-
ఇసుక అక్రమ తవ్వకాలపై వైఎస్సార్సీపీ కన్నెర్ర
పెళ్లకూరు: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో స్వర్ణముఖినదిలో ఇసుక అక్రమతవ్వకాలపై వైఎస్సార్సీపీ నాయకులు కన్నెర్ర చేశారు.
-
శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27
శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27
చైత్ర మాసం
Sun, Mar 15 2026 05:23 AM -
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మద్యం డాన్గా చెలరేగిపోతున్నారు.
Sun, Mar 15 2026 05:19 AM -
మా సహనానికి పరీక్షా?
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి రాగానే పీఆర్సీ వేస్తామన్నారు.. అంతకు ముందే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. తీరా గద్దెనెక్కాక ‘మీరెవరు?’ అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా?
Sun, Mar 15 2026 05:19 AM -
" />
ట్రాన్స్ఫార్మర్ తరుచూ ట్రిప్ అవుతోంది
మూడు ఎకరాల్లో వరిసాగు చేశాను. రోజూ ఐదు నుంచి ఆరు గంటలే విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో మూడు ఎకరాల వరిలో 30 గుంటల వరకు ఎండితే గొర్లను మేపాను. 12 గంటలు కరెంట్ సరఫరా చేస్తే ఉన్న పొలం ఎండిపోకుండా ఉంటుంది లేదంటే పూర్తిగా ఎండిపోతుంది.
Sun, Mar 15 2026 05:14 AM -
నేటి నుంచి శిక్షణ తరగతులు
ఫ నిర్వహణకు గణాంక శాఖ ఏర్పాట్లు
ఫ మే నుంచి మొదటి దశ ఇళ్ల లెక్కింపు
ఫ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ
Sun, Mar 15 2026 05:14 AM -
పోచంపల్లిని సందర్శించిన అమెరికన్లు
భూదాన్పోచంపల్లి : ఇక్కత్ చేనేత వస్త్రాల తయారీ విధానాలు, కులవృత్తుల జీవన స్థితిగతులను తెలుసుకొనేందుకు శనివారం ఇద్దరు అమెరికన్లు పోచంపల్లిని సందర్శించారు.
Sun, Mar 15 2026 05:14 AM -
గడువులోగా లక్ష్యం చేరేనా!
భూదాన్పోచంపల్లి : మున్సిపాలిటీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్నుల వసూలుకు మరో 16 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో 50 శాతం కూడా లక్ష్యం నెరవేరలేదు.
Sun, Mar 15 2026 05:14 AM -
వరి.. తడారి
ఈ రైతు పేరు వేలిమినేటి ముత్యంరెడ్డి. ఈయనది మోత్కూరు మండలం ముసిపట్ల. గ్రామంలో తనకున్న ఆరెకరాల భూమితోపాటు, మరో ఎకరంన్నర భూమి కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు ఆగిఆగి సన్నగా పోస్తుంది. పక్షం రోజుల నుంచి నీరందడం లేదు.
Sun, Mar 15 2026 05:14 AM -
గ్యాస్ తంటా.. కట్టెల మంట
రాజాపేట : వంట గ్యాస్ కొరత వల్ల చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గొల్లెన జానమ్మ రోజూ సాయంత్ర వేళ మిరపకాయ బజ్జీలు (మిర్చీలు) వేస్తూ జీవనం సాగిస్తోంది.
Sun, Mar 15 2026 05:14 AM -
తొలిరోజు 18 మంది గైర్హాజరు
భువనగిరి : జిల్లా వ్యాప్తంగా శనివారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం 50 కేంద్రాల ఏర్పాటు చేయగా ఆయా కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది.
Sun, Mar 15 2026 05:14 AM -
పురాతన శివాలయాన్ని కాపాడుకోవాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో నందిబోడు పైన గల కాకతీయుల కాలం(13వ శతాబ్దం) నాటి శివాలయం శిథిలావస్థలకు చేరుకుందని, దానిని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
Sun, Mar 15 2026 05:14 AM -
బాధితుడి వద్దకే వెళ్లి కేసు నమోదు
గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలీసులే ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Mar 15 2026 05:14 AM -
పదో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలు
ఫ పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఢీకొట్టిన ఆటో
Sun, Mar 15 2026 05:14 AM -
వృద్ధాప్యం.. ఉల్లాసం
ఫ వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రంలో సీనియర్ సిటిజన్ల ఆటవిడుపు
ఫ క్యారం, చెస్ ఆడుతూ కాలక్షేపం
Sun, Mar 15 2026 05:14 AM -
" />
గ్యాస్ కొరతపై ఆర్డీఓ సమీక్ష
మోత్కూరు : మోత్కూరులో గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన వినియోగదారుల అంశంపై ‘వంటింటి యుద్ధం’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన ఫొటో స్టోరీకి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించారు.
Sun, Mar 15 2026 05:14 AM -
నలుగురు దొంగల అరెస్ట్
సూర్యాపేటటౌన్ : చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం సూర్యాపేట ఎస్పీ నరసింహ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Mar 15 2026 05:14 AM -
ఇరువురి మధ్య ఘర్షణ.. కేసు నమోదు
భువనగిరి : మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో శనివారం ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా.. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Mar 15 2026 05:14 AM -
దర్శనానికి మూడు గంటలకు పైనే..
యాదగిరిగుట్ట : ఇంటర్ పరీక్షలు ముగియడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శని వారం భారీగా తరలివచ్చారు.
Sun, Mar 15 2026 05:14 AM -
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరికి వస్తుండగా..
Sun, Mar 15 2026 05:14 AM -
బుద్ధవనం సందర్శించిన బుద్ధిస్ట్ స్కాలర్లు
నాగార్జునసాగర్ : సాగర్లోని బుద్ధవనాన్ని శనివారం ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధంపై పీహెచ్డీ చేస్తున్న మయన్మార్తో పాటు పలు దేశాలకు చెందిన బుద్ధిస్ట్ స్కాలర్లు సందర్శించారు. బుద్ధచరిత వనంలోని గౌతమ బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు.
Sun, Mar 15 2026 05:14 AM -
సామాన్యుల నెత్తిన గుదిబండ
ఆకివీడు: అమెరికా–ఇరాన్ యుద్ధ సెగలు సామాన్యుడి వంటింటిని తాకాయి. గ్యాస్ కొరత ప్రచారాలతో సామాన్యుడు ఉలిక్కిపడుతున్నాడు. ముఖ్యంగా వివాహాది శుభకార్యక్రమాలకు గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతోంది.
Sun, Mar 15 2026 05:12 AM -
జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రారంభం
వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం కళా ప్రాంగణంలో గుండా లక్ష్మీ రత్నావతి కళా వేదికపై నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. నాటక రంగాన్ని ప్రతిఒక్కరూ ఆదరించాలని వక్తలు కోరారు.
Sun, Mar 15 2026 05:12 AM -
వైభవంగా శోభనాచలుడి శాంతి కల్యాణం
ఆగిరిపల్లి : శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారికి శనివారం శాంతి కల్యాణాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో చేశారు.
Sun, Mar 15 2026 05:12 AM -
" />
శ్రీవారి క్షేత్రంలో కియోస్క్ యంత్రాలు
ద్వారకాతిరుమల : ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలను విస్తృత పరిచేందుకు కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కరూర్ వైశ్యా బ్యాంక్ సహకారంతో ప్రభుత్వం 100 కియోస్క్లను భక్తులకు అందుబాటులోకి తెస్తోంది.
Sun, Mar 15 2026 05:12 AM
-
ఇసుక అక్రమ తవ్వకాలపై వైఎస్సార్సీపీ కన్నెర్ర
పెళ్లకూరు: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో స్వర్ణముఖినదిలో ఇసుక అక్రమతవ్వకాలపై వైఎస్సార్సీపీ నాయకులు కన్నెర్ర చేశారు.
Sun, Mar 15 2026 05:23 AM -
శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27
శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27
చైత్ర మాసం
Sun, Mar 15 2026 05:23 AM -
ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మద్యం డాన్గా చెలరేగిపోతున్నారు.
Sun, Mar 15 2026 05:19 AM -
మా సహనానికి పరీక్షా?
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి రాగానే పీఆర్సీ వేస్తామన్నారు.. అంతకు ముందే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. తీరా గద్దెనెక్కాక ‘మీరెవరు?’ అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా?
Sun, Mar 15 2026 05:19 AM -
" />
ట్రాన్స్ఫార్మర్ తరుచూ ట్రిప్ అవుతోంది
మూడు ఎకరాల్లో వరిసాగు చేశాను. రోజూ ఐదు నుంచి ఆరు గంటలే విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో మూడు ఎకరాల వరిలో 30 గుంటల వరకు ఎండితే గొర్లను మేపాను. 12 గంటలు కరెంట్ సరఫరా చేస్తే ఉన్న పొలం ఎండిపోకుండా ఉంటుంది లేదంటే పూర్తిగా ఎండిపోతుంది.
Sun, Mar 15 2026 05:14 AM -
నేటి నుంచి శిక్షణ తరగతులు
ఫ నిర్వహణకు గణాంక శాఖ ఏర్పాట్లు
ఫ మే నుంచి మొదటి దశ ఇళ్ల లెక్కింపు
ఫ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ
Sun, Mar 15 2026 05:14 AM -
పోచంపల్లిని సందర్శించిన అమెరికన్లు
భూదాన్పోచంపల్లి : ఇక్కత్ చేనేత వస్త్రాల తయారీ విధానాలు, కులవృత్తుల జీవన స్థితిగతులను తెలుసుకొనేందుకు శనివారం ఇద్దరు అమెరికన్లు పోచంపల్లిని సందర్శించారు.
Sun, Mar 15 2026 05:14 AM -
గడువులోగా లక్ష్యం చేరేనా!
భూదాన్పోచంపల్లి : మున్సిపాలిటీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్నుల వసూలుకు మరో 16 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో 50 శాతం కూడా లక్ష్యం నెరవేరలేదు.
Sun, Mar 15 2026 05:14 AM -
వరి.. తడారి
ఈ రైతు పేరు వేలిమినేటి ముత్యంరెడ్డి. ఈయనది మోత్కూరు మండలం ముసిపట్ల. గ్రామంలో తనకున్న ఆరెకరాల భూమితోపాటు, మరో ఎకరంన్నర భూమి కౌలుకు తీసుకొని వరిసాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు ఆగిఆగి సన్నగా పోస్తుంది. పక్షం రోజుల నుంచి నీరందడం లేదు.
Sun, Mar 15 2026 05:14 AM -
గ్యాస్ తంటా.. కట్టెల మంట
రాజాపేట : వంట గ్యాస్ కొరత వల్ల చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గొల్లెన జానమ్మ రోజూ సాయంత్ర వేళ మిరపకాయ బజ్జీలు (మిర్చీలు) వేస్తూ జీవనం సాగిస్తోంది.
Sun, Mar 15 2026 05:14 AM -
తొలిరోజు 18 మంది గైర్హాజరు
భువనగిరి : జిల్లా వ్యాప్తంగా శనివారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణ కోసం 50 కేంద్రాల ఏర్పాటు చేయగా ఆయా కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది.
Sun, Mar 15 2026 05:14 AM -
పురాతన శివాలయాన్ని కాపాడుకోవాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో నందిబోడు పైన గల కాకతీయుల కాలం(13వ శతాబ్దం) నాటి శివాలయం శిథిలావస్థలకు చేరుకుందని, దానిని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
Sun, Mar 15 2026 05:14 AM -
బాధితుడి వద్దకే వెళ్లి కేసు నమోదు
గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలీసులే ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Mar 15 2026 05:14 AM -
పదో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలు
ఫ పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఢీకొట్టిన ఆటో
Sun, Mar 15 2026 05:14 AM -
వృద్ధాప్యం.. ఉల్లాసం
ఫ వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రంలో సీనియర్ సిటిజన్ల ఆటవిడుపు
ఫ క్యారం, చెస్ ఆడుతూ కాలక్షేపం
Sun, Mar 15 2026 05:14 AM -
" />
గ్యాస్ కొరతపై ఆర్డీఓ సమీక్ష
మోత్కూరు : మోత్కూరులో గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన వినియోగదారుల అంశంపై ‘వంటింటి యుద్ధం’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన ఫొటో స్టోరీకి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించారు.
Sun, Mar 15 2026 05:14 AM -
నలుగురు దొంగల అరెస్ట్
సూర్యాపేటటౌన్ : చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శనివారం సూర్యాపేట ఎస్పీ నరసింహ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Mar 15 2026 05:14 AM -
ఇరువురి మధ్య ఘర్షణ.. కేసు నమోదు
భువనగిరి : మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో శనివారం ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా.. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Mar 15 2026 05:14 AM -
దర్శనానికి మూడు గంటలకు పైనే..
యాదగిరిగుట్ట : ఇంటర్ పరీక్షలు ముగియడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శని వారం భారీగా తరలివచ్చారు.
Sun, Mar 15 2026 05:14 AM -
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరికి వస్తుండగా..
Sun, Mar 15 2026 05:14 AM -
బుద్ధవనం సందర్శించిన బుద్ధిస్ట్ స్కాలర్లు
నాగార్జునసాగర్ : సాగర్లోని బుద్ధవనాన్ని శనివారం ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధంపై పీహెచ్డీ చేస్తున్న మయన్మార్తో పాటు పలు దేశాలకు చెందిన బుద్ధిస్ట్ స్కాలర్లు సందర్శించారు. బుద్ధచరిత వనంలోని గౌతమ బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు.
Sun, Mar 15 2026 05:14 AM -
సామాన్యుల నెత్తిన గుదిబండ
ఆకివీడు: అమెరికా–ఇరాన్ యుద్ధ సెగలు సామాన్యుడి వంటింటిని తాకాయి. గ్యాస్ కొరత ప్రచారాలతో సామాన్యుడు ఉలిక్కిపడుతున్నాడు. ముఖ్యంగా వివాహాది శుభకార్యక్రమాలకు గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతోంది.
Sun, Mar 15 2026 05:12 AM -
జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రారంభం
వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం ఆధ్వర్యంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం కళా ప్రాంగణంలో గుండా లక్ష్మీ రత్నావతి కళా వేదికపై నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. నాటక రంగాన్ని ప్రతిఒక్కరూ ఆదరించాలని వక్తలు కోరారు.
Sun, Mar 15 2026 05:12 AM -
వైభవంగా శోభనాచలుడి శాంతి కల్యాణం
ఆగిరిపల్లి : శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారికి శనివారం శాంతి కల్యాణాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో చేశారు.
Sun, Mar 15 2026 05:12 AM -
" />
శ్రీవారి క్షేత్రంలో కియోస్క్ యంత్రాలు
ద్వారకాతిరుమల : ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ సేవలను విస్తృత పరిచేందుకు కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కరూర్ వైశ్యా బ్యాంక్ సహకారంతో ప్రభుత్వం 100 కియోస్క్లను భక్తులకు అందుబాటులోకి తెస్తోంది.
Sun, Mar 15 2026 05:12 AM
