ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో శుక్రవారం (20-03-2026) సంప్రదాయ పిడకల సమరం ఉత్కంఠ భరితంగా సాగింది.
వీరభద్రస్వామి–కాళికాదేవి కలయికకు సంకేతంగా గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో తలపడటం ఆనవాయితీగా కొనసాగుతోంది.
అనంతరం అందరూ కలసి స్వామి, అమ్మవారికి కల్యాణోత్సవం నిర్వహించడం ప్రత్యేకత.


