-
‘ఇస్రో’ సందర్శన
గోదావరిఖనిటౌన్: అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ నిర్వహించిన ప్రపంచస్థాయి భగవద్గీత వ్యాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్లో విశేష ప్రతిభ కనబరిచిన స్థానిక తిలక్నగర్కు చెందిన రాకం శ్వేత – కిరణ్ దంపతుల కుమారుడు రిశ్విక్ శుక్రవారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని భారత అంతరిక్
-
వికటించిన భోజనం
కోల్సిటీ: గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)కు చెందిన పలువురు మెడికోలు ఫుడ్పాయిజన్కు గురయ్యారు. వీరు శనివారం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
Sun, Jun 14 2026 10:25 AM -
మారుపేరు కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి
గోదావరిఖని: సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డ్ యథావిధిగా నిర్వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక్హరి డిమాండ్ చేశారు. స్థానిక విఠల్నగర్ హమాన్ టెంపుల్ నుంచి ఆర్జీ–వన్ జీఎం ఆఫీస్ వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ధర్నా చేశారు.
Sun, Jun 14 2026 10:25 AM -
రెస్టారెంట్ సీజ్
మెడికోలు, ప్రొఫెసర్లు ఫుడ్ పాయిజన్కు గురైన ఘటనతో స్పందించిన ఆహార భద్రత శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్ అంకిత్ శనివారం విచారణ చేపట్టారు. తొలుత మెడికల్ కాలేజీ హాస్టల్ సందర్శించారు. అధికారులు, బాధిత విద్యార్థులు, వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
Sun, Jun 14 2026 10:25 AM -
వేజ్బోర్డు ఆపితే ఊరుకునేదిలేదు
గోదావరిఖని: లేబర్కోడ్స్ పేరిట దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల వేజ్బోర్డు ఆపితే ఊరుకోబోమని ఆలిండియా కోల్వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జేకే శ్రీవాస్తవ హెచ్చరించారు. స్థానిక రెడ్డి ఫంక్షన్హాల్లో శనివారం జరిగిన తొలిరోజు సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Jun 14 2026 10:25 AM -
అభివృద్ధికి ప్రజలు సహకరించాలి
జ్యోతినగర్: నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి కోరారు. ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్రోడ్డులో చేపట్టిన రహదారి లెవల్ పనులను కార్పొరేటర్ కొలని కవితారెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు.
Sun, Jun 14 2026 10:25 AM -
‘కరువు పని’కి కలిసి కట్టుగా..
ఉపాధిహామీ పథకం గ్రామీణ పేదలకు వందరోజుల పని కల్పిస్తోంది. వలసలను నివారించి పేదలకు ఉపాధి కల్పించాలనేది కేంద్రప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే కాలువలు, నీటిచెలిమల తవ్వకం, మొక్కలు నాటడం, రోడ్ల నిర్మాణం.. ఇలాంటి పనులు గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ప్రతీఊరులో కొనసాగుతున్నాయి.
Sun, Jun 14 2026 10:25 AM -
యువజన సమ్మేళనం జయప్రదం చేయాలి
తుర్కయంజాల్: కొత్తపేటలోని బీజేఆర్ భవన్లో ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర యువజన సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని జిల్లా కమిటీ సభ్యుడు డి.కిషన్ పిలుపునిచ్చారు.
Sun, Jun 14 2026 10:25 AM -
" />
అవినీతి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య
Sun, Jun 14 2026 10:25 AM -
ఉరిమి.. మెరిసి.. కురిసి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఈదురు గాలులతో కూడిన వర్షం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. అనేకచోట్ల చెట్లు నేలకూలాయి.
Sun, Jun 14 2026 10:25 AM -
హైడ్రాలో బైక్ టీమ్లు
● విపత్కర సమయాల్లో వేగంగా స్పందించేలా..
● తొలి దశలో 27 ఏర్పాటు చేసిన రంగనాథ్
● ఇప్పటికే పనులు ప్రారంభించిన బృందాలు
Sun, Jun 14 2026 10:25 AM -
ప్రకృతి వ్యవసాయం మేలు
మహేశ్వరం: రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయం చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
Sun, Jun 14 2026 10:25 AM -
మద్యం మత్తులో కారు డ్రైవింగ్
మీర్పేట: ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు అన్నదమ్ములను తీవ్రంగా గాయపరిచిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..
Sun, Jun 14 2026 10:25 AM -
యాభై బ్యాచ్ల అపూర్వ సమ్మేళనం
షాబాద్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శనివారం పూర్వ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. 1975– 1976లో టెన్త్ పూర్తిచేసిన వారి నుంచి పాటు 2026 వరకు యాభై బ్యాచ్ల పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి, స్కూల్లోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Sun, Jun 14 2026 10:25 AM -
ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం
షాద్నగర్రూరల్: ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యంగా రైతుల ముంగిటకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తేవడం జరిగిందని వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ విజయ్కుమార్ అన్నారు. స్థానిక వ్యవసాయశాఖ అధికారులతో కలిసి శనివారం పట్టణంలోని రాఘవేంద్ర ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు.
Sun, Jun 14 2026 10:25 AM -
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
ఆమనగల్లు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లురవి ఆరోపించారు. ఆమనగల్లులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డారు.
Sun, Jun 14 2026 10:25 AM -
" />
బోధన రుసం చెల్లించాలి
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఇదే విషయమై పలుమార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ..
Sun, Jun 14 2026 10:25 AM -
ఐఐటీలో మెరిసిన హర్షిత
కడ్తాల్: మండల పరిధి వాస్దేవ్పూర్ గ్రామానికి చెందిన పాత్లవత్ సునీత– నరేందర్నాయక్ దంపతుల కూతురు హర్షిత జేఈఈ అడ్వాన్స్లో ఆల్ఇండియా ఎస్టీ కేటగిరి విభాగంలో 467 ర్యాంకుసాఽధించారు. ఉత్తరాఖండ్లోని రూర్కి ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సీటు దక్కించుకుంది.
Sun, Jun 14 2026 10:25 AM -
" />
నియామకం
కడ్తాల్: ఉప సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడిగా గానుగుమార్లతండా ఉప సర్పంచ్ జర్పుల లక్పతినాయక్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కార్యకవర్గాన్ని నియమించారు.
Sun, Jun 14 2026 10:25 AM -
" />
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు పంపిణీ
ఇబ్రహీంపట్నం రూరల్: అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు పంపిణీ చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల జీహెచ్ఎంసీ పరిధి ఆదిబట్లలో శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గజ్జెల శ్రీలతకు అంగన్వాడీ కేంద్రంలో అక్కడి నిర్వాహకులు గుడ్లు అందజేశారు.
Sun, Jun 14 2026 10:25 AM -
ముంపు ముప్పు తప్పదా..
● వానాకాలం మొదలు..
● వణుకుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు
● పరిష్కారం చూపని అధికారులు
Sun, Jun 14 2026 10:25 AM -
" />
ప్రాచీన కళలను ప్రోత్సహించాలి
మంచాల: మన చరిత్ర– మన సంస్కృతిని తెలిపే ప్రాచీన కళలను ప్రోత్సహించాలని సర్పంచ్ మానస వినయ్ అన్నారు. గ్రామంలో మూడు రోజులుగా నల్ల చక్రవర్తి జీవిత చరిత్ర వీధి నాటకం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వారికి ఆర్థిక సహాయం అందజేసి మాట్లాడారు.
Sun, Jun 14 2026 10:25 AM -
భవితకు బాట.. కేజీబీవీలు
కడ్తాల్: గ్రామీణ ప్రాంతాల నిరుపేద విద్యార్థినులకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ)వరంగా మారాయి. ఈ విద్యాలయాల్లో చదివించే ఆర్థిక స్తోమత లేని పేదవారితో పాటు..
Sun, Jun 14 2026 10:25 AM -
సర్కారు బడి.. స్వర్ణోత్సవం
ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాల 50 వసంతాల వేడుక స్వర్ణోత్సవం ఘనంగా జరిగింది. మండల పరిధి ఆకుతోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థులు (1976– 2026) గోల్డెన్ జూబ్లీ నిర్వహించారు.
Sun, Jun 14 2026 10:25 AM -
16న ‘పోర్టర్’ కార్యాలయం ముట్టడి
హస్తినాపురం: పోర్టర్ డ్రైవర్ పార్ట్నర్ల సమస్యలను పరిష్కరించడంలో పోర్టర్ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, డ్రైవర్ల శ్రమను దోపిడీ చేస్తూ వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.అజయ్బాబు ఆరోపించారు.
Sun, Jun 14 2026 10:25 AM
-
‘ఇస్రో’ సందర్శన
గోదావరిఖనిటౌన్: అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ నిర్వహించిన ప్రపంచస్థాయి భగవద్గీత వ్యాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్లో విశేష ప్రతిభ కనబరిచిన స్థానిక తిలక్నగర్కు చెందిన రాకం శ్వేత – కిరణ్ దంపతుల కుమారుడు రిశ్విక్ శుక్రవారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని భారత అంతరిక్
Sun, Jun 14 2026 10:25 AM -
వికటించిన భోజనం
కోల్సిటీ: గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్)కు చెందిన పలువురు మెడికోలు ఫుడ్పాయిజన్కు గురయ్యారు. వీరు శనివారం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.
Sun, Jun 14 2026 10:25 AM -
మారుపేరు కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి
గోదావరిఖని: సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డ్ యథావిధిగా నిర్వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కౌశిక్హరి డిమాండ్ చేశారు. స్థానిక విఠల్నగర్ హమాన్ టెంపుల్ నుంచి ఆర్జీ–వన్ జీఎం ఆఫీస్ వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ధర్నా చేశారు.
Sun, Jun 14 2026 10:25 AM -
రెస్టారెంట్ సీజ్
మెడికోలు, ప్రొఫెసర్లు ఫుడ్ పాయిజన్కు గురైన ఘటనతో స్పందించిన ఆహార భద్రత శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్ అంకిత్ శనివారం విచారణ చేపట్టారు. తొలుత మెడికల్ కాలేజీ హాస్టల్ సందర్శించారు. అధికారులు, బాధిత విద్యార్థులు, వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
Sun, Jun 14 2026 10:25 AM -
వేజ్బోర్డు ఆపితే ఊరుకునేదిలేదు
గోదావరిఖని: లేబర్కోడ్స్ పేరిట దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల వేజ్బోర్డు ఆపితే ఊరుకోబోమని ఆలిండియా కోల్వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జేకే శ్రీవాస్తవ హెచ్చరించారు. స్థానిక రెడ్డి ఫంక్షన్హాల్లో శనివారం జరిగిన తొలిరోజు సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Jun 14 2026 10:25 AM -
అభివృద్ధికి ప్రజలు సహకరించాలి
జ్యోతినగర్: నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని రామగుండం మేయర్ మహంకాళి స్వామి కోరారు. ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్రోడ్డులో చేపట్టిన రహదారి లెవల్ పనులను కార్పొరేటర్ కొలని కవితారెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు.
Sun, Jun 14 2026 10:25 AM -
‘కరువు పని’కి కలిసి కట్టుగా..
ఉపాధిహామీ పథకం గ్రామీణ పేదలకు వందరోజుల పని కల్పిస్తోంది. వలసలను నివారించి పేదలకు ఉపాధి కల్పించాలనేది కేంద్రప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే కాలువలు, నీటిచెలిమల తవ్వకం, మొక్కలు నాటడం, రోడ్ల నిర్మాణం.. ఇలాంటి పనులు గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ప్రతీఊరులో కొనసాగుతున్నాయి.
Sun, Jun 14 2026 10:25 AM -
యువజన సమ్మేళనం జయప్రదం చేయాలి
తుర్కయంజాల్: కొత్తపేటలోని బీజేఆర్ భవన్లో ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర యువజన సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని జిల్లా కమిటీ సభ్యుడు డి.కిషన్ పిలుపునిచ్చారు.
Sun, Jun 14 2026 10:25 AM -
" />
అవినీతి నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య
Sun, Jun 14 2026 10:25 AM -
ఉరిమి.. మెరిసి.. కురిసి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఈదురు గాలులతో కూడిన వర్షం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. అనేకచోట్ల చెట్లు నేలకూలాయి.
Sun, Jun 14 2026 10:25 AM -
హైడ్రాలో బైక్ టీమ్లు
● విపత్కర సమయాల్లో వేగంగా స్పందించేలా..
● తొలి దశలో 27 ఏర్పాటు చేసిన రంగనాథ్
● ఇప్పటికే పనులు ప్రారంభించిన బృందాలు
Sun, Jun 14 2026 10:25 AM -
ప్రకృతి వ్యవసాయం మేలు
మహేశ్వరం: రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని, సేంద్రియ ఎరువులతో ప్రకృతి వ్యవసాయం చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
Sun, Jun 14 2026 10:25 AM -
మద్యం మత్తులో కారు డ్రైవింగ్
మీర్పేట: ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు అన్నదమ్ములను తీవ్రంగా గాయపరిచిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..
Sun, Jun 14 2026 10:25 AM -
యాభై బ్యాచ్ల అపూర్వ సమ్మేళనం
షాబాద్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శనివారం పూర్వ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. 1975– 1976లో టెన్త్ పూర్తిచేసిన వారి నుంచి పాటు 2026 వరకు యాభై బ్యాచ్ల పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి, స్కూల్లోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Sun, Jun 14 2026 10:25 AM -
ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం
షాద్నగర్రూరల్: ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యంగా రైతుల ముంగిటకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తేవడం జరిగిందని వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ విజయ్కుమార్ అన్నారు. స్థానిక వ్యవసాయశాఖ అధికారులతో కలిసి శనివారం పట్టణంలోని రాఘవేంద్ర ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేశారు.
Sun, Jun 14 2026 10:25 AM -
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
ఆమనగల్లు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్, నాగర్కర్నూల్ ఎంపీ డా.మల్లురవి ఆరోపించారు. ఆమనగల్లులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లా డారు.
Sun, Jun 14 2026 10:25 AM -
" />
బోధన రుసం చెల్లించాలి
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.రాజ్కుమార్ డిమాండ్ చేశారు. ఇదే విషయమై పలుమార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ..
Sun, Jun 14 2026 10:25 AM -
ఐఐటీలో మెరిసిన హర్షిత
కడ్తాల్: మండల పరిధి వాస్దేవ్పూర్ గ్రామానికి చెందిన పాత్లవత్ సునీత– నరేందర్నాయక్ దంపతుల కూతురు హర్షిత జేఈఈ అడ్వాన్స్లో ఆల్ఇండియా ఎస్టీ కేటగిరి విభాగంలో 467 ర్యాంకుసాఽధించారు. ఉత్తరాఖండ్లోని రూర్కి ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సీటు దక్కించుకుంది.
Sun, Jun 14 2026 10:25 AM -
" />
నియామకం
కడ్తాల్: ఉప సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడిగా గానుగుమార్లతండా ఉప సర్పంచ్ జర్పుల లక్పతినాయక్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కార్యకవర్గాన్ని నియమించారు.
Sun, Jun 14 2026 10:25 AM -
" />
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు పంపిణీ
ఇబ్రహీంపట్నం రూరల్: అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన గుడ్లు పంపిణీ చేశారు. ఈ సంఘటన ఆదిబట్ల జీహెచ్ఎంసీ పరిధి ఆదిబట్లలో శుక్రవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గజ్జెల శ్రీలతకు అంగన్వాడీ కేంద్రంలో అక్కడి నిర్వాహకులు గుడ్లు అందజేశారు.
Sun, Jun 14 2026 10:25 AM -
ముంపు ముప్పు తప్పదా..
● వానాకాలం మొదలు..
● వణుకుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు
● పరిష్కారం చూపని అధికారులు
Sun, Jun 14 2026 10:25 AM -
" />
ప్రాచీన కళలను ప్రోత్సహించాలి
మంచాల: మన చరిత్ర– మన సంస్కృతిని తెలిపే ప్రాచీన కళలను ప్రోత్సహించాలని సర్పంచ్ మానస వినయ్ అన్నారు. గ్రామంలో మూడు రోజులుగా నల్ల చక్రవర్తి జీవిత చరిత్ర వీధి నాటకం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వారికి ఆర్థిక సహాయం అందజేసి మాట్లాడారు.
Sun, Jun 14 2026 10:25 AM -
భవితకు బాట.. కేజీబీవీలు
కడ్తాల్: గ్రామీణ ప్రాంతాల నిరుపేద విద్యార్థినులకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ)వరంగా మారాయి. ఈ విద్యాలయాల్లో చదివించే ఆర్థిక స్తోమత లేని పేదవారితో పాటు..
Sun, Jun 14 2026 10:25 AM -
సర్కారు బడి.. స్వర్ణోత్సవం
ఆమనగల్లు: ప్రభుత్వ పాఠశాల 50 వసంతాల వేడుక స్వర్ణోత్సవం ఘనంగా జరిగింది. మండల పరిధి ఆకుతోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థులు (1976– 2026) గోల్డెన్ జూబ్లీ నిర్వహించారు.
Sun, Jun 14 2026 10:25 AM -
16న ‘పోర్టర్’ కార్యాలయం ముట్టడి
హస్తినాపురం: పోర్టర్ డ్రైవర్ పార్ట్నర్ల సమస్యలను పరిష్కరించడంలో పోర్టర్ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, డ్రైవర్ల శ్రమను దోపిడీ చేస్తూ వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.అజయ్బాబు ఆరోపించారు.
Sun, Jun 14 2026 10:25 AM
