-
ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఆర్థిక సంవత్సరం భారీ ద్రవ్యలోటుతో ప్రారంభమైంది.
-
భక్తి... త్యాగాల సమ్మేళనం ఈదుల్ అజ్ హా
ప్రతి విశ్వాసికి జీవితంలో తీపి గుర్తులుగా నిలిచి΄ోయే సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో పండుగలు కూడా ఒకటి. ఇస్లామ్ జీవన విధానంలో ముస్లింలు రెండు పండుగలు జరుపుకుంటారు. ఒకటి ఈదుల్ ఫిత్ర్ /రమజాన్, రెండవది ఈదుల్ అజ్ హా/బక్రీద్.
Sat, Jun 07 2025 04:09 AM -
ప్రపంచంతోనే పోటీ పడేలా తెలంగాణ
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘మాది ప్రజా ప్రభుత్వం..ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడమే మా అంతిమ లక్ష్యం.
Sat, Jun 07 2025 03:58 AM -
బనకచర్లపై కేంద్రం కీలక హామీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదులపై స్పందించి కేంద్రం కీలక హామీ ఇచ్చింది.
Sat, Jun 07 2025 03:47 AM -
పచ్చని కాపురాల్లో... వివాహేతర చిచ్చు
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో ఏకంగా హత్యలదాకా వ్యవహారం వెళ్తోంది. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా బాధితుల బిడ్డలు అనాథలుగా మారుతుండటం అందరినీ కలవరపెడుతోంది.
Sat, Jun 07 2025 03:33 AM -
నాటి కేబినెట్ ఆమోదంతోనే
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగాయని నాటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల ర
Sat, Jun 07 2025 03:27 AM -
జోసాలో సీట్ల జోష్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్
Sat, Jun 07 2025 03:25 AM -
రైతుపై సర్కారు పగాకు
నాలుగేళ్లుగా నల్లబర్లీ సాగు చేస్తున్నా. కిందటి సంవత్సరం వరకు మంచి ధర లభించింది. కంపెనీలు ఇచ్చిన భరోసాతో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని నల్లబర్లీ వేశా. కౌలుకే ఎకరాకు రూ.30 వేల వరకు చెల్లించా. సాగుకు ఎకరాకు రూ.1.30 లక్షలైంది.
Sat, Jun 07 2025 03:18 AM -
ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి ఇదంతా చేస్తున్నారు..?
తిరుపతి రూరల్: తనను లిక్కర్ స్కాంలో ఇరికించాలని కుట్రలు చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు.
Sat, Jun 07 2025 03:08 AM -
ఆళ్లగడ్డలో ఆగని చికెన్ దందా!
ఆళ్లగడ్డ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చికెన్ అంగళ్ల నిర్వాహకులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మాట వినని వారిని ఎలాగైనా బెదిరించి లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నంలేదు. తాజాగా..
Sat, Jun 07 2025 02:58 AM -
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’
సాక్షి, అమరావతి: ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’ను ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని, 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
Sat, Jun 07 2025 02:55 AM -
కాకినాడలో సైబర్ స్కామర్లు
కాకినాడ క్రైం: అమాయకులే లక్ష్యంగా కాకినాడలో ఓ ముఠా ఖాతాలు తెరచి, వాటిని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది.
Sat, Jun 07 2025 02:50 AM -
82.468 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
తగరపువలస/కూర్మన్నపాలెం: విశాఖ జిల్లాలోని రెండే వేర్వేరు చోట్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు.
Sat, Jun 07 2025 02:48 AM -
ధోకా బాబూ..!
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తోంది. ఒకవైపు వక్ఫ్ బోర్డు సవరణకు వత్తాసు పలికిన సర్కారు... మరోవైపు రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది.
Sat, Jun 07 2025 02:45 AM -
కుప్పకూలిన శాంతిభద్రతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
Sat, Jun 07 2025 02:31 AM -
పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరోదాడి
సాక్షి, అమరావతి : రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా సాక్షి దినపత్రికను మరోసారి లక్ష్యంగా చేసుకుంది.
Sat, Jun 07 2025 02:24 AM -
పోలీసు అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి
సాక్షి, టాస్క్ ఫోర్స్ : తన చావుతోనైనా పోలీసులకు కనువిప్పు కలగాలని, అమాయకులను వేధించడం ఆపాలని ఓ వ్యాపారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
Sat, Jun 07 2025 02:20 AM -
విస్మరించొద్దు!
విస్తరిస్తోంది..క్రమంగా పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులుSat, Jun 07 2025 01:49 AM -
కుటుంబాలు కుదేలు!
సంక్షేమ వెలుగులు లేక సంక్షోభ చీకట్లుSat, Jun 07 2025 01:49 AM -
ముగిసిన చెస్ క్రీడా సంబరాలు
విజయవాడస్పోర్ట్స్: విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్ పైన్ స్కూల్లో ఐదు రోజులుగా జరుగుతున్న చదరంగం క్రీడా సంబరాలు శుక్రవారం ముగిశాయి.
Sat, Jun 07 2025 01:49 AM -
నాడు
కూటమి ప్రభుత్వ పాలనలో ఆ పరిస్థితి తారుమారైంది. సామాజిక పింఛన్లు మినహా ఏ ఒక్క సంక్షేమ పథకం అందలేదు. సూపర్సిక్స్ హామీలను విశ్వసించిన పేద, మధ్యతరగతి వర్గాలు భంగపాటుకు గురయ్యాయి. హామీల పేరుతో గద్దెనెక్కి వాటిని అటకెక్కించారంటూ ఆయా వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. కూటమి మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి.Sat, Jun 07 2025 01:49 AM -
జెడ్పీ హైస్కూలుకు 50సెంట్ల భూమి వితరణ
కంకిపాడు: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన విద్య అందాలని జెడ్పీ సీఈఓ కె.కన్నమ నాయుడు అన్నారు. మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన దాత అన్నే పద్మనాభరావు, ఉషారాణి దంపతులు రూ.
Sat, Jun 07 2025 01:49 AM -
తొలి రోజు డీఎస్సీ ప్రశాంతం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీలో భాగంగా తొలిరోజు శుక్రవారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన సెషన్లో 1,150 మంది అభ్యర్థులకుగాను 1,008(87.65 శాతం) మంది హాజరయ్యారు.
Sat, Jun 07 2025 01:49 AM -
" />
నేతన్నలకు ఉచిత విద్యుత్ ఏది?
జగన్మోహన్రెడ్డి హయాంలో నేతన్నలకు ఏడాదికి రూ.24వేలు చొప్పున అందజేశారు. ఆర్థికంగా నేతన్నలు కోలుకున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులను సైతం నేతన్నలు ఎదుర్కొని నిలబడ్డారంటే జగన్ పుణ్యమే. ఐదేళ్ల పాటు నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో నేత కార్మికుడు రూ.1.20లక్షల చొప్పున పొందారు.
Sat, Jun 07 2025 01:49 AM -
కూటమి దగా.. రైతులపై పగ
ఎన్నికల సమయంలో కూటమి తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి రైతుకు ఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20 వేలు అందించాలి. పల్నాడు జిల్లాలో 2,80,181 మందికి ఇప్పటికే ఏడాదికి రూ.560.36 కోట్లు చెల్లించాల్సి ఉంది.
Sat, Jun 07 2025 01:49 AM
-
ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ఆర్థిక సంవత్సరం భారీ ద్రవ్యలోటుతో ప్రారంభమైంది.
Sat, Jun 07 2025 04:19 AM -
భక్తి... త్యాగాల సమ్మేళనం ఈదుల్ అజ్ హా
ప్రతి విశ్వాసికి జీవితంలో తీపి గుర్తులుగా నిలిచి΄ోయే సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో పండుగలు కూడా ఒకటి. ఇస్లామ్ జీవన విధానంలో ముస్లింలు రెండు పండుగలు జరుపుకుంటారు. ఒకటి ఈదుల్ ఫిత్ర్ /రమజాన్, రెండవది ఈదుల్ అజ్ హా/బక్రీద్.
Sat, Jun 07 2025 04:09 AM -
ప్రపంచంతోనే పోటీ పడేలా తెలంగాణ
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘మాది ప్రజా ప్రభుత్వం..ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడమే మా అంతిమ లక్ష్యం.
Sat, Jun 07 2025 03:58 AM -
బనకచర్లపై కేంద్రం కీలక హామీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదులపై స్పందించి కేంద్రం కీలక హామీ ఇచ్చింది.
Sat, Jun 07 2025 03:47 AM -
పచ్చని కాపురాల్లో... వివాహేతర చిచ్చు
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో ఏకంగా హత్యలదాకా వ్యవహారం వెళ్తోంది. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా బాధితుల బిడ్డలు అనాథలుగా మారుతుండటం అందరినీ కలవరపెడుతోంది.
Sat, Jun 07 2025 03:33 AM -
నాటి కేబినెట్ ఆమోదంతోనే
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగాయని నాటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల ర
Sat, Jun 07 2025 03:27 AM -
జోసాలో సీట్ల జోష్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్
Sat, Jun 07 2025 03:25 AM -
రైతుపై సర్కారు పగాకు
నాలుగేళ్లుగా నల్లబర్లీ సాగు చేస్తున్నా. కిందటి సంవత్సరం వరకు మంచి ధర లభించింది. కంపెనీలు ఇచ్చిన భరోసాతో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని నల్లబర్లీ వేశా. కౌలుకే ఎకరాకు రూ.30 వేల వరకు చెల్లించా. సాగుకు ఎకరాకు రూ.1.30 లక్షలైంది.
Sat, Jun 07 2025 03:18 AM -
ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి ఇదంతా చేస్తున్నారు..?
తిరుపతి రూరల్: తనను లిక్కర్ స్కాంలో ఇరికించాలని కుట్రలు చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు.
Sat, Jun 07 2025 03:08 AM -
ఆళ్లగడ్డలో ఆగని చికెన్ దందా!
ఆళ్లగడ్డ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చికెన్ అంగళ్ల నిర్వాహకులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మాట వినని వారిని ఎలాగైనా బెదిరించి లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నంలేదు. తాజాగా..
Sat, Jun 07 2025 02:58 AM -
8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’
సాక్షి, అమరావతి: ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’ను ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజిన్గా తీర్చిదిద్దాలని, 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల సంపద సృష్టి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
Sat, Jun 07 2025 02:55 AM -
కాకినాడలో సైబర్ స్కామర్లు
కాకినాడ క్రైం: అమాయకులే లక్ష్యంగా కాకినాడలో ఓ ముఠా ఖాతాలు తెరచి, వాటిని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది.
Sat, Jun 07 2025 02:50 AM -
82.468 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
తగరపువలస/కూర్మన్నపాలెం: విశాఖ జిల్లాలోని రెండే వేర్వేరు చోట్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు.
Sat, Jun 07 2025 02:48 AM -
ధోకా బాబూ..!
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తోంది. ఒకవైపు వక్ఫ్ బోర్డు సవరణకు వత్తాసు పలికిన సర్కారు... మరోవైపు రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది.
Sat, Jun 07 2025 02:45 AM -
కుప్పకూలిన శాంతిభద్రతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.
Sat, Jun 07 2025 02:31 AM -
పత్రికా స్వేచ్ఛపై సర్కారు మరోదాడి
సాక్షి, అమరావతి : రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా సాక్షి దినపత్రికను మరోసారి లక్ష్యంగా చేసుకుంది.
Sat, Jun 07 2025 02:24 AM -
పోలీసు అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి
సాక్షి, టాస్క్ ఫోర్స్ : తన చావుతోనైనా పోలీసులకు కనువిప్పు కలగాలని, అమాయకులను వేధించడం ఆపాలని ఓ వ్యాపారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
Sat, Jun 07 2025 02:20 AM -
విస్మరించొద్దు!
విస్తరిస్తోంది..క్రమంగా పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులుSat, Jun 07 2025 01:49 AM -
కుటుంబాలు కుదేలు!
సంక్షేమ వెలుగులు లేక సంక్షోభ చీకట్లుSat, Jun 07 2025 01:49 AM -
ముగిసిన చెస్ క్రీడా సంబరాలు
విజయవాడస్పోర్ట్స్: విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్ పైన్ స్కూల్లో ఐదు రోజులుగా జరుగుతున్న చదరంగం క్రీడా సంబరాలు శుక్రవారం ముగిశాయి.
Sat, Jun 07 2025 01:49 AM -
నాడు
కూటమి ప్రభుత్వ పాలనలో ఆ పరిస్థితి తారుమారైంది. సామాజిక పింఛన్లు మినహా ఏ ఒక్క సంక్షేమ పథకం అందలేదు. సూపర్సిక్స్ హామీలను విశ్వసించిన పేద, మధ్యతరగతి వర్గాలు భంగపాటుకు గురయ్యాయి. హామీల పేరుతో గద్దెనెక్కి వాటిని అటకెక్కించారంటూ ఆయా వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. కూటమి మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి.Sat, Jun 07 2025 01:49 AM -
జెడ్పీ హైస్కూలుకు 50సెంట్ల భూమి వితరణ
కంకిపాడు: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన విద్య అందాలని జెడ్పీ సీఈఓ కె.కన్నమ నాయుడు అన్నారు. మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన దాత అన్నే పద్మనాభరావు, ఉషారాణి దంపతులు రూ.
Sat, Jun 07 2025 01:49 AM -
తొలి రోజు డీఎస్సీ ప్రశాంతం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీలో భాగంగా తొలిరోజు శుక్రవారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన సెషన్లో 1,150 మంది అభ్యర్థులకుగాను 1,008(87.65 శాతం) మంది హాజరయ్యారు.
Sat, Jun 07 2025 01:49 AM -
" />
నేతన్నలకు ఉచిత విద్యుత్ ఏది?
జగన్మోహన్రెడ్డి హయాంలో నేతన్నలకు ఏడాదికి రూ.24వేలు చొప్పున అందజేశారు. ఆర్థికంగా నేతన్నలు కోలుకున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులను సైతం నేతన్నలు ఎదుర్కొని నిలబడ్డారంటే జగన్ పుణ్యమే. ఐదేళ్ల పాటు నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో నేత కార్మికుడు రూ.1.20లక్షల చొప్పున పొందారు.
Sat, Jun 07 2025 01:49 AM -
కూటమి దగా.. రైతులపై పగ
ఎన్నికల సమయంలో కూటమి తన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి రైతుకు ఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20 వేలు అందించాలి. పల్నాడు జిల్లాలో 2,80,181 మందికి ఇప్పటికే ఏడాదికి రూ.560.36 కోట్లు చెల్లించాల్సి ఉంది.
Sat, Jun 07 2025 01:49 AM