-
ఆట.. ప్రతిభచాటేలా!
● రాష్ట్ర, జాతీయస్థాయి
పోటీల కోసం సన్నద్ధం
● వేసవి సెలవులను బాల్ బ్యాడ్మింటన్ కోసం కేటాయిస్తున్న విద్యార్థులు
● రోజూ ఉదయం, సాయంత్రం
Sat, May 30 2026 08:29 AM -
వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కందూరి సాయన్న(65) శుక్రవా రం వడదెబ్బతో మృతి చెందినట్లు సర్పంచ్ అట్టెం శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మృతుడు మూడు రోజులుగా గొర్రెలను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లాడు.
Sat, May 30 2026 08:29 AM -
ఈత సరదా..
నేను గీసిన చిత్రంపిల్లలు మీరూ పంపండి..83328 87332ఎస్.డీ. నిదాన్,
3వ తరగతి,
నిజామాబాద్.
టి. అమ్ములు,
9వ తరగతి, జెడ్పీహెచ్ఎస్ పిట్లం, కామారెడ్డి.
Sat, May 30 2026 08:29 AM -
క్రైం కార్నర్
కొబ్బరి చెట్టు పైనుంచి పడి ఒకరి మృతి
Sat, May 30 2026 08:29 AM -
వీధి కుక్క దాడిలో బాలుడికి గాయాలు
డిచ్పల్లి (నిజామాబాద్రూరల్): మండలంలోని మెంట్రాజ్పల్లి గ్రామంలో వీధి కుక్క దాడిలో ఓ బాలుడికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం వీధిలో ఆడుకుంటున్న మగ్గిడి సాయి హర్షిత్ అనే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది.
Sat, May 30 2026 08:29 AM -
జీవాలను నీడ పట్టున ఉంచాలి
జిల్లా పశుసంవర్ధక శాఖ సూచనలుSat, May 30 2026 08:29 AM -
పంచాయతీ ఆపరేటర్లకు వేతన వెతలు
● మూడునాలుగు నెలలకోసారి విడుదల
● ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆపరేటర్లు
● ప్రతి నెలా చెల్లించాలని వినతి
Sat, May 30 2026 08:29 AM -
బిజూ స్వాఽభిమాన్ మంచ్ సన్నద్ధం
స్థానిక పోరుకు ..రాయగడ:
Sat, May 30 2026 08:29 AM -
ఎట్టకేలకు ఇంద్రావతి–విశాఖపట్నం ఓఎస్ఆర్టీసీ బస్ ప్రారంభం
కొరాపుట్: ఎట్టకేలకు ఇంద్రావతి–విశాఖపట్నం ఓఎస్ఆర్టీసీ బస్ ప్రారంభమైంది. బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ప్రారంభ పూజలు చేసి బస్ ప్రారంభించారు.
Sat, May 30 2026 08:29 AM -
722 లీటర్ల నాటుసారా స్వాధీనం
● 9 మంది అరెస్టుSat, May 30 2026 08:29 AM -
కాలవైశాఖి బీభత్సం
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాలోని పలు చోట్లు గురువారం రాత్రి కాల వైశాఖి బీభత్సం సృష్టించింది. దీంతో జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో ఎంవీ 43 గ్రామంలో ఇళ్లపై చెట్లు కూలిపోయాయి. కరెంటు సరఫరా ఆగిపోగా.. రేకులు ఎగిరిపోయి ఇళ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి.
Sat, May 30 2026 08:29 AM -
అతి త్వరలోనే కొరాపుట్ జిల్లాకు 50 కొత్త ఈవీ బస్సులు
జయపురం: కొరాపుట్ జిల్లాకు అతి త్వరలో 50 కొత్త ఈవీ (ఎలక్ట్రికల్ వెహికల్) బస్సులు రానున్నాయి.
Sat, May 30 2026 08:29 AM -
పిడుగు పడి మహిళ మృతి
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మహరాజ్పల్లి గ్రామంలో గురువారం రాత్రి పిడుగు పడి ఎంకి మడ్కామి (35) అనే మహిళ మృతి చెందింది. ఆమె భర్త భీమ మడ్కమికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..
Sat, May 30 2026 08:29 AM -
సవరణ ప్రక్రియ ప్రారంభం
నేటి నుంచి ఓటరు జాబితాSat, May 30 2026 08:29 AM -
ఐఐటీ భువనేశ్వర్లో బ్లెండెడ్ మోడ్ ఎం.టెక్ ప్రోగ్రామ్
భువనేశ్వర్: స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) ఈవీఏసీఏడీతో వ్యూహాత్మక భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) టెక్నాలజీలో బ్లెండెడ్–మోడ్ ఎం.టెక్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది.
Sat, May 30 2026 08:29 AM -
విద్యతో పాటు విలువలు అవసరం
రాయగడ: విద్యతో పాటు విద్యార్థులకు విలువలు కూడా ఎంతో అవసరమని బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక అన్నారు. జిల్లాలోని మునిగుడలో ఉన్న జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు శుక్రవారం సన్మానం చేశారు.
Sat, May 30 2026 08:29 AM -
పర్లాకిమిడిలో మామిడిపండ్ల మేళా
పర్లాకిమిడి: స్థానిక మహారాజా కళాశాల సమీపంలో జిల్లాస్థాయి మామిడిపండ్ల మేళా, మన గ్రామ మామిడిపండ్ల రుచులుతో స్టాళ్లను డీఆర్డీఏ ఆధీనంలో ఉన్న ఓర్మాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశా రు.
Sat, May 30 2026 08:29 AM -
గాదె వెంకటరెడ్డి మృతికి సంతాపం
నరసన్నపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గా పనిచేసిన గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేశా రు.
Sat, May 30 2026 08:29 AM -
గంగమ్మ ఉత్సవాలు ప్రారంభం
రాయగడ: స్థానిక పిట్లవీధిలో గల అగ్ని గంగమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆదివాసీ మేళతాళాలతో, పండితుల వేదమంత్రాలతో అమ్మవారి పాదాలను స్థానిక కేఎన్కే సమీపంలో గల పాదాల గుడి నుంచి తీసుకువచ్చారు.
Sat, May 30 2026 08:29 AM -
సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ
జయపురం: ఎం.ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం జయపురం వారి ఆధ్వర్యంలో ఆవు పేడతో ఉత్తమ ఎరువులు తయారీపై రైతులకు శుక్రవారం శిక్షణ శిబిరం నిర్వహించారు.
Sat, May 30 2026 08:29 AM -
ప్రభుత్వ భూమి కబ్జా
● స్థలం చుట్టూ కర్రలు పాతిన టీడీపీ నేతSat, May 30 2026 08:29 AM -
జగన్నాథ రథయాత్రపై సన్నాహక సమావేశం
పర్లాకిమిడి: పూరీ తర్వాత అత్యంత ఆడంబరంగా జరిగే రథయాత్ర కోసం స్థానిక యూనియన్ బ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం రథయాత్ర కమిటీ సభ్యులు, ప్రెస్తో ఒక సన్నాహాక సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ఆధ్వర్యంలో జరిగింది.
Sat, May 30 2026 08:29 AM -
నేటి నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్. ఎస్. గోపాలన్ తెలిపారు.
Sat, May 30 2026 08:29 AM -
మహేంద్రగిరిని కాపాడండి
● విశ్వబసు సవర సంస్కృతి
ఆధ్వర్యంలో నిరసన
Sat, May 30 2026 08:29 AM
-
ఫైనల్లోకి దూసుకెళ్లిన గుజరాత్... రాజస్థాన్ కల చెదిరింది!
ఫైనల్లోకి దూసుకెళ్లిన గుజరాత్... రాజస్థాన్ కల చెదిరింది!
Sat, May 30 2026 08:29 AM -
ఆట.. ప్రతిభచాటేలా!
● రాష్ట్ర, జాతీయస్థాయి
పోటీల కోసం సన్నద్ధం
● వేసవి సెలవులను బాల్ బ్యాడ్మింటన్ కోసం కేటాయిస్తున్న విద్యార్థులు
● రోజూ ఉదయం, సాయంత్రం
Sat, May 30 2026 08:29 AM -
వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కందూరి సాయన్న(65) శుక్రవా రం వడదెబ్బతో మృతి చెందినట్లు సర్పంచ్ అట్టెం శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మృతుడు మూడు రోజులుగా గొర్రెలను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లాడు.
Sat, May 30 2026 08:29 AM -
ఈత సరదా..
నేను గీసిన చిత్రంపిల్లలు మీరూ పంపండి..83328 87332ఎస్.డీ. నిదాన్,
3వ తరగతి,
నిజామాబాద్.
టి. అమ్ములు,
9వ తరగతి, జెడ్పీహెచ్ఎస్ పిట్లం, కామారెడ్డి.
Sat, May 30 2026 08:29 AM -
క్రైం కార్నర్
కొబ్బరి చెట్టు పైనుంచి పడి ఒకరి మృతి
Sat, May 30 2026 08:29 AM -
వీధి కుక్క దాడిలో బాలుడికి గాయాలు
డిచ్పల్లి (నిజామాబాద్రూరల్): మండలంలోని మెంట్రాజ్పల్లి గ్రామంలో వీధి కుక్క దాడిలో ఓ బాలుడికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం వీధిలో ఆడుకుంటున్న మగ్గిడి సాయి హర్షిత్ అనే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది.
Sat, May 30 2026 08:29 AM -
జీవాలను నీడ పట్టున ఉంచాలి
జిల్లా పశుసంవర్ధక శాఖ సూచనలుSat, May 30 2026 08:29 AM -
పంచాయతీ ఆపరేటర్లకు వేతన వెతలు
● మూడునాలుగు నెలలకోసారి విడుదల
● ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆపరేటర్లు
● ప్రతి నెలా చెల్లించాలని వినతి
Sat, May 30 2026 08:29 AM -
బిజూ స్వాఽభిమాన్ మంచ్ సన్నద్ధం
స్థానిక పోరుకు ..రాయగడ:
Sat, May 30 2026 08:29 AM -
ఎట్టకేలకు ఇంద్రావతి–విశాఖపట్నం ఓఎస్ఆర్టీసీ బస్ ప్రారంభం
కొరాపుట్: ఎట్టకేలకు ఇంద్రావతి–విశాఖపట్నం ఓఎస్ఆర్టీసీ బస్ ప్రారంభమైంది. బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ప్రారంభ పూజలు చేసి బస్ ప్రారంభించారు.
Sat, May 30 2026 08:29 AM -
722 లీటర్ల నాటుసారా స్వాధీనం
● 9 మంది అరెస్టుSat, May 30 2026 08:29 AM -
కాలవైశాఖి బీభత్సం
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లాలోని పలు చోట్లు గురువారం రాత్రి కాల వైశాఖి బీభత్సం సృష్టించింది. దీంతో జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో ఎంవీ 43 గ్రామంలో ఇళ్లపై చెట్లు కూలిపోయాయి. కరెంటు సరఫరా ఆగిపోగా.. రేకులు ఎగిరిపోయి ఇళ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి.
Sat, May 30 2026 08:29 AM -
అతి త్వరలోనే కొరాపుట్ జిల్లాకు 50 కొత్త ఈవీ బస్సులు
జయపురం: కొరాపుట్ జిల్లాకు అతి త్వరలో 50 కొత్త ఈవీ (ఎలక్ట్రికల్ వెహికల్) బస్సులు రానున్నాయి.
Sat, May 30 2026 08:29 AM -
పిడుగు పడి మహిళ మృతి
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మహరాజ్పల్లి గ్రామంలో గురువారం రాత్రి పిడుగు పడి ఎంకి మడ్కామి (35) అనే మహిళ మృతి చెందింది. ఆమె భర్త భీమ మడ్కమికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..
Sat, May 30 2026 08:29 AM -
సవరణ ప్రక్రియ ప్రారంభం
నేటి నుంచి ఓటరు జాబితాSat, May 30 2026 08:29 AM -
ఐఐటీ భువనేశ్వర్లో బ్లెండెడ్ మోడ్ ఎం.టెక్ ప్రోగ్రామ్
భువనేశ్వర్: స్థానిక భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) ఈవీఏసీఏడీతో వ్యూహాత్మక భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) టెక్నాలజీలో బ్లెండెడ్–మోడ్ ఎం.టెక్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది.
Sat, May 30 2026 08:29 AM -
విద్యతో పాటు విలువలు అవసరం
రాయగడ: విద్యతో పాటు విద్యార్థులకు విలువలు కూడా ఎంతో అవసరమని బిసంకటక్ ఎమ్మెల్యే నీలమాధవ హికక అన్నారు. జిల్లాలోని మునిగుడలో ఉన్న జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు శుక్రవారం సన్మానం చేశారు.
Sat, May 30 2026 08:29 AM -
పర్లాకిమిడిలో మామిడిపండ్ల మేళా
పర్లాకిమిడి: స్థానిక మహారాజా కళాశాల సమీపంలో జిల్లాస్థాయి మామిడిపండ్ల మేళా, మన గ్రామ మామిడిపండ్ల రుచులుతో స్టాళ్లను డీఆర్డీఏ ఆధీనంలో ఉన్న ఓర్మాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశా రు.
Sat, May 30 2026 08:29 AM -
గాదె వెంకటరెడ్డి మృతికి సంతాపం
నరసన్నపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గా పనిచేసిన గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేశా రు.
Sat, May 30 2026 08:29 AM -
గంగమ్మ ఉత్సవాలు ప్రారంభం
రాయగడ: స్థానిక పిట్లవీధిలో గల అగ్ని గంగమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆదివాసీ మేళతాళాలతో, పండితుల వేదమంత్రాలతో అమ్మవారి పాదాలను స్థానిక కేఎన్కే సమీపంలో గల పాదాల గుడి నుంచి తీసుకువచ్చారు.
Sat, May 30 2026 08:29 AM -
సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ
జయపురం: ఎం.ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం జయపురం వారి ఆధ్వర్యంలో ఆవు పేడతో ఉత్తమ ఎరువులు తయారీపై రైతులకు శుక్రవారం శిక్షణ శిబిరం నిర్వహించారు.
Sat, May 30 2026 08:29 AM -
ప్రభుత్వ భూమి కబ్జా
● స్థలం చుట్టూ కర్రలు పాతిన టీడీపీ నేతSat, May 30 2026 08:29 AM -
జగన్నాథ రథయాత్రపై సన్నాహక సమావేశం
పర్లాకిమిడి: పూరీ తర్వాత అత్యంత ఆడంబరంగా జరిగే రథయాత్ర కోసం స్థానిక యూనియన్ బ్యాంకు స్వయం ఉపాధి శిక్షణ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం రథయాత్ర కమిటీ సభ్యులు, ప్రెస్తో ఒక సన్నాహాక సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ఆధ్వర్యంలో జరిగింది.
Sat, May 30 2026 08:29 AM -
నేటి నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) ప్రారంభమవుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్. ఎస్. గోపాలన్ తెలిపారు.
Sat, May 30 2026 08:29 AM -
మహేంద్రగిరిని కాపాడండి
● విశ్వబసు సవర సంస్కృతి
ఆధ్వర్యంలో నిరసన
Sat, May 30 2026 08:29 AM
