-
తాడిపత్రిలో జేసీ గూండాగిరి
సాక్షి, టాస్క్ ఫోర్స్/అనంతపురం కార్పొరేషన్: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి గూండాగిరికి అంతేలేకుండా పోతోంది.
-
ఆస్తుల మానిటైజేషన్ స్పీడ్ పెంచాలి
ముంబై: ప్రభుత్వ రంగంలోని ఆస్తుల మానిటైజేషన్ను వేగవంతం చేయవలసి ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు.
Fri, Sep 19 2025 05:31 AM -
పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగ ఖాళీలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం దృష్టి సా రించింది. శాఖల వారీగా వివరాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సమరి్పంచింది.
Fri, Sep 19 2025 05:29 AM -
గ్లోబల్గా చైనా ఈవీలతో టాటా పోటీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి చైనా కంపెనీలతో ధరలపరంగా పోటీపడటంపై దృష్టి పెడుతున్నట్లు టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ) శైలేష్ చంద్ర తెలిపారు.
Fri, Sep 19 2025 05:25 AM -
దసరాకు 7,754 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు రవాణాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) చర్యలు చేపట్టింది.
Fri, Sep 19 2025 05:24 AM -
అయినవారికి అప్పనంగా..
సాక్షి, అమరావతి: గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పదింటిని తమ బినామీలు, అస్మదీయులకు అప్పనంగా కట్టబెట్టడానికి ప్రభుత్వ పెద్దలు లైన్క్లియర్ చేసుకుంటున్నారు.
Fri, Sep 19 2025 05:24 AM -
ప్రధాని మోదీతో పెప్సికో గ్లోబల్ సీఈవో భేటీ
న్యూఢిల్లీ: పెప్సికో గ్లోబల్ సీఈవో, చైర్మన్ రామన్ లగుర్తా మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
Fri, Sep 19 2025 05:21 AM -
టారిఫ్లకు పది వారాల్లో పరిష్కారం
కోల్కతా: అమెరికా టారిఫ్లకు వచ్చే ఎనిమిది, పది వారాల్లో పరిష్కారం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత నాగేశ్వరన్ చెప్పారు.
Fri, Sep 19 2025 05:16 AM -
రిసెప్షన్ చేయం.. యూరియాకు సాయం
మిర్యాలగూడ: తన నియోజకవర్గంలోని రైతుల సంక్షేమం కోసం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రూ.2 కోట్ల విరాళాన్ని గురు వారం సీఎం రేవంత్రెడ్డికి అందజేశారు. ఇటీవల తన కుమారుడు వివాహం జరగగా..
Fri, Sep 19 2025 05:15 AM -
ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం
సాక్షి బెంగళూరు: పత్రికా స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటకలో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Fri, Sep 19 2025 05:14 AM -
భారత్లో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత్ పెట్టుబడులకు అనుకూలమైన అనేక విధానాలను అమలు చేస్తోందని, దేశీయంగా సుశిక్షితులైన నిపుణుల లభ్యత పుష్కలంగా ఉందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
Fri, Sep 19 2025 05:13 AM -
జుట్టుపట్టి ఈడ్చేసి.. కాలర్ పట్టి లాగేసి..!
ఆదోని టౌన్/ఆదోని రూరల్/సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోంది.
Fri, Sep 19 2025 05:10 AM -
‘సాక్షి’ ఎడిటర్పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘సాక్షి’ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
Fri, Sep 19 2025 05:09 AM -
సంస్కరణలను అందిపుచ్చుకోండి..
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలు, సంస్కరణల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని కార్పొరేట్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.
Fri, Sep 19 2025 05:07 AM -
గతి తప్పిన జలచక్రం!
ప్రపంచ జలచక్రం గతి తప్పింది. 2024లో ఇది మరింత అస్తవ్యస్తమైంది. గత 175 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.55 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరగటంతో వాతావరణంలో అసమతుల్యత పెరిగిపోయింది.
Fri, Sep 19 2025 05:03 AM -
ఒకేసారి 404 కేసుల విచారణా?
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి 404 కేసులు ఎలా విచారణ చేస్తారని.. ఏఏ కేసులు విచారణ చేస్తున్నారో తెలియజేయాలి కదా అని సమాచార హక్కు కమిషన్ తీరును హైకోర్టు తప్పుబట్టింది.
Fri, Sep 19 2025 04:59 AM -
అమెరికా పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడి మృతి
మహబూబ్నగర్ క్రైం: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్నగర్కు చెందిన యువకుడు మృతి చెందాడు. ఘటన జరిగిన 2 వారాల తర్వాత ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది.
Fri, Sep 19 2025 04:57 AM -
21 నుంచి దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్ర భుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది.
Fri, Sep 19 2025 04:55 AM -
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురు బలి
భూత్పూర్: ఓ ఆటోడ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని తుల్జాభవానితండా వద్ద ఈ ఘటన జరిగింది. భూత్పూర్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..
Fri, Sep 19 2025 04:51 AM -
2025 టు 1990
గూగుల్ జెమిని నానో బనాన ట్రెండ్ హవా కొనసాగుతుండగానే మరోవైపు నానో బనాన ఏఐ శారీ ట్రెండ్ మొదలైంది. మహిళా యూజర్లు జెమిని నానో బనాన ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను ఉపయోగించి తమ సెల్ఫీలను 90 దశకం డ్రామటిక్ బాలీవుడ్–స్టైల్ ప్రోర్ట్రయిట్స్లోకి మార్చడమే...
Fri, Sep 19 2025 04:51 AM -
పార్టీ తప్పులే శత్రువుకు ఆయుధాలయ్యాయి
సాక్షి, హైదరాబాద్: ‘మావోయిస్టు పార్టీ అనుసరించిన అతివాద, దుందుడుకువాద చర్యలన్నీ ఎక్కడికక్కడే అంతిమంగా శత్రువుకు ఉపయోగపడే ఆయుధాలయ్యాయి.
Fri, Sep 19 2025 04:45 AM -
దేశం పరువు నిలబెట్టుకున్నారు
మన దేశంలో కాఫీ హోటల్ బయట పెట్టిన బైక్లు మాయమవడం మామూలే. కాని యు.కె.లో కూడా ఇలా జరిగితే వెర్రి ముఖం వేయక తప్పదు. అది కూడా ఆ బైకే ఆధారంగా ప్రపంచ యాత్ర చేస్తున్నవాడికి. అదే జరిగింది.
Fri, Sep 19 2025 04:45 AM -
మైనార్టీ గురుకులంలో వేతనాల కోత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో అధికార యంత్రాంగం కోత పెట్టింది.
Fri, Sep 19 2025 04:43 AM -
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు: సీఈవో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Sep 19 2025 04:40 AM -
Aruna Sareen: ఈ బామ్మ రోజూ జైలుకు వెళుతుంది!
ఎనభై మూడు సంవత్సరాల అరుణ సరీన్ రోజూ జైలుకు వెళుతుంది. అలాగని ఆమె బంధువులు ఎవరూ జైలులో లేరు. గత పాతిక సంవత్సరాలుగా అరుణ జైలుకు వెళ్లడానికి కారణం ఖైదీలకు యోగా నేర్పించడం, సాధనం చేయించడం!
Fri, Sep 19 2025 04:38 AM
-
తాడిపత్రిలో జేసీ గూండాగిరి
సాక్షి, టాస్క్ ఫోర్స్/అనంతపురం కార్పొరేషన్: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి గూండాగిరికి అంతేలేకుండా పోతోంది.
Fri, Sep 19 2025 05:31 AM -
ఆస్తుల మానిటైజేషన్ స్పీడ్ పెంచాలి
ముంబై: ప్రభుత్వ రంగంలోని ఆస్తుల మానిటైజేషన్ను వేగవంతం చేయవలసి ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు.
Fri, Sep 19 2025 05:31 AM -
పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగ ఖాళీలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం దృష్టి సా రించింది. శాఖల వారీగా వివరాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సమరి్పంచింది.
Fri, Sep 19 2025 05:29 AM -
గ్లోబల్గా చైనా ఈవీలతో టాటా పోటీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి చైనా కంపెనీలతో ధరలపరంగా పోటీపడటంపై దృష్టి పెడుతున్నట్లు టాటా మోటర్స్ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ) శైలేష్ చంద్ర తెలిపారు.
Fri, Sep 19 2025 05:25 AM -
దసరాకు 7,754 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు రవాణాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) చర్యలు చేపట్టింది.
Fri, Sep 19 2025 05:24 AM -
అయినవారికి అప్పనంగా..
సాక్షి, అమరావతి: గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పదింటిని తమ బినామీలు, అస్మదీయులకు అప్పనంగా కట్టబెట్టడానికి ప్రభుత్వ పెద్దలు లైన్క్లియర్ చేసుకుంటున్నారు.
Fri, Sep 19 2025 05:24 AM -
ప్రధాని మోదీతో పెప్సికో గ్లోబల్ సీఈవో భేటీ
న్యూఢిల్లీ: పెప్సికో గ్లోబల్ సీఈవో, చైర్మన్ రామన్ లగుర్తా మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
Fri, Sep 19 2025 05:21 AM -
టారిఫ్లకు పది వారాల్లో పరిష్కారం
కోల్కతా: అమెరికా టారిఫ్లకు వచ్చే ఎనిమిది, పది వారాల్లో పరిష్కారం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత నాగేశ్వరన్ చెప్పారు.
Fri, Sep 19 2025 05:16 AM -
రిసెప్షన్ చేయం.. యూరియాకు సాయం
మిర్యాలగూడ: తన నియోజకవర్గంలోని రైతుల సంక్షేమం కోసం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రూ.2 కోట్ల విరాళాన్ని గురు వారం సీఎం రేవంత్రెడ్డికి అందజేశారు. ఇటీవల తన కుమారుడు వివాహం జరగగా..
Fri, Sep 19 2025 05:15 AM -
ప్రజాస్వామ్య రక్షణకు పెను ప్రమాదం
సాక్షి బెంగళూరు: పత్రికా స్వేచ్ఛను హరించేలా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటకలో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Fri, Sep 19 2025 05:14 AM -
భారత్లో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత్ పెట్టుబడులకు అనుకూలమైన అనేక విధానాలను అమలు చేస్తోందని, దేశీయంగా సుశిక్షితులైన నిపుణుల లభ్యత పుష్కలంగా ఉందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
Fri, Sep 19 2025 05:13 AM -
జుట్టుపట్టి ఈడ్చేసి.. కాలర్ పట్టి లాగేసి..!
ఆదోని టౌన్/ఆదోని రూరల్/సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోంది.
Fri, Sep 19 2025 05:10 AM -
‘సాక్షి’ ఎడిటర్పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘సాక్షి’ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
Fri, Sep 19 2025 05:09 AM -
సంస్కరణలను అందిపుచ్చుకోండి..
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలు, సంస్కరణల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని కార్పొరేట్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు.
Fri, Sep 19 2025 05:07 AM -
గతి తప్పిన జలచక్రం!
ప్రపంచ జలచక్రం గతి తప్పింది. 2024లో ఇది మరింత అస్తవ్యస్తమైంది. గత 175 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.55 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరగటంతో వాతావరణంలో అసమతుల్యత పెరిగిపోయింది.
Fri, Sep 19 2025 05:03 AM -
ఒకేసారి 404 కేసుల విచారణా?
సాక్షి, హైదరాబాద్: ఒకేసారి 404 కేసులు ఎలా విచారణ చేస్తారని.. ఏఏ కేసులు విచారణ చేస్తున్నారో తెలియజేయాలి కదా అని సమాచార హక్కు కమిషన్ తీరును హైకోర్టు తప్పుబట్టింది.
Fri, Sep 19 2025 04:59 AM -
అమెరికా పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడి మృతి
మహబూబ్నగర్ క్రైం: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్నగర్కు చెందిన యువకుడు మృతి చెందాడు. ఘటన జరిగిన 2 వారాల తర్వాత ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది.
Fri, Sep 19 2025 04:57 AM -
21 నుంచి దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్ర భుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది.
Fri, Sep 19 2025 04:55 AM -
ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురు బలి
భూత్పూర్: ఓ ఆటోడ్రైవర్ నిర్లక్ష్యానికి ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని తుల్జాభవానితండా వద్ద ఈ ఘటన జరిగింది. భూత్పూర్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం..
Fri, Sep 19 2025 04:51 AM -
2025 టు 1990
గూగుల్ జెమిని నానో బనాన ట్రెండ్ హవా కొనసాగుతుండగానే మరోవైపు నానో బనాన ఏఐ శారీ ట్రెండ్ మొదలైంది. మహిళా యూజర్లు జెమిని నానో బనాన ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను ఉపయోగించి తమ సెల్ఫీలను 90 దశకం డ్రామటిక్ బాలీవుడ్–స్టైల్ ప్రోర్ట్రయిట్స్లోకి మార్చడమే...
Fri, Sep 19 2025 04:51 AM -
పార్టీ తప్పులే శత్రువుకు ఆయుధాలయ్యాయి
సాక్షి, హైదరాబాద్: ‘మావోయిస్టు పార్టీ అనుసరించిన అతివాద, దుందుడుకువాద చర్యలన్నీ ఎక్కడికక్కడే అంతిమంగా శత్రువుకు ఉపయోగపడే ఆయుధాలయ్యాయి.
Fri, Sep 19 2025 04:45 AM -
దేశం పరువు నిలబెట్టుకున్నారు
మన దేశంలో కాఫీ హోటల్ బయట పెట్టిన బైక్లు మాయమవడం మామూలే. కాని యు.కె.లో కూడా ఇలా జరిగితే వెర్రి ముఖం వేయక తప్పదు. అది కూడా ఆ బైకే ఆధారంగా ప్రపంచ యాత్ర చేస్తున్నవాడికి. అదే జరిగింది.
Fri, Sep 19 2025 04:45 AM -
మైనార్టీ గురుకులంలో వేతనాల కోత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో అధికార యంత్రాంగం కోత పెట్టింది.
Fri, Sep 19 2025 04:43 AM -
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు: సీఈవో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Sep 19 2025 04:40 AM -
Aruna Sareen: ఈ బామ్మ రోజూ జైలుకు వెళుతుంది!
ఎనభై మూడు సంవత్సరాల అరుణ సరీన్ రోజూ జైలుకు వెళుతుంది. అలాగని ఆమె బంధువులు ఎవరూ జైలులో లేరు. గత పాతిక సంవత్సరాలుగా అరుణ జైలుకు వెళ్లడానికి కారణం ఖైదీలకు యోగా నేర్పించడం, సాధనం చేయించడం!
Fri, Sep 19 2025 04:38 AM