-
" />
గొంతు వినపడకూడదనే అరెస్ట్
లిక్కర్ స్కామ్లో జోగి రమేష్కు ఎలాంటి సంబంధం లేదు. ఎలాగైనా రమే ష్ను అరెస్ట్ చేయాలని, తప్పుడు కేసులు పెట్టి కాశీబుగ్గ విషయాన్ని డైవర్ట్ చేయాలని అరెస్ట్ చేశారు.
-
కిడ్నీవ్యాధితో వృద్ధుడి మృతి
తిరువూరు: ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు దీప్లానగర్ తండాలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం జరపల మంగ్యా (60) మృతి చెందాడు.
Mon, Nov 03 2025 06:54 AM -
ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్
పాయకాపురం(విజయవాడ రూరల్): క్యోఇకు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ –2025 శాంతినగర్ లోని కరాటే డోజోలో ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో వివిధ జిల్లాల నుంచి 200 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
సర్కారు కొర్రీ.. రైతన్న వర్రీ..
కంకిపాడు: కూటమి సర్కారు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలు ఈ ఆరోపణలు, విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఆపదలో ఆదుకోవాల్సిన సర్కారు నిర్లక్ష్యం కనబర్చటంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదాయం రూ. 9.25 లక్షలు
మోపిదేవి:శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆదివారం ఒక్కరోజు ఆదాయం రూ. 9,25,419 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. సేవా టిక్కెట్ల ద్వారా రూ. 4,89,208, లడ్డూ ప్రసాదం రూ.2,30,820, నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా రూ.
Mon, Nov 03 2025 06:54 AM -
గౌరవ వేతనం ఏదీ?
ఏలూరు (ఆర్ఆర్పేట) : మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజన్లు 9 నెలలుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వీరు నిత్యం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తూ ముస్లింలలో ఆధ్మాత్మి క చింతన పెంచుతున్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
అక్రమ కేసులు రాజ్యమేలుతున్నాయి
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో అక్రమ కేసులు రాజ్యమేలుతున్నాయని వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఆదివారం ఆయన ప్రకటనలో ఖండించారు.
Mon, Nov 03 2025 06:54 AM -
మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు అక్రమం
తణుకు అర్బన్: రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, జైళ్లకు పంపడం తప్ప పరిపాలన గాలికొదిలేసి మీ రెడ్బుక్ సిద్ధాంతాన్ని అమలుచేస్తున్నారంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు.
Mon, Nov 03 2025 06:54 AM -
రిజిస్టర్ల దొంగలు అరెస్ట్
తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంలోని లాడ్జీల్లో రిజిస్టర్లు చోరీ చేసిన ఐదుగురు నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్ వి వరాలు వెల్లడించారు.
Mon, Nov 03 2025 06:54 AM -
భక్తులకు రక్షణ కరువు
భీమవరం: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలతో పాటు భక్తులకూ రక్షణ కరువైందని, ప్రభుత్వ అసమర్థతే కారణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే కవురు శ్రీని వాస్ ధ్వజమెత్తారు.
Mon, Nov 03 2025 06:54 AM -
శోభాయమానం.. శ్రీవారి తెప్పోత్సవం
శ్రీనివాసా.. గోవిందా.. వేంకటరమణా గోవిందా.. నామస్మరణలు మార్మోగాయి. సుదర్శన పుష్కరిణిలో ఉభయ దేవేరులతో హంసవాహనంపై శ్రీవారి విహారం నేత్రపర్వమైంది. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ద్వారకాతిరుమల చినవెంకన్న తెప్పోత్సవాన్ని ఆదివారం రాత్రి కనులపండువగా నిర్వహించారు.
Mon, Nov 03 2025 06:54 AM -
జనాన్ని చంపేస్తే అది సుపరిపాలనా?
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు పాలనా వైఫల్యంతో ఆధ్యాత్మిక కేంద్రాల్లో తొక్కిసలాటలు జరుగుతూ అమాయక ప్రజలు చనిపోతుంటే అదే సుపరిపాలన అనుకోవాలా అని దేవదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు.
Mon, Nov 03 2025 06:54 AM -
జోగి రమేష్ అరెస్ట్ అక్రమం
వీరవాసరం: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అక్ర మమని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ పారదర్శకంగా నిర్వహించారన్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
జీఓ గీవో జాన్తా నై!
కాళోజీ సెంటర్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన కొంతమంది ఉపాధ్యాయులు.. తమ అవసరాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కాసుల కక్కుర్తితో విద్యాశాఖ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
ప్రైవేట్ కళాశాలల సమ్మె బాట
కేయూ క్యాంపస్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు సోమవారం నుంచి బంద్ బాట పట్టనున్నాయి.
Mon, Nov 03 2025 06:54 AM -
వరి కోతలు షురూ..
జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో ప్రారంభం● కూలీల కొరతతో
యంత్రాలకు పెరిగిన డిమాండ్
● జిల్లాలో 2,09,835 ఎకరాల్లో
పంట సాగు
Mon, Nov 03 2025 06:54 AM -
భద్రత.. కరువు!
–8లో u
Mon, Nov 03 2025 06:54 AM -
" />
నేడు ఎస్ఎల్బీసీకి సీఎం రేవంత్రెడ్డి రాక
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అవుట్ లెట్ టన్నెల్ను సందర్శించనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను కొనసాగించేందుకు హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను ప్రారంభించనున్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
అమరుల ఆశయ సాధనకు పనిచేద్దాం
వీపనగండ్ల: పేద ప్రజల బాగు కోసం అహర్నిశలు పనిచేసి మరణించిన అమరుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కోరారు. ఉపసర్పంచ్, సీపీఎం సీనియర్ నాయకుడు పెద్ద రాములు ఇటీవల మృతిచెందగా..
Mon, Nov 03 2025 06:54 AM -
" />
ఖర్చులు పెరిగాయి..
ఈసారి వరి సాగు ఖర్చులు అధికంగా పెరిగాయి. యూరియా కోసం రోజుల తరబడి వేచి ఉండటం.. సకాలంలో అందక ఆశించినస్థాయిలో దిగుబడి చేతికందుతుందో లేదోనన్న భయం ఉంది.ఽ ఎరువుల ధరలు పెరగడం, కూలీల కొరతతో పెట్టుబడి గతంలో కన్నా ఎకరాకు రూ.10 వేలు పెరిగింది. ఎకరాకు రూ.30 వేల వరకు వెచ్చించాం.
Mon, Nov 03 2025 06:54 AM -
కలెక్టరేట్ గ్రీవెన్స్ రద్దు
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని పరిపాలన పరమైన కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, Nov 03 2025 06:52 AM -
హాస్టల్లో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం
సంగెం: మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రతంగా ఉండడంపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని గవిచర్ల మోడల్ స్కూల్ ఆవరణలోని బాలికల వసతి గృహాన్ని ఆదివారం సందర్శించి తనిఖీ చేశారు.
Mon, Nov 03 2025 06:52 AM -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
● మొక్కజొన్న, వరి, పత్తి కొనుగోలు
కేంద్రాల ప్రారంభం
Mon, Nov 03 2025 06:52 AM -
వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి
● రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
సంచాలకులు డాక్టర్ డి.రవీంద్రనాయక్
Mon, Nov 03 2025 06:52 AM -
తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు
● జిల్లా వ్యవసాయాధికారి
కూనమల్ల అనురాధ
Mon, Nov 03 2025 06:52 AM
-
" />
గొంతు వినపడకూడదనే అరెస్ట్
లిక్కర్ స్కామ్లో జోగి రమేష్కు ఎలాంటి సంబంధం లేదు. ఎలాగైనా రమే ష్ను అరెస్ట్ చేయాలని, తప్పుడు కేసులు పెట్టి కాశీబుగ్గ విషయాన్ని డైవర్ట్ చేయాలని అరెస్ట్ చేశారు.
Mon, Nov 03 2025 06:54 AM -
కిడ్నీవ్యాధితో వృద్ధుడి మృతి
తిరువూరు: ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం శివారు దీప్లానగర్ తండాలో కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం జరపల మంగ్యా (60) మృతి చెందాడు.
Mon, Nov 03 2025 06:54 AM -
ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్
పాయకాపురం(విజయవాడ రూరల్): క్యోఇకు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ –2025 శాంతినగర్ లోని కరాటే డోజోలో ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో వివిధ జిల్లాల నుంచి 200 మంది కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
సర్కారు కొర్రీ.. రైతన్న వర్రీ..
కంకిపాడు: కూటమి సర్కారు రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వ విధానాలు ఈ ఆరోపణలు, విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. ఆపదలో ఆదుకోవాల్సిన సర్కారు నిర్లక్ష్యం కనబర్చటంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదాయం రూ. 9.25 లక్షలు
మోపిదేవి:శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆదివారం ఒక్కరోజు ఆదాయం రూ. 9,25,419 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. సేవా టిక్కెట్ల ద్వారా రూ. 4,89,208, లడ్డూ ప్రసాదం రూ.2,30,820, నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా రూ.
Mon, Nov 03 2025 06:54 AM -
గౌరవ వేతనం ఏదీ?
ఏలూరు (ఆర్ఆర్పేట) : మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజన్లు 9 నెలలుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వీరు నిత్యం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తూ ముస్లింలలో ఆధ్మాత్మి క చింతన పెంచుతున్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
అక్రమ కేసులు రాజ్యమేలుతున్నాయి
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో అక్రమ కేసులు రాజ్యమేలుతున్నాయని వైఎస్సార్ సీపీ పాలకొల్లు నియోజవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఆదివారం ఆయన ప్రకటనలో ఖండించారు.
Mon, Nov 03 2025 06:54 AM -
మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు అక్రమం
తణుకు అర్బన్: రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, జైళ్లకు పంపడం తప్ప పరిపాలన గాలికొదిలేసి మీ రెడ్బుక్ సిద్ధాంతాన్ని అమలుచేస్తున్నారంటూ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు.
Mon, Nov 03 2025 06:54 AM -
రిజిస్టర్ల దొంగలు అరెస్ట్
తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంలోని లాడ్జీల్లో రిజిస్టర్లు చోరీ చేసిన ఐదుగురు నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్ వి వరాలు వెల్లడించారు.
Mon, Nov 03 2025 06:54 AM -
భక్తులకు రక్షణ కరువు
భీమవరం: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలతో పాటు భక్తులకూ రక్షణ కరువైందని, ప్రభుత్వ అసమర్థతే కారణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే కవురు శ్రీని వాస్ ధ్వజమెత్తారు.
Mon, Nov 03 2025 06:54 AM -
శోభాయమానం.. శ్రీవారి తెప్పోత్సవం
శ్రీనివాసా.. గోవిందా.. వేంకటరమణా గోవిందా.. నామస్మరణలు మార్మోగాయి. సుదర్శన పుష్కరిణిలో ఉభయ దేవేరులతో హంసవాహనంపై శ్రీవారి విహారం నేత్రపర్వమైంది. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ద్వారకాతిరుమల చినవెంకన్న తెప్పోత్సవాన్ని ఆదివారం రాత్రి కనులపండువగా నిర్వహించారు.
Mon, Nov 03 2025 06:54 AM -
జనాన్ని చంపేస్తే అది సుపరిపాలనా?
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు పాలనా వైఫల్యంతో ఆధ్యాత్మిక కేంద్రాల్లో తొక్కిసలాటలు జరుగుతూ అమాయక ప్రజలు చనిపోతుంటే అదే సుపరిపాలన అనుకోవాలా అని దేవదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు.
Mon, Nov 03 2025 06:54 AM -
జోగి రమేష్ అరెస్ట్ అక్రమం
వీరవాసరం: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అక్ర మమని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర శెట్టిబలిజ విభాగ అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ పారదర్శకంగా నిర్వహించారన్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
జీఓ గీవో జాన్తా నై!
కాళోజీ సెంటర్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన కొంతమంది ఉపాధ్యాయులు.. తమ అవసరాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కాసుల కక్కుర్తితో విద్యాశాఖ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
ప్రైవేట్ కళాశాలల సమ్మె బాట
కేయూ క్యాంపస్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు సోమవారం నుంచి బంద్ బాట పట్టనున్నాయి.
Mon, Nov 03 2025 06:54 AM -
వరి కోతలు షురూ..
జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో ప్రారంభం● కూలీల కొరతతో
యంత్రాలకు పెరిగిన డిమాండ్
● జిల్లాలో 2,09,835 ఎకరాల్లో
పంట సాగు
Mon, Nov 03 2025 06:54 AM -
భద్రత.. కరువు!
–8లో u
Mon, Nov 03 2025 06:54 AM -
" />
నేడు ఎస్ఎల్బీసీకి సీఎం రేవంత్రెడ్డి రాక
సాక్షి, నాగర్కర్నూల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అవుట్ లెట్ టన్నెల్ను సందర్శించనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను కొనసాగించేందుకు హెలీకాప్టర్ ద్వారా ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ సర్వేను ప్రారంభించనున్నారు.
Mon, Nov 03 2025 06:54 AM -
అమరుల ఆశయ సాధనకు పనిచేద్దాం
వీపనగండ్ల: పేద ప్రజల బాగు కోసం అహర్నిశలు పనిచేసి మరణించిన అమరుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ కోరారు. ఉపసర్పంచ్, సీపీఎం సీనియర్ నాయకుడు పెద్ద రాములు ఇటీవల మృతిచెందగా..
Mon, Nov 03 2025 06:54 AM -
" />
ఖర్చులు పెరిగాయి..
ఈసారి వరి సాగు ఖర్చులు అధికంగా పెరిగాయి. యూరియా కోసం రోజుల తరబడి వేచి ఉండటం.. సకాలంలో అందక ఆశించినస్థాయిలో దిగుబడి చేతికందుతుందో లేదోనన్న భయం ఉంది.ఽ ఎరువుల ధరలు పెరగడం, కూలీల కొరతతో పెట్టుబడి గతంలో కన్నా ఎకరాకు రూ.10 వేలు పెరిగింది. ఎకరాకు రూ.30 వేల వరకు వెచ్చించాం.
Mon, Nov 03 2025 06:54 AM -
కలెక్టరేట్ గ్రీవెన్స్ రద్దు
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే కార్యక్రమాన్ని పరిపాలన పరమైన కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Mon, Nov 03 2025 06:52 AM -
హాస్టల్లో అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం
సంగెం: మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రతంగా ఉండడంపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని గవిచర్ల మోడల్ స్కూల్ ఆవరణలోని బాలికల వసతి గృహాన్ని ఆదివారం సందర్శించి తనిఖీ చేశారు.
Mon, Nov 03 2025 06:52 AM -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
● మొక్కజొన్న, వరి, పత్తి కొనుగోలు
కేంద్రాల ప్రారంభం
Mon, Nov 03 2025 06:52 AM -
వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి
● రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
సంచాలకులు డాక్టర్ డి.రవీంద్రనాయక్
Mon, Nov 03 2025 06:52 AM -
తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు
● జిల్లా వ్యవసాయాధికారి
కూనమల్ల అనురాధ
Mon, Nov 03 2025 06:52 AM
