కరువు తరుముకొస్తోంది. రైతు గుండెల్లో గుబులు పుడుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు రాకపోతే పెట్టుబడి అంతా నేలపాలే. కర్నూలు జిల్లాలో కరువుకు అద్దంపడుతున్న దృశ్యాలివి.
ఆలూరు: ఎండిన పొద్దుతిరుగుడు పంట
మొక్క జొన్నను..పశుగ్రాసంగా మార్చి..
కొలిమిగుండ్ల: ఎండిన వరినారుకు నిప్పు..
కొలిమిగుండ్ల: బీటలు వారిన వరి పొలం
కోడుమూరు: ఎండిపోయిన ఆముదం పంట
మంత్రాలయం: ఎండిన వరి పొలంలో దిగాలుగా కూర్చున్న రైతు
ప్యాపిలి: ఎండిపోయిన వేరుశనగ
బేతంచెర్ల : ఎండిపోయిన కొర్ర పంట
కోడుమూరు: ఎండిపోతున్న పంటకు నీరు పోస్తూ..
పాములపాడు: మిరప మొక్కలను బిందెలతో నీరు పోస్తూ..
పాణ్యం: ఎద్దుల బండిపై నీరు తీసుకెళ్తూ..
జూపాడుబంగ్లా: నీళ్లు అందక ఎండిపోతున్న వరిపొలం
గడివేముల: నీరులేక ఎండిన మొక్కజొన్న


