-
ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి!
బెర్లిన్: అది సముద్ర తీర ప్రాంతాల్లో కని్పంచే పక్షి. ఎలా జరిగిందో గానీ ఓ చేపల గాలం కాస్తా దాని ముక్కులోకి గుచ్చుకుపోయింది.
-
తొలి బోర్డు పరీక్షలకు హాజరు తప్పనిసరి
న్యూఢిల్లీ: పదో తరగతి వార్షిక పరీక్షల విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోమవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నుంచి వార్షిక పరీక్షలను రెండుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Tue, Feb 17 2026 06:24 AM -
ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఎక్స్పో!
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూసిన ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ సదస్సు ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
Tue, Feb 17 2026 06:19 AM -
గిరిజనుల ‘ఎర్ర బంగారం’.. కార్పొరేట్పరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగి, చింతపల్లిలో మూడేళ్ల నుంచి కుంకుమపువ్వు సాగులో ప్రయోగాలు ఫలిస్తున్నాయి.
Tue, Feb 17 2026 06:18 AM -
రూ.215 లక్షల కోట్లకు రిటైల్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశ రిటైల్ మార్కెట్ వేగవంతమైన వృద్ధి దిశగా పరుగులు తీస్తోంది.
Tue, Feb 17 2026 06:12 AM -
రూ. కోటి బీమా కాజేసేందుకు..
బూర్గంపాడు: రూ.కోటి బీమా సొమ్ము కోసం ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసేందుకు పథక రచన చేశారు. తీవ్రంగా కొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
Tue, Feb 17 2026 06:11 AM -
వంటింటిపై ధరల దాడి.. రెట్టింపైన ఖర్చుల వేడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. గడచిన కొన్ని నెలలుగా కాస్త శాంతించినట్లు కనిపించిన టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కొత్త ఏడాది ఆరంభంలోనే సామాన్యుడికి షాక్ ఇచ్చింది.
Tue, Feb 17 2026 06:06 AM -
పాత ప్రణాళికలే.. కొత్తగా!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతోపాటు ఏపీ ట్రాన్స్కో 2026–27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ ప్రణాళికలను విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పి
Tue, Feb 17 2026 06:02 AM -
స్వప్నలిపి
‘పగటి కలలు కనకు’ అంటారేగానీ ‘రాత్రి కలలు కనకు’ అనరు. జలుబు చేసినప్పుడు తుమ్మినంత సహజంగా రాత్రి నిద్రలో మనకు కలలు వస్తాయి. ఆ కలలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు...
Tue, Feb 17 2026 05:56 AM -
‘పోలవరం’ అదనపు పనుల్లోనూ లాలూచీ!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో అదనపు పనుల టెండర్లలోనూ లాలూచీపర్వం బట్టబయలైంది. కాంట్రాక్టు విలువ కంటే 4.09 శాతం, 4.15 శాతం అధిక ధరకు రెండు కాంట్రాక్టు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.
Tue, Feb 17 2026 05:51 AM -
డాక్టర్ ఏఐతో తస్మాత్ జాగ్రత్త!
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో తమంతట తామే పనిచేసే (ఆటోమేటెడ్ గైడెన్స్) డిజిటల్ యాప్లతో పెను ప్రమాదాలే వచ్చి పడుతున్నాయంటూ చాలా ఫిర్యాదులు అందుతున్నాయి.
Tue, Feb 17 2026 05:47 AM -
ఊళ్లోకి రారా.. నీ సంగతి తేలుస్తాం..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అండగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులపై రెచ్చిపోయిన మరో ఉదంతమిది.
Tue, Feb 17 2026 05:45 AM -
గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్
న్యూఢిల్లీ: గ్రూప్లోని గట్టి ప్రత్యర్థులు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోయిన అఫ్గానిస్తాన్ టి20 ప్రపంచకప్లో ఎట్టకేలకు మూడో మ్యాచ్లో గెలుపు బోణీ కొట్టింది.
Tue, Feb 17 2026 05:31 AM -
జేఈఈ మెయిన్లో ఏపీ విద్యార్థుల సత్తా
సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్ 2026 సెషన్–1లో ఆంధ్రా విద్యార్థులు సత్తా చాటారు. జనరల్తో పాటు ఓబీసీ, ఎస్సీ విభాగాల్లో దేశంలో టాప్ స్కోర్లు సాధించారు.
Tue, Feb 17 2026 05:30 AM -
ఇంగ్లండ్ దర్జాగా...
కోల్కతా: టి20 ప్రపంచకప్లో తదుపరి దశకు అర్హత పొందాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ మెరిపించింది. తొలిసారి ప్రపంచకప్లో ఆడుతున్న ఇటలీ జట్టు కడదాకా పోరాడింది.
Tue, Feb 17 2026 05:25 AM -
‘శత’క్కొట్టిన నిసాంక
పల్లెకెలె: పాథుమ్ నిసాంక (52 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్లు) ‘శతక’ విధ్వంసంతో ఆ్రస్టేలియా గల్లంతైంది. ఈ టి20 ప్రపంచ కప్లో తొలి సెంచరీని ఆతిథ్య శ్రీలంక బ్యాటర్ నిసాంక అజేయంగా లిఖించాడు.
Tue, Feb 17 2026 05:19 AM -
యూరియా..‘ప్రైవేట్’ దయ!
సాక్షి, అమరావతి: ఖరీఫ్లోనే కాదు.. రబీలోనూ అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. రబీ సీజన్ చివరి దశకు చేరుకున్నా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పాస్ పుస్తకాలు, చెప్పులు, క్యూలైన్లలో బారులు తీరుతున్నాయి.
Tue, Feb 17 2026 05:15 AM -
నేడు ముంబైలో మోదీ, మేక్రాన్ భేటీ
న్యూఢిల్లీ: నేడు భారత పర్యటనకు విచ్చేస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ వెనువెంటనే భారత ప్రధాని మోదీతో భేటీకానున్నారు. ముంబై ఇందుకు వేదికకానుంది.
Tue, Feb 17 2026 05:08 AM -
శబరిమల వివాదంపై విస్తృత ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపనుంది.
Tue, Feb 17 2026 05:02 AM -
వ్యవ‘సాయం’ ఎక్కడ
సాక్షి, అమరావతి: పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. కనీసం అన్నదాతకు యూరియా అందించలేని అన్యాయమైన పాలన ఇది.
Tue, Feb 17 2026 04:58 AM -
డిజిటల్ విప్లవానికి భారత్ పునాది
సాక్షి, అమరావతి: డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులున్నాయని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ చెప్పారు.
Tue, Feb 17 2026 04:58 AM -
మీ పప్పులుడకవ్ అని రైస్ మిల్లర్ల ఫోన్ సార్!!
మీ పప్పులుడకవ్ అని రైస్ మిల్లర్ల ఫోన్ సార్!!
Tue, Feb 17 2026 04:51 AM -
అరుణాచల్ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్లు!
అణ్వ్రస్తాల విషయంలో కొంతకాలంగా దూకుడు కనబరుస్తున్న చైనా, మన సరిహద్దులకు సమీపంలోనే వాటిని భారీ సంఖ్యలో తయారు చేస్తోంది! అరుణాచల్ప్రదేశ్కు 800 కి.మీ.
Tue, Feb 17 2026 04:49 AM -
బలవన్మరణాలకు పాల్పడుతున్నా పట్టదా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పనిభారం పెంచేసి మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నిరసన గళం వినిపించారు.
Tue, Feb 17 2026 04:48 AM -
కమీషన్ల కోసం కుమ్ములాట!
సాక్షి, అమరావతి: వైద్యశాఖలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకునే వ్యవహారంలో అధికార కూటమికి చెందిన ఇద్దరు నేతల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది.
Tue, Feb 17 2026 04:42 AM
-
ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి!
బెర్లిన్: అది సముద్ర తీర ప్రాంతాల్లో కని్పంచే పక్షి. ఎలా జరిగిందో గానీ ఓ చేపల గాలం కాస్తా దాని ముక్కులోకి గుచ్చుకుపోయింది.
Tue, Feb 17 2026 06:29 AM -
తొలి బోర్డు పరీక్షలకు హాజరు తప్పనిసరి
న్యూఢిల్లీ: పదో తరగతి వార్షిక పరీక్షల విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోమవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నుంచి వార్షిక పరీక్షలను రెండుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Tue, Feb 17 2026 06:24 AM -
ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఎక్స్పో!
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూసిన ప్రపంచ స్థాయి కృత్రిమ మేధ సదస్సు ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
Tue, Feb 17 2026 06:19 AM -
గిరిజనుల ‘ఎర్ర బంగారం’.. కార్పొరేట్పరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగి, చింతపల్లిలో మూడేళ్ల నుంచి కుంకుమపువ్వు సాగులో ప్రయోగాలు ఫలిస్తున్నాయి.
Tue, Feb 17 2026 06:18 AM -
రూ.215 లక్షల కోట్లకు రిటైల్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశ రిటైల్ మార్కెట్ వేగవంతమైన వృద్ధి దిశగా పరుగులు తీస్తోంది.
Tue, Feb 17 2026 06:12 AM -
రూ. కోటి బీమా కాజేసేందుకు..
బూర్గంపాడు: రూ.కోటి బీమా సొమ్ము కోసం ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసేందుకు పథక రచన చేశారు. తీవ్రంగా కొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
Tue, Feb 17 2026 06:11 AM -
వంటింటిపై ధరల దాడి.. రెట్టింపైన ఖర్చుల వేడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. గడచిన కొన్ని నెలలుగా కాస్త శాంతించినట్లు కనిపించిన టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కొత్త ఏడాది ఆరంభంలోనే సామాన్యుడికి షాక్ ఇచ్చింది.
Tue, Feb 17 2026 06:06 AM -
పాత ప్రణాళికలే.. కొత్తగా!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతోపాటు ఏపీ ట్రాన్స్కో 2026–27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ ప్రణాళికలను విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పి
Tue, Feb 17 2026 06:02 AM -
స్వప్నలిపి
‘పగటి కలలు కనకు’ అంటారేగానీ ‘రాత్రి కలలు కనకు’ అనరు. జలుబు చేసినప్పుడు తుమ్మినంత సహజంగా రాత్రి నిద్రలో మనకు కలలు వస్తాయి. ఆ కలలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు...
Tue, Feb 17 2026 05:56 AM -
‘పోలవరం’ అదనపు పనుల్లోనూ లాలూచీ!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో అదనపు పనుల టెండర్లలోనూ లాలూచీపర్వం బట్టబయలైంది. కాంట్రాక్టు విలువ కంటే 4.09 శాతం, 4.15 శాతం అధిక ధరకు రెండు కాంట్రాక్టు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి.
Tue, Feb 17 2026 05:51 AM -
డాక్టర్ ఏఐతో తస్మాత్ జాగ్రత్త!
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహాయంతో తమంతట తామే పనిచేసే (ఆటోమేటెడ్ గైడెన్స్) డిజిటల్ యాప్లతో పెను ప్రమాదాలే వచ్చి పడుతున్నాయంటూ చాలా ఫిర్యాదులు అందుతున్నాయి.
Tue, Feb 17 2026 05:47 AM -
ఊళ్లోకి రారా.. నీ సంగతి తేలుస్తాం..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అధికారం అండగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులపై రెచ్చిపోయిన మరో ఉదంతమిది.
Tue, Feb 17 2026 05:45 AM -
గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్
న్యూఢిల్లీ: గ్రూప్లోని గట్టి ప్రత్యర్థులు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిపోయిన అఫ్గానిస్తాన్ టి20 ప్రపంచకప్లో ఎట్టకేలకు మూడో మ్యాచ్లో గెలుపు బోణీ కొట్టింది.
Tue, Feb 17 2026 05:31 AM -
జేఈఈ మెయిన్లో ఏపీ విద్యార్థుల సత్తా
సాక్షి, అమరావతి: జేఈఈ మెయిన్ 2026 సెషన్–1లో ఆంధ్రా విద్యార్థులు సత్తా చాటారు. జనరల్తో పాటు ఓబీసీ, ఎస్సీ విభాగాల్లో దేశంలో టాప్ స్కోర్లు సాధించారు.
Tue, Feb 17 2026 05:30 AM -
ఇంగ్లండ్ దర్జాగా...
కోల్కతా: టి20 ప్రపంచకప్లో తదుపరి దశకు అర్హత పొందాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ మెరిపించింది. తొలిసారి ప్రపంచకప్లో ఆడుతున్న ఇటలీ జట్టు కడదాకా పోరాడింది.
Tue, Feb 17 2026 05:25 AM -
‘శత’క్కొట్టిన నిసాంక
పల్లెకెలె: పాథుమ్ నిసాంక (52 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్లు) ‘శతక’ విధ్వంసంతో ఆ్రస్టేలియా గల్లంతైంది. ఈ టి20 ప్రపంచ కప్లో తొలి సెంచరీని ఆతిథ్య శ్రీలంక బ్యాటర్ నిసాంక అజేయంగా లిఖించాడు.
Tue, Feb 17 2026 05:19 AM -
యూరియా..‘ప్రైవేట్’ దయ!
సాక్షి, అమరావతి: ఖరీఫ్లోనే కాదు.. రబీలోనూ అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. రబీ సీజన్ చివరి దశకు చేరుకున్నా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పాస్ పుస్తకాలు, చెప్పులు, క్యూలైన్లలో బారులు తీరుతున్నాయి.
Tue, Feb 17 2026 05:15 AM -
నేడు ముంబైలో మోదీ, మేక్రాన్ భేటీ
న్యూఢిల్లీ: నేడు భారత పర్యటనకు విచ్చేస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ వెనువెంటనే భారత ప్రధాని మోదీతో భేటీకానున్నారు. ముంబై ఇందుకు వేదికకానుంది.
Tue, Feb 17 2026 05:08 AM -
శబరిమల వివాదంపై విస్తృత ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపనుంది.
Tue, Feb 17 2026 05:02 AM -
వ్యవ‘సాయం’ ఎక్కడ
సాక్షి, అమరావతి: పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. కనీసం అన్నదాతకు యూరియా అందించలేని అన్యాయమైన పాలన ఇది.
Tue, Feb 17 2026 04:58 AM -
డిజిటల్ విప్లవానికి భారత్ పునాది
సాక్షి, అమరావతి: డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులున్నాయని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ చెప్పారు.
Tue, Feb 17 2026 04:58 AM -
మీ పప్పులుడకవ్ అని రైస్ మిల్లర్ల ఫోన్ సార్!!
మీ పప్పులుడకవ్ అని రైస్ మిల్లర్ల ఫోన్ సార్!!
Tue, Feb 17 2026 04:51 AM -
అరుణాచల్ సమీపంలో చైనా అణ్వస్త్ర ప్లాంట్లు!
అణ్వ్రస్తాల విషయంలో కొంతకాలంగా దూకుడు కనబరుస్తున్న చైనా, మన సరిహద్దులకు సమీపంలోనే వాటిని భారీ సంఖ్యలో తయారు చేస్తోంది! అరుణాచల్ప్రదేశ్కు 800 కి.మీ.
Tue, Feb 17 2026 04:49 AM -
బలవన్మరణాలకు పాల్పడుతున్నా పట్టదా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పనిభారం పెంచేసి మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నిరసన గళం వినిపించారు.
Tue, Feb 17 2026 04:48 AM -
కమీషన్ల కోసం కుమ్ములాట!
సాక్షి, అమరావతి: వైద్యశాఖలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకునే వ్యవహారంలో అధికార కూటమికి చెందిన ఇద్దరు నేతల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది.
Tue, Feb 17 2026 04:42 AM
