: మండలంలోని రామాపురం సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.8,260 నగదు స్వాధీనం చేసుకున్నట్లు బత్తలపల్లి పీఎస్ ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. అందిన సమాచారం మేరకు గురువారం ఆ గ్రామ సమీపంలోని చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో తనిఖీలు చేపట్టామన్నారు.
Fri, Sep 19 2025 02:52 AM -
భూమిపై హక్కులు కోల్పోవద్దు
ఎన్పీకుంట: సోలార్ కంపెనీల మాయలో పడితే భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదముందని రైతులను ఏపీ రైతు సంఘం జిల్లా అద్యక్షుడు ఎ.హరి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను రైతులతో కలసి ఎన్పీకుంటలోని బస్టాండ్ వద్ద గురువారం ఆయన విడుదల చేసి, మాట్లాడారు.
Fri, Sep 19 2025 02:52 AM -
సీఐ శేఖర్పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
గోరంట్ల: అధికారాన్ని అడ్డు పెట్టుకుని గోరంట్ల సీఐ బోయ శేఖర్ సాగిస్తున్న అరాచకాలపై మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేయనున్నట్లు వెంకటరమణపల్లి మాజీ ఎంపీటీసీ, టీడీపీ నేత హంపయ్య పేర్కొన్నారు.
Fri, Sep 19 2025 02:52 AM -
తాటిమానుగుంతలో వైద్య శిబిరం
ఎన్పీకుంట: మండలంలోని తాటిమానుగుంత గ్రామంలో మండల వైద్యాధికారి డాక్టర్ బాలాజీనాయక్ ఆధ్వర్యంలో గురువారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.
Fri, Sep 19 2025 02:52 AM -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తాం
పెనుకొండ: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య హెచ్చరించారు. పెనుకొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను గురువారం సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు పరిశీలించారు.
Fri, Sep 19 2025 02:52 AM -
స్థూల ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోండి
ప్రశాంతి నిలయం: వ్యవసాయ అనుబంధ శాఖల స్థూల ఆదాయం 15 శాతం పైబడి పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు.
Fri, Sep 19 2025 02:52 AM -
హక్కుల సాధనకు పోరాడాలి
అనంతపురం అర్బన్: హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి సమైక్యంగా ఉద్యమించాలని ఆశావర్కర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలను అనుసరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయన్నారు.
Fri, Sep 19 2025 02:52 AM -
ఎన్నాళ్లో ఈ యాతన..?
● లక్ష్మీపురంలో గొడవ
Fri, Sep 19 2025 02:52 AM -
బ్రేక్..?
● ఇప్పటికే ఈహెచ్ఎస్ సేవలను
అనుమతించని పలు ఆస్పత్రులు
● ఎమర్జెన్సీ సేవలను మినహాయిస్తున్న నెట్వర్క్ ‘ఆశ’ ప్రతినిధులు
● ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను అనుమతించ
Fri, Sep 19 2025 02:52 AM -
నేడు, రేపు రిలే నిరాహార దీక్షలు
అరసవల్లి: తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలకు, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘా ఐక్యవేదిక (జేఏసీ) తమ నిరసనలను మ రింత ఉద్ధృతం చేసింది.
Fri, Sep 19 2025 02:52 AM -
● కుట్రను పసిగట్టారు.. అక్రమార్కుల పనిపట్టారు
● జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన స్థలం
● జిరాయితీ స్థలంలో కలిపేసేందుకు కుట్ర
● ధ్వజమెత్తిన గ్రామస్తులు
Fri, Sep 19 2025 02:52 AM -
ఏఓ‘బీ.. కేర్ఫుల్’!
● సరిహద్దులో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
● చెక్పోస్టులు లేకపోవడంతో అక్రమంగా తరలింపు
● ఒడిశాలో కొనుగోలు చేసి ఆంధ్రాలో అమ్ముతున్న వైనం
Fri, Sep 19 2025 02:52 AM -
మరణమే చిన్నబోయేలా..
● జెమ్స్లో అవయవదానం
● చిరంజీవిగా మారిన సన్యాసినాయుడు
Fri, Sep 19 2025 02:52 AM -
సీటు కోసం ఫీట్లు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రతిరోజూ సాయంత్రం విద్యార్థుల కోలాహలం నెలకొంటోంది. నిత్యం సాయంత్రం పూట వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు తమ ఊళ్లకు వెళ్లేందుకు చేరుకుంటారు.
Fri, Sep 19 2025 02:52 AM -
మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం
పాలకుర్తి(రామగుండం): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు.
Fri, Sep 19 2025 02:50 AM -
విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి సారించాలి
ఎలిగేడు(పెద్దపల్లి): రైతులు విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలని కూనారం, ఏరువాక శాస్త్రవేత్తలు సతీశ్చంద్ర, హరికృష్ణ అన్నారు. గురువారం మండలంలోని ర్యాకల్దేవుపల్లి, ఎలిగేడు, శివపల్లి గ్రామాల్లో వరిపంటలను పరిశీలించారు.
Fri, Sep 19 2025 02:50 AM -
వంతెనల నిర్మాణానికి రూ.5 కోట్లు
● ఎమ్మెల్యే విజయరమణారావుFri, Sep 19 2025 02:50 AM -
సీబీఐ ఇక బిజీబిజీ!
హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు– నాగమణి దంపతుల జంటహత్య కేసు విచారణకు గురువారం సీబీఐ రంగప్రవేశం చేసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే.Fri, Sep 19 2025 02:50 AM -
" />
విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలి
● జడ్జి రాధిక జైశ్వాల్Fri, Sep 19 2025 02:50 AM -
● మంథని కేంద్రంగా రెండు కేసుల దర్యాప్తు ● ‘కాళేశ్వరం’ అవినీతి ఆరోపణలు, వామన్రావు దంపతుల హత్య కేసు ● ఫోన్ట్యాపింగ్ కూడా తోడైతే మూడు కేసులు ఉమ్మడి జిల్లావే.. ● 33 నెలల తరువాత ఉమ్మడి జిల్లాలో సీబీఐ ఎంట్రీ ● రాజకీయ వేడి పెంచుతున్న దర్యాప్తు
● ఉమ్మడి జిల్లాలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా అనేక కేసుల్లో విచారణ చేపట్టాయి. కొన్ని దాడులతో సరిపెట్టగా.. మరికొన్నిట్లో నోటీసుల వరకు వెళ్లాయి. ఇంకొన్నిట్లో విచారణ నేటికీ సాగుతోంది.
Fri, Sep 19 2025 02:50 AM -
ఘనంగా ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
వేములవాడ: ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ 58వ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. వేములవాడలోని తెలంగాణచౌక్ వద్ద 58 కిలోల కేక్ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు.
Fri, Sep 19 2025 02:50 AM -
ఇంటర్లో ఉత్తీర్ణత పెరగాలి
సిరిసిల్ల: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత మరింత పెరగాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు.
Fri, Sep 19 2025 02:50 AM -
సైబర్ వారియర్లతో నేరాల నియంత్రణ
● ఎస్పీ మహేశ్ బి గీతేFri, Sep 19 2025 02:50 AM
-
" />
మరుగుదొడ్లు శిథిలం
పుట్టపర్తిలో నిత్యం విద్యుత్ కోతలతో భక్తులతో పాటు పట్టణ వాసులు కూడా అల్లాడిపోతున్నారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకపోతే ఇబ్బందులు అధికం కానున్నాయి. ఉన్న హైమాస్ లైట్లు కూడా వెలగడం లేదని, కొత్తవి ఎప్పుడు ఏర్పాటు చేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
Fri, Sep 19 2025 02:52 AM -
కూటమిపై పోరుబాట...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అంగన్వాడీలు, ఇతర శాఖల ఉద్యోగులు నిరసన గళం విప్పారు. అయినా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ స్పందించ లేదు.Fri, Sep 19 2025 02:52 AM -
జూదరుల అరెస్ట్
బత్తలపల్లి: మండలంలోని రామాపురం సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.8,260 నగదు స్వాధీనం చేసుకున్నట్లు బత్తలపల్లి పీఎస్ ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. అందిన సమాచారం మేరకు గురువారం ఆ గ్రామ సమీపంలోని చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో తనిఖీలు చేపట్టామన్నారు.
Fri, Sep 19 2025 02:52 AM -
భూమిపై హక్కులు కోల్పోవద్దు
ఎన్పీకుంట: సోలార్ కంపెనీల మాయలో పడితే భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదముందని రైతులను ఏపీ రైతు సంఘం జిల్లా అద్యక్షుడు ఎ.హరి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను రైతులతో కలసి ఎన్పీకుంటలోని బస్టాండ్ వద్ద గురువారం ఆయన విడుదల చేసి, మాట్లాడారు.
Fri, Sep 19 2025 02:52 AM -
సీఐ శేఖర్పై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
గోరంట్ల: అధికారాన్ని అడ్డు పెట్టుకుని గోరంట్ల సీఐ బోయ శేఖర్ సాగిస్తున్న అరాచకాలపై మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేయనున్నట్లు వెంకటరమణపల్లి మాజీ ఎంపీటీసీ, టీడీపీ నేత హంపయ్య పేర్కొన్నారు.
Fri, Sep 19 2025 02:52 AM -
తాటిమానుగుంతలో వైద్య శిబిరం
ఎన్పీకుంట: మండలంలోని తాటిమానుగుంత గ్రామంలో మండల వైద్యాధికారి డాక్టర్ బాలాజీనాయక్ ఆధ్వర్యంలో గురువారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.
Fri, Sep 19 2025 02:52 AM -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తాం
పెనుకొండ: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య హెచ్చరించారు. పెనుకొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను గురువారం సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు పరిశీలించారు.
Fri, Sep 19 2025 02:52 AM -
స్థూల ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోండి
ప్రశాంతి నిలయం: వ్యవసాయ అనుబంధ శాఖల స్థూల ఆదాయం 15 శాతం పైబడి పెంచేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ ఆదేశించారు.
Fri, Sep 19 2025 02:52 AM -
హక్కుల సాధనకు పోరాడాలి
అనంతపురం అర్బన్: హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి సమైక్యంగా ఉద్యమించాలని ఆశావర్కర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలను అనుసరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయన్నారు.
Fri, Sep 19 2025 02:52 AM -
ఎన్నాళ్లో ఈ యాతన..?
● లక్ష్మీపురంలో గొడవ
Fri, Sep 19 2025 02:52 AM -
బ్రేక్..?
● ఇప్పటికే ఈహెచ్ఎస్ సేవలను
అనుమతించని పలు ఆస్పత్రులు
● ఎమర్జెన్సీ సేవలను మినహాయిస్తున్న నెట్వర్క్ ‘ఆశ’ ప్రతినిధులు
● ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను అనుమతించ
Fri, Sep 19 2025 02:52 AM -
నేడు, రేపు రిలే నిరాహార దీక్షలు
అరసవల్లి: తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలకు, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘా ఐక్యవేదిక (జేఏసీ) తమ నిరసనలను మ రింత ఉద్ధృతం చేసింది.
Fri, Sep 19 2025 02:52 AM -
● కుట్రను పసిగట్టారు.. అక్రమార్కుల పనిపట్టారు
● జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన స్థలం
● జిరాయితీ స్థలంలో కలిపేసేందుకు కుట్ర
● ధ్వజమెత్తిన గ్రామస్తులు
Fri, Sep 19 2025 02:52 AM -
ఏఓ‘బీ.. కేర్ఫుల్’!
● సరిహద్దులో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
● చెక్పోస్టులు లేకపోవడంతో అక్రమంగా తరలింపు
● ఒడిశాలో కొనుగోలు చేసి ఆంధ్రాలో అమ్ముతున్న వైనం
Fri, Sep 19 2025 02:52 AM -
మరణమే చిన్నబోయేలా..
● జెమ్స్లో అవయవదానం
● చిరంజీవిగా మారిన సన్యాసినాయుడు
Fri, Sep 19 2025 02:52 AM -
సీటు కోసం ఫీట్లు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రతిరోజూ సాయంత్రం విద్యార్థుల కోలాహలం నెలకొంటోంది. నిత్యం సాయంత్రం పూట వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు తమ ఊళ్లకు వెళ్లేందుకు చేరుకుంటారు.
Fri, Sep 19 2025 02:52 AM -
మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యం
పాలకుర్తి(రామగుండం): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు.
Fri, Sep 19 2025 02:50 AM -
విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి సారించాలి
ఎలిగేడు(పెద్దపల్లి): రైతులు విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలని కూనారం, ఏరువాక శాస్త్రవేత్తలు సతీశ్చంద్ర, హరికృష్ణ అన్నారు. గురువారం మండలంలోని ర్యాకల్దేవుపల్లి, ఎలిగేడు, శివపల్లి గ్రామాల్లో వరిపంటలను పరిశీలించారు.
Fri, Sep 19 2025 02:50 AM -
వంతెనల నిర్మాణానికి రూ.5 కోట్లు
● ఎమ్మెల్యే విజయరమణారావుFri, Sep 19 2025 02:50 AM -
సీబీఐ ఇక బిజీబిజీ!
హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు– నాగమణి దంపతుల జంటహత్య కేసు విచారణకు గురువారం సీబీఐ రంగప్రవేశం చేసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే.Fri, Sep 19 2025 02:50 AM -
" />
విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలి
● జడ్జి రాధిక జైశ్వాల్Fri, Sep 19 2025 02:50 AM -
● మంథని కేంద్రంగా రెండు కేసుల దర్యాప్తు ● ‘కాళేశ్వరం’ అవినీతి ఆరోపణలు, వామన్రావు దంపతుల హత్య కేసు ● ఫోన్ట్యాపింగ్ కూడా తోడైతే మూడు కేసులు ఉమ్మడి జిల్లావే.. ● 33 నెలల తరువాత ఉమ్మడి జిల్లాలో సీబీఐ ఎంట్రీ ● రాజకీయ వేడి పెంచుతున్న దర్యాప్తు
● ఉమ్మడి జిల్లాలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వ హయాంలోనూ పలుమార్లు ఉమ్మడి కరీంనగర్ కేంద్రంగా అనేక కేసుల్లో విచారణ చేపట్టాయి. కొన్ని దాడులతో సరిపెట్టగా.. మరికొన్నిట్లో నోటీసుల వరకు వెళ్లాయి. ఇంకొన్నిట్లో విచారణ నేటికీ సాగుతోంది.
Fri, Sep 19 2025 02:50 AM -
ఘనంగా ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
వేములవాడ: ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ 58వ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. వేములవాడలోని తెలంగాణచౌక్ వద్ద 58 కిలోల కేక్ను కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు.
Fri, Sep 19 2025 02:50 AM -
ఇంటర్లో ఉత్తీర్ణత పెరగాలి
సిరిసిల్ల: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత మరింత పెరగాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు.
Fri, Sep 19 2025 02:50 AM -
సైబర్ వారియర్లతో నేరాల నియంత్రణ
● ఎస్పీ మహేశ్ బి గీతేFri, Sep 19 2025 02:50 AM